రీజనల్ రింగ్ రోడ్డు కోసం యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలకేంద్రంలో బుధవారం నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ రసాభాసగా మారింది. డీఆర్డీవో ఉపేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పీసీబీ…
ప్రభుత్వం వెంటనే ఫార్మా సిటీని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఫార్మా సిటీ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో బాధిత రైతులు పాదయాత్రను నిర్వహిస్తున్నారు. ఈ నిరసన కార్యక్రమం ఫార్మా సిటీ…
* క్రోమైట్స్ వ్యర్ధలతో జీవనదులు కలుషితం ప్రమాదకరమైన క్రోమైట్స్ వ్యర్థాలతో దామరచర్లలో భూగర్భజలాలు, జీవనదులు కలుషితం కావడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విషపూరిత రసాయనాలను అక్కడి…
పాలమూరు -రంగారెడ్డి ప్రాజెక్ట్ కేసులో తెలంగాణ ప్రభుత్వానికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ 900 కోట్ల రూపాయల భారీ జరిమానా వేసింది. పర్యావరణ అనుమతులు లేకుండా పాలమూరు-రంగారెడ్డి.. దిండి…
ప్రభుత్వ ఉద్యోగులను శిక్షించడానికి ప్రత్యక్ష సాక్ష్యమే అక్కర్లేదు : సుప్రీం కోర్టు అవినీతిమయ, లంచగొండి ప్రభుత్వ అధికారులను చట్టం ముందు బోనులో నిలబెట్టేందుకు మరింత కృషి జరగాలని…
• నిబంధనలకు విరుద్ధంగా ఒకే రోజు 17 సంస్థలకు ప్రజాభిప్రాయ సేకరణ..• అనుమతులు మంజూరు చేయవద్దని హైకోర్టులో కేస్..!• ప్రజలు వ్యతిరేకం, ప్రజా ప్రతినిధులు అనుకూలం..• ప్రజాభిప్రాయ…
ఉమ్మడి ఖమ్మం జిల్లా కొత్తగూడెం ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీనివాసరావు హత్య కేసులో.. తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. శ్రీనివాసరావు హత్య కేసులో తీసుకున్న చర్యలపై నివేదిక ఇవ్వాలని..…
మైనింగ్ ఏర్పాటు ద్వారా ప్రజా జీవనానికి, రైతులకు, పర్యావరణానికి హాని కలగకుండా చూడాలని మండల పరిధిలోని సాలార్పూర్, రేకులకుంట తండా, చల్లంపల్లి తదితర గ్రామాల ప్రజలు కోరారు.…
కాటన్ జిన్నింగ్ మిల్లులో మంగళవారం తూనికలు, కొలతల శాఖ అధికారులు దాడులు చేసి మిల్లును సీజ్ చేశారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దేముల్ మండలం మారెపల్లి…
వీటి నుంచి విచ్చలవిడిగా నల్లని పొగ, దుమ్ము పట్టించుకోని పొల్యూషన్కంట్రోల్ బోర్డు మంచిర్యాల జిల్లా మందమర్రి మండలంలో ఫ్యాక్టరీల నుంచి వచ్చే దుమ్ము, ధూళి, పొగతో పత్తిపంటపై తీవ్ర…









