తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా రేవంత్రెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. భారీ ర్యాలీతో గాంధీ భవన్కు చేరుకున్న ఆయన టీపీసీసీ చీఫ్గా పదవి చేపట్టారు. ఇక నేడు…
బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ తాజా కేబినెట్లో భారీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. దాదాపు 15 మంది మంత్రులకు కేబినెట్ నుంచి ఉద్వాసన పలికినట్లు సమాచారం. ఈ…
రాష్ట్ర ఐటీ, మున్సిపల్శాఖ మంత్రి కేటీఆర్ పుట్టినరోజు జులై 24. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. జులై 24న…
కీసర రిజర్వు ఫారెస్టులోని నూర్ మహమ్మద్ కుంటలో లక్ష మొక్కలు నాటే కార్యక్రమానికి రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్, మంత్రి మల్లారెడ్డితో కలిసి అంకురార్పణ చేశారు.…
ముఖ్యమంత్రి కేసీఆర్ నీటి పారుదల శాఖపై సమీక్ష నిర్వహించారు. ప్రగతి భవన్లో జరుగుతున్న ఈ సమావేశానికి సీఎస్ సోమేశ్ కుమార్, నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులు, ఇంజినీర్లు…
హైదరాబాద్ నగరంలోని మియాపూర్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ లంచం తీసుకుంటూ అవినీతి నిరోధకశాఖ అధికారులకు రెడ్హ్యాడెండ్గా పట్టుబడ్డాడు. ఓ కేసులో ఎస్ఐ లంచం డిమాండ్ చేయడంతో…
తన పుట్టినరోజును పురస్కరించుకొని గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ మొక్కలు నాటారు. తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన రాజ్యసభ సభ్యుడు…
ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి పట్టణంలోని జ్యోతి నిలయం పక్కన ఉన్న స్మృతి వనంలో మెగా హరితహారం నిర్వహించారు. సోమవారం ఒకేరోజు సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య…
తెలంగాణ రాష్ట్రంలో ఆదివారం సాయంత్రం 5.30 గంటల వరకు కొత్తగా 605 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కొవిడ్-19తో తాజాగా 7 మంది చనిపోయారు. 1,088…
హరితహారంతో రాష్ట్రంలో పచ్చదనం పెరిగిందని రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ అన్నారు. ఎమ్మెల్యే జోగు రామన్న పుట్టినరోజు సందర్భంగా ఆదిలాబాద్లో భారీ ఎత్తున మొక్కలు నాటారు.…









