ప్రజాస్వామ్య పద్ధతిలో Hilt పాలసీ అమలు: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

హైదరాబాదు నగరం తో పాటు, రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ప్రజా ప్రభుత్వం తీసుకొచ్చిన Hilt (హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్) తీసుకువచ్చిందని, ఈ పాలసీని ప్రజాస్వామ్య…

Continue Reading →

ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ బలవన్మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్

ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ బలవన్మరణం పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షణికావేశంలో ఆయన తీసుకున్న ఈ నిర్ణయం ఆ కుటుంబాన్ని…

Continue Reading →

ఆర్టీసీ సమ్మె విరమించాలని ఆర్టీసీ కార్మికులకు రాష్ట్ర మంత్రివర్గం విజ్ఞప్తి

ఆర్టీసీ సమ్మె విరమించాలని ఆర్టీసీ కార్మికులకు రాష్ట్ర మంత్రివర్గం విజ్ఞప్తి చేసింది. ఆర్టీసీ కార్మికులు సంయమనం పాటించాలని, చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది.…

Continue Reading →

సంయమనం పాటించండి… సమ్మె విరమించండి: మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

ఆర్టీసీ కార్మికులు సంయమనం పాటించి… సమ్మె విరమించాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు విజ్ఞప్తి చేశారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తప్పకుండా…

Continue Reading →

ఎల్బీనగర్ – హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్ తో లక్షల మందికి ఉపశమనం: మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి

హైదరాబాద్ : ఎల్బీనగర్ నుండి హయత్ నగర్ ఆల్ ఇండియా రేడియో స్టేషన్ వరకు నిర్మించతలపెట్టిన 7.1 కి.మీ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్ పురోగతిపై రాష్ట్ర…

Continue Reading →

తెలంగాణలో పెట్టుబడులకు నార్వే కంపెనీలను ప్రోత్సహించండి: మంత్రి శ్రీధర్ బాబు

లైఫ్ సైన్సెస్, హెల్త్ కేర్ రంగాల్లో పెట్టుబడులకు తెలంగాణ స్వర్గధామమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ఆయా రంగాల్లో రాష్ట్రంలో కొత్త పరిశ్రమలను…

Continue Reading →

నారాయణపేట ఆర్డీఓ రాంచందర్ నాయక్ ఇంట్లో నోట్ల కట్టలు

ఏసీబీ వలలో చిక్కుకున్న నారాయణపేట ఆర్డీఓ రాంచందర్ నాయక్ కు సంబంధించి స్థిర, చర ఆస్తులతో పాటు బ్యాంకు ఖాతాలను సైతం ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణయ్య బృందం…

Continue Reading →

గిగ్ వర్కర్ల సంక్షేమానికి ప్రభుత్వం అండగా ఉంటది: మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి

హైదరాబాద్ : విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన గిగ్ వర్కర్ల కుటుంబ సభ్యులకు కార్మిక మరియు గనుల శాఖ మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి గారు…

Continue Reading →

పర్యాటక రంగంలో సరికొత్త ప్రయోగం: ‘రివర్స్ టూరిజం’: మంత్రి జూపల్లి కృష్ణారావు

ఉట్నూరు, ఏప్రిల్ 22: రాష్ట్ర పర్యాటక రంగ చరిత్రలో సరికొత్త ఒరవడికి నాంది పడింది. కేవలం నగరవాసులు ప్రకృతిని చూడటానికి పల్లెలకు వెళ్లడమే కాకుండా, అడవి బిడ్డలు…

Continue Reading →

గవర్నర్ ను కలిసిన దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి

హైదరాబాద్ : దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్‌, కమిషనర్‌ ఎన్‌. హనుమంతరావు లు బుధవారం లోక్‌ భవన్‌లో రాష్ట్ర గవర్నర్‌ శ్రీ శివ ప్రతాప్‌…

Continue Reading →