ఫారెస్ట్ రేంజ్ ఆఫీస‌ర్ భ‌వ‌నాన్ని ప్రారంభించిన మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

యాదాద్రి భువ‌న‌గిరి జిల్లాలో రాష్ర్ట అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి ప‌ర్య‌టిస్తున్నారు. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా జిల్లా కేంద్రంలో…

Continue Reading →

రేపు వాసాల‌మ‌ర్రి వెళ్ల‌నున్న ముఖ్య‌మంత్రి కేసీఆర్

ఈ నెల 10వ తేదీన ముఖ్య‌మంత్రి కేసీఆర్ యాదాద్రి భువ‌న‌గిరి జిల్లాలోని వాసాల‌మ‌ర్రి గ్రామానికి వెళ్ల‌నున్నారు. ఇటీవ‌లే ద‌త్త‌త గ్రామం వాసాల‌మ‌ర్రిలో ప‌ర్య‌టించిన సీఎం.. త్వ‌ర‌లోనే మ‌ళ్లీ…

Continue Reading →

చెట్లతోనే మానవ మనుగడ : అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

చెట్లతోనే మానవ మనుగడ ఆ ధారపడి ఉందని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. కొండాపుర్ గ్రామ పంచాయతీ పరిధిలో మల్టీ లెవల్ అవెన్యూ…

Continue Reading →

హరితహారంలో అందరూ భాగస్వాములు కావాలి – శాసన మండలి ప్రొటెం చైర్మన్ భూపాల్ రెడ్డి

హరితహారంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని శాసన మండలి ప్రొటెం చైర్మన్ భూపాల్ రెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లాలోని తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని తెల్లాపూర్, వెలిమెల గ్రామాల్లో నిర్వహించిన…

Continue Reading →

తెలంగాణ రాష్ట్ర అట‌వీ అకాడ‌మీలో హ‌రిత‌హారం

దూల‌ప‌ల్లిలోని తెలంగాణ రాష్ట్ర అట‌వీ అకాడ‌మీలో హ‌రిత‌హారం కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి అట‌వీ సంర‌క్ష‌ణ ప్ర‌ధాన అధికారి ఆర్. శోభ‌, తెలంగాణ రాష్ట్ర అకాడ‌మీ సంచాల‌కులు…

Continue Reading →

తెలంగాణకు మణిహారం హరితహారం : మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌

తెలంగాణకు మణిహారం హరితహారమని మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌ అన్నారు. గురువారం కేసముద్రం మండలం దన్నసరి గ్రామ శివారులో హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ…

Continue Reading →

ముక్కోటి వృక్షార్చనను విజయవంతం చేస్తాం: చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి

ఈ నెల 24 న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పుట్టినరోజును పురస్కరించుకొని ముక్కోటి వృక్షార్చనను విజయవంతం చేస్తామని చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, జడ్చర్ల…

Continue Reading →

కేంద్ర ప‌ర్యాట‌క శాఖ మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన కిష‌న్‌ రెడ్డి

 కొత్త‌గా ప్ర‌మాణ స్వీకారం చేసిన కేంద్ర మంత్రులు ఇవాళ బాధ్య‌త‌లు స్వీక‌రించారు. తెలంగాణ‌కు చెందిన జీ. కిష‌న్‌ రెడ్డి ఇవాళ సాంస్కృతిక, ప‌ర్యాట‌క శాఖ మంత్రిగా బాధ్య‌త‌లు…

Continue Reading →

నిజామాబాద్ జిల్లాలో ఆరుగురు గ్రామ కార్యదర్శుల సస్పెన్షన్

పల్లె ప్రగతి విధుల్లో నిర్లక్ష్యం వహించిన అధికారులు, ప్రజాప్రతినిధులపై వేటు పడింది. పల్లె, పట్టణ ప్రగతి విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉన్న ఆరుగురు గ్రామ కార్యదర్శులను నిజామాబాద్ జిల్లా…

Continue Reading →

మొక్కలు నాటడం సామాజిక బాధ్యత : ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్‌ గౌడ్‌

ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి. మొక్కలతోనే మానవ మనుగడ ఆధారపడి ఉంటుంది. భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రం దేశంలో హరిత తెలంగాణగా మారనుందని ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్…

Continue Reading →