మాయ‌మౌతున్న చెరువును కాపాడిన హైడ్రా

చెరువుల క‌బ్జాల‌ను హైడ్రా సీరియ‌స్‌గా ప‌రిగ‌ణించింది. మంగ‌ళ‌వారం ఒకే రోజు రెండు చెరువుల‌ను హైడ్రా కాపాడింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంప‌ల్లి మండ‌లం ఖానామెట్ విలేజ్‌లో క‌బ్జాదారులు మాయం…

Continue Reading →

‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహించాలి: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజా ప్రణాళిక కార్యక్రమం విజయవంతం కావడంతో, దాని ముగింపు వేడుకలను పురస్కరించుకుని జూన్ 2 నుండి 12 వరకు రాష్ట్రవ్యాప్తంగా…

Continue Reading →

ప్రకృతి పరిరక్షణ అందరి బాధ్యత: మంత్రి కొండా సురేఖ

 ప్రకృతి పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అని, పర్యావరణ పరిరక్షణతోనే భావితరాల మనుగడ ఆధారపడి ఉంటుందని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖల మంత్రి కొండా సురేఖ, వైద్య…

Continue Reading →

సొంత చెల్లి, బావ ఫోన్‌లు కూడా ట్యాప్ చేసిన కేటీఆర్ కు ఇందిరమ్మ పేరు పలికే అర్హత కూడా లేదు: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

ఇందిరమ్మ ఇండ్లపై కేటీఆర్ కు X లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సవాల్.. సొంత చెల్లి, బావ ఫోన్‌లు కూడా ట్యాప్ చేసిన కేటీఆర్ గారికి…

Continue Reading →

పంట వ్యర్థాలు కాల్చొద్దు – రైతులకు వ్యవసాయ శాఖ విజ్ఞప్తి: డా. బి. గోపి, ఐఏఎస్

రాష్ట్రంలో ఈ యాసంగి సీజన్‌లో రికార్డు స్థాయిలో వరి పంట సాగు జరిగిన నేపథ్యంలో ప్రస్తుతం వరి కోతలు దాదాపు పూర్తయ్యాయి. రాబోయే వానాకాల పంటల సాగు…

Continue Reading →

తెలంగాణ-కర్ణాటక రాష్ట్రల మధ్య సాగు,త్రాగునీటి వినియోగంపై సానుకూల చర్చలు: మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి

నీటివినియోగం పై ఉభయ రాష్ట్రాలకు సానుకూలంగా ఉండే విదంగా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. రెండు…

Continue Reading →

దేశానికి ఆదర్శం మన మహిళలు: సీఎం రేవంత్ రెడ్డి

2034 నాటికి కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేస్తామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మహిళా శక్తిని దేశానికి ఆదర్శంగా నిలబెట్టడమే ప్రజా ప్రభుత్వ సంకల్పమని…

Continue Reading →

అడిషనల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌గా రమేశ్‌.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

తెలంగాణ రవాణా శాఖలో హైదరాబాద్‌ జేటీసీ సి.రమేశ్‌కు ఉద్యోగోన్నతి లభించింది. ఆయనను అడిషనల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌గా బదిలీ చేస్తూ ఆదివారం సర్కార్‌ ఉత్తర్వులు జారీచేసింది.‘ప్రభుత్వం అడిషనల్‌ ట్రాన్స్‌పోర్ట్‌…

Continue Reading →

ధాన్యం కొనుగోలు ప్రక్రియ మరింత వేగవంతం చేయాలి: మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి

హైదరాబాద్ : రైతు సంక్షేమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం చేపట్టిన ధాన్యం కొనుగోలు ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్…

Continue Reading →

తమిళనాడు మంత్రి పి. విశ్వనాథన్‌కు మంత్రి పొంగులేటి సన్మానం

తమిళనాడు రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి పి. విశ్వనాథన్ ఆదివారం రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార & పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని…

Continue Reading →