అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించేలా ఏర్పాట్లు: మంత్రి అడ్లురి లక్ష్మణ్ కుమార్

హైద్రాబాద్: భారత రత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి 135వ జయంతిని పురస్కరించుకొని తెలంగాణ ప్రభుత్వం ఈసారి ఎన్నడూలేని విధంగా వైభవంగా నిర్వహించేందుకు సమగ్ర ఏర్పాట్లు చేపడుతోంది.…

Continue Reading →

అమీన్ పూర్ లో ఆక్రమణల తొలగింపు

అమీన్ పూర్ ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూమికి హైడ్రా ఫెన్సింగ్ దాదాపు పూర్తి కావాల్సి వచ్చింది. శనివారం ఉదయం మొదలు పెట్టిన కార్యక్రమం రాత్రి వరకు కొనసాగింది.…

Continue Reading →

నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాల ఉనికే ప్రశ్నార్థకంగా మారుతుంది: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

కుల గణన చేస్తామని ప్రకటించిన కేంద్రం ఆ లెక్కలు పరిగణలోకి తీసుకోకుండా 2011 జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన చేపడితే దక్షిణాది రాష్ట్రాల ఉనికే ప్రశ్నార్థకంగా…

Continue Reading →

జిసిసిల గమ్యస్థానంగా హైదరాబాద్: మంత్రి శ్రీధర్ బాబు

ప్రపంచంలోని దిగ్గజ ఫైనాన్స్ సంస్థలన్నీ తమ గ్లోబల్ సామర్థ్య కేంద్రాల(GCC) ఏర్పాటుకు హైదరాబాద్ నగరాన్ని గమ్యస్థానంగా ఎంచుకున్నాయని ఐటి, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు.…

Continue Reading →

పోలీసులకు తెలంగాణ డీజీపీ స్ట్రాంగ్ వార్నింగ్..

ఒంటిపై ఖాకీ డ్రెస్ ఉన్నప్పుడు.. మనసులో అవినీతి ఆలోచనకు చోటు ఉండకూడదు. శాంతి భద్రతలు కాపాడాల్సిన వారే అక్రమ సంపాదనకు అలవాటు పడితే, వ్యవస్థకు అంతకంటే చేటు…

Continue Reading →

అమీన్‌పూర్‌లో హైడ్రా భారీ ఆప‌రేష‌న్‌

న‌గ‌ర చ‌రిత్ర‌లో నిలిచిపోయే భారీ ఆప‌రేష‌న్‌ను ప్ర‌భుత్వ‌ యంత్రాంగం శ‌నివారం సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో నిర్వ‌హించింది. గ‌తంలో ఎన్న‌డూ లేని విదంగా 861ఎక‌రాల ప్ర‌భుత్వ భూమిని రెవెన్యూ,…

Continue Reading →

పేద‌ల ప్ర‌భుత్వంపై ప్ర‌తిప‌క్షాల బుర‌ద రాజ‌కీయం: మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి

ఖ‌మ్మం : ప్ర‌తిప‌క్షానికి చెందిన కొంతమంది వారికి అంటిన బురదని అధికార పార్టీకీ, అధికార పార్టీ నాయకులకు అంటించాలని చూస్తున్నార‌ని ఎవరు ఎన్ని కారుకూతలు కూసిన భవిష్యత్తు…

Continue Reading →

కేబుల్ న్యూస్ ఛానల్ జర్నలిస్టులు అక్రిడిటేషన్ కార్డులు దరఖాస్తు చేసుకోవాలి: కమిషనర్ సి హెచ్ ప్రియాంక

కేబుల్ న్యూస్ ఛానల్ జర్నలిస్టులు రాష్ట్ర, జిల్లా స్థాయి అక్రిడిటేషన్ కార్డులు పొందటానికి వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సమాచార మరియు పౌర సంబంధాల శాఖ కమిషనర్ సి…

Continue Reading →

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త

ఈ క్యాలెండర్ సంవత్సరం (2026) నుండి 2.1% DA ను పెంచుతున్నట్లు ప్రకటించిన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. ఇంతకు ముందు 50.7% DA ఉండగా,…

Continue Reading →

కాళేశ్వ‌రంలోని మూడు బ్యారేజీల‌కు మ‌ర‌మ్మ‌త్తులు చేయండి: సీఎం రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్: కాళేశ్వ‌రంలోని మూడు బ్యారేజీల‌కు మ‌ర‌మ్మ‌త్తులు చేసి వినియోగంలోకి తీసుకురావాల‌ని ముఖ్య‌మంత్రి ఏ. రేవంత్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. నేష‌న‌ల్ డ్యామ్ సేప్టీ అథారిటీ సూచ‌న‌ల మేర‌కు…

Continue Reading →