ఈ నూతన సంవత్సరం… మీ జీవితంలో సుఖసంతోషాలు నింపాలని కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబ సభ్యులకు.. నూతన సంవత్సర శుభాకాంక్షలు..– ఎడిటర్, నిఘానేత్రం న్యూస్– అధ్యక్షులు, పర్యావరణ…
గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమం మొక్కలు నాటాలనే స్ఫూర్తిని రగిలిస్తున్నదని ట్రాన్స్కో, జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్రావు పేర్కొన్నారు. మొక్కలు నాటి, వాటిని పరిరక్షించడం ద్వారానే వాతావరణ…
ఫిష్ ఫీడ్ క్వాలిటీ కంట్రోల్ కమిటీని ఏర్పాటు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చైర్మన్గా శ్రీవెంకటేశ్వర వెటర్నరీ సైన్స్ విశ్వవిద్యాలయం డీన్. 13 మంది…
గ్రీన్ ఇండియాచాలెంజ్ మహోద్యమంలా కొనసాగుతోంది. పచ్చదనాన్ని పెంపొందించాలనే లక్ష్యంతో ఎంపీ సంతోష్కుమార్ ఆరంభించిన ఈ కార్యక్రమంలో సినీ ప్రముఖులంతా భాగమవుతున్నారు. గ్రీన్ ఇండియాచాలెంజ్లో మంగళవారం కథానాయిక ప్రగ్యాజైస్వాల్…
పల్లె ప్రగతి వంటి కార్యక్రమంలో దేశంలో మరెక్కడా లేదని.. తెలంగాణ పల్లెలు ఇవాళ దేశానికే ఆదర్శంగా నిలుస్తాయని.. గ్రామాల్లో పచ్చదనం పెంచడం, పరిశుభ్రత పాటించడం నిరంతరం కొనసాగాలని…
వృక్షవేదం పుస్తకం అద్భుతంగా ఉందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఎంపీ జోగినపల్లి సంతోశ్ కుమార్ను అభినందించారు. మంగళవారం ప్రగతిభవన్లో మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్గౌడ్తోపాటు వరంగల్…
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను ప్రముఖులు స్వీకరించి మొక్కలు నాటడానికి ముందుకు రావడం జరుగుతుంది. ఈరోజు బిగ్ బాస్…
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా సోహెల్ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు మణికొండలోని తన…
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్ఫూర్తి దాయకంగా కొనసాగుతోంది. అందరి చేయూత అవసరం:మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పై రూపొందించిన పాటను ఆవిష్కరించిన మంత్రి ఇంద్రకరణ్…
కాలుష్య నియంత్రణ మండలి అధికారుల సంతకాలు ఫోర్జరీ చేసి తప్పడు అనుమతులు పొందిన ‘ఫెమీ కేర్’ నర్సింగ్హోమ్ దవాఖానపై జూబ్లీహిల్స్ పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు.…









