ఉస్మానియా యూనివర్సిటీలోని ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కార్యాలయంలో బిల్డింగ్ డివిజన్ డీఈఈ శ్రీనివాస్ ఓ కాంట్రాక్టర్ నుంచి రూ. 6 వేలు లంచం తీసుకుంటూ.. ఏసీబీ అధికారులకు రెడ్హ్యాండెడ్గా…
సింగరేణి చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ)గా దేవరకొండ కృష్ణభాస్కర్ నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏడేళ్లుగా సింగరే ణిలో, రెండేళ్లుగా ఆ…
హైదరాబాద్ : 54 వ విజయ్ దివస్ సందర్భంగా… 1971లో ధైర్యం, త్యాగంతో భారత్కు చరిత్రాత్మక విజయాన్ని అందించిన వీర సైనికులను పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి…
ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని బుగ్గపాడు పారిశ్రామికవాడలో మౌలిక సదుపాయాలను యుద్దప్రాతిపదికన పూర్తి చేయాలని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అధికారులను ఆదేశించారు. వ్యవసాయశాఖ మంత్రి…
హైదరాబాద్: కేంద్ర రోడ్డు రవాణా మరియు జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న జాతీయ చింతన్ శిబిరం–2025 కు ఆహ్వానించినందుకు తెలంగాణ రాష్ట్ర…
ఢిల్లీ: హైదరాబాద్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (IIM) మంజూరు చేయాలని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్కు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.…
ఢిల్లీ: తెలంగాణ విద్యా రంగాభివృద్ధికి తాము తీసుకుంటున్న చర్యలకు మద్దతుగా నిలవాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.…
హైదరాబాద్ కు ఐఐఎం మంజూరు చేయాలని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్కు విజ్ఞప్తి చేసిన ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి. ఐఐఎం ఏర్పాటుకు అవసరమైన 200…
ఆనాటి భారత సైనికులు ధైర్య సాహసాలతో బంగ్లాదేశ్ కు విముక్తి కల్పించిన రోజు విజయ్ దివస్, ఈరోజు చరిత్రలో గర్వించదగిన రోజు మరియు గుర్తుంచుకోదగిన రోజు అని…









