యాదాద్రి భువనగిరి జిల్లాలో రాష్ర్ట అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా జిల్లా కేంద్రంలో…
ఈ నెల 10వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రి భువనగిరి జిల్లాలోని వాసాలమర్రి గ్రామానికి వెళ్లనున్నారు. ఇటీవలే దత్తత గ్రామం వాసాలమర్రిలో పర్యటించిన సీఎం.. త్వరలోనే మళ్లీ…
చెట్లతోనే మానవ మనుగడ ఆ ధారపడి ఉందని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. కొండాపుర్ గ్రామ పంచాయతీ పరిధిలో మల్టీ లెవల్ అవెన్యూ…
హరితహారంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని శాసన మండలి ప్రొటెం చైర్మన్ భూపాల్ రెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లాలోని తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని తెల్లాపూర్, వెలిమెల గ్రామాల్లో నిర్వహించిన…
దూలపల్లిలోని తెలంగాణ రాష్ట్ర అటవీ అకాడమీలో హరితహారం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అటవీ సంరక్షణ ప్రధాన అధికారి ఆర్. శోభ, తెలంగాణ రాష్ట్ర అకాడమీ సంచాలకులు…
తెలంగాణకు మణిహారం హరితహారమని మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ అన్నారు. గురువారం కేసముద్రం మండలం దన్నసరి గ్రామ శివారులో హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ…
ఈ నెల 24 న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పుట్టినరోజును పురస్కరించుకొని ముక్కోటి వృక్షార్చనను విజయవంతం చేస్తామని చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, జడ్చర్ల…
కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన కేంద్ర మంత్రులు ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణకు చెందిన జీ. కిషన్ రెడ్డి ఇవాళ సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు…
పల్లె ప్రగతి విధుల్లో నిర్లక్ష్యం వహించిన అధికారులు, ప్రజాప్రతినిధులపై వేటు పడింది. పల్లె, పట్టణ ప్రగతి విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉన్న ఆరుగురు గ్రామ కార్యదర్శులను నిజామాబాద్ జిల్లా…
ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి. మొక్కలతోనే మానవ మనుగడ ఆధారపడి ఉంటుంది. భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రం దేశంలో హరిత తెలంగాణగా మారనుందని ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్…









