నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీలో శుక్రవారం ఏసీబీ తనిఖీలు నిర్వహించింది. నిధుల గోల్మాల్పై సొసైటీ కార్యాలయంలో ఏసీబీ సోదాలు జరిపినట్లు తెలుస్తోంది. నిధుల విషయంలో అవకతవకలు జరిగినట్లు ఫిర్యాదు వచ్చిందని, దీంతో…
ప్రభుత్వం మహోన్నత ఆశయంతో హరితహారం చేపట్టిందని, నాటిన ప్రతి మొక్కను సంరక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.…
తెలంగాణలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు గణనీయంగా తగ్గుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 869 పాజిటివ్ కేసులు మాత్రమే నమోదు కాగా, 8 మంది మరణించారు.…
జవహర్ నగర్ మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. రూ. 30 వేలు లంచం తీసుకుంటూ డీఈఈ కృష్ణ.. ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. అసిస్టెంట్…
హరితహారంతో దేశంలో తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు వచ్చిందని అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. పెద్ద అంబర్పేటలో ఏర్పాటు చేసిన అర్బన్ ఫారెస్ట్ పార్కులో మంత్రి కేటీఆర్తో…
హైదరాబాద్ నగరంలోని పెద్దఅంబర్పేట కలాన్లోని ఏర్పాటు చేసిన అర్బన్ ఫారెస్ట్ పార్కును రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, విద్యాశాఖ…
* సీనియార్టీ లిస్ట్ ను పట్టించుకోకుండానే ప్రమోషన్లు ఇస్తున్న తెలంగాణ పిసిబి అధికారులు* రూల్ ఆఫ్ రిజర్వేషన్లు తెలంగాణ పిసిబికి వర్తించదా..?* కోర్టులో కేసులుండగానే అనర్హులకు ప్రమోషన్లు…
మూడు లక్షల రూపాయల లంచం తీసుకుంటూ జిల్లా అటవీశాఖ అధికారి బాబ్జీ రావు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. వివరాలు ఇలా ఉన్నాయి. ఏపీలోని అనంతపురం జిల్లా గోరంట్ల…
తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ జి.శ్రీనివాస రావు పుట్టినరోజు నేడు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని శ్రీనివాసరావు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ను స్వీకరించి మొక్కలు నాటారు. గ్రీన్…
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఏడో విడత హరితహార కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకర్ రెడ్డి తెలిపారు. జూలై…









