చైర్మన్ కేశవరావు నేతృత్వంలో ఉద్యమకారుల గుర్తింపు కమిటీ తొలి సమావేశం

తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ చైర్మన్ కేశవరావు నేతృత్వంలో ఉద్యమకారుల గుర్తింపు కమిటీ తొలి సమావేశం. సమావేశంలో పాల్గొన్న కమిటీ సభ్యులు మంత్రి పొన్నం ప్రభాకర్,ఎమ్మెల్సీలు ఫ్రొ,,…

Continue Reading →

సీఎం రేవంత్ రెడ్డిని కలిసి సరస్వతి అంత్య పుష్కరాలకు ఆహ్వానించిన మంత్రి కొండా సురేఖ

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి సరస్వతి అంత్య పుష్కరాలకు ఆహ్వానించిన మంత్రి కొండా సురేఖ, శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థాన అర్చకులు. ఈ నెల 21…

Continue Reading →

మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి బలమైన వేదిక: మంత్రి సీతక్క

హైదరాబాద్: ప్రజాభవన్‌లో స్త్రీనిధి వార్షిక కార్యాచరణ ప్రణాళిక (Annual Action Plan) అమలు కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ పంచాయ‌తీ రాజ్,…

Continue Reading →

ఈనెల 21 వ తేదీ నుండి జూన్ 1 వరకు సరస్వతీ నదీ అంత్య పుష్కరాలు

హైదరాబాద్ : ఈనెల 21 వ తేదీన కాళేశ్వరంలో ప్రారంభం కానున్న సరస్వతీ అంత్య పుష్కరాలకు దాదాపు 40 లక్షల మంది భక్తులు హాజరవుతారని అంచనా వేసినందున,…

Continue Reading →

“నసీమ్ ఆరిఫీ ఉర్దూ మీడియా అవార్డ్స్–2025” ప్రదానం కార్యక్రమం

హైదరాబాద్ నాంపల్లిలోని తెలంగాణ మీడియా అకాడమీ ఆడిటోరియంలో శనివారం “నసీమ్ ఆరిఫీ ఉర్దూ మీడియా అవార్డ్స్–2025” కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. CETI ఫౌండేషన్ ఆధ్వర్యంలో, తెలంగాణ మీడియా…

Continue Reading →

హైదరాబాదు నుండి వరంగల్ వెళ్లే వాహనదారులు మళ్లింపు

ఉప్పల్ రింగ్ రోడ్డు మీదుగా ప్రయాణించే ప్రయాణికులకు ముఖ్యంగా తెలియజేయునది, ఉప్పల్ ప్రాంతంలో ఎలివేటెడ్ కారిడార్ ఫ్లై ఓవర్ పిల్లర్ నిర్మాణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో, ప్రస్తుతం…

Continue Reading →

ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికపై జిల్లా కలెక్టర్లతో సిఎస్ టెలీకాన్ఫరెన్స్

హైదరాబాద్ : ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈనెల 18 తేదీ నుండి 23వ తేదీ వరకు నిర్వహించే యువజన,…

Continue Reading →

జడ్చర్ల మున్సిపల్‌ ఆఫీస్‌లో ఏసీబీ సోదాలు

మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల మున్సిపల్‌ కార్యాలయంలో ఇటీవల అవినీతి, అక్రమాలపై ఫిర్యాదుల నేపథ్యంలో శుక్రవారం ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. మున్సిపల్‌ కమిషనర్‌ లక్ష్మారెడ్డి…

Continue Reading →

హరిత నిధి ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేయాలి: మంత్రి కొండా సురేఖ

హరిత నిధి 7వ రాష్ట్ర స్థాయి కమిటీ సమావేశం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సచివాలయంలో అటవీ, పర్యావరణ మరియు దేవాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ…

Continue Reading →

గొలుసుక‌ట్టు చెరువుల‌తో వ‌ర‌ద‌ల‌కు క‌ట్ట‌డి: హైడ్రా క‌మిష‌న‌ర్‌ రంగ‌నాథ్

“గొలుసుక‌ట్టు చెరువుల‌కు పెట్టింది పేరు మ‌న హైద‌రాబాద్‌. లేక్‌సిటీగా పేరున్న ఈ మ‌హాన‌గ‌రంలో మొత్తం 1384 చెరువులుంటే ఇందులో 625 చెరువుల జాడ క‌నిపించ‌డంలేదు. ఉన్న 759…

Continue Reading →