ప్రతి ఉద్యోగి ఐదు మొక్కలు నాటాలి : టీఎన్జీవోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్

హరితహారంలో ప్రతి ఉద్యోగి పాల్గొని 5 మొక్కలు నాటాలని టీఎన్జీవోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ అన్నారు. బుధవారం టీఎన్జీవో భవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.…

Continue Reading →

తెలంగాణలో 1000కి పైగా క‌రోనా పాజిటివ్ కేసులు

తెలంగాణ‌లో క‌రోనా కేసులు బాగా త‌గ్గాయి. నిన్నటి వ‌ర‌కు 1000కి పైగా న‌మోదైన పాజిటివ్ కేసులు.. ఇవాళ వెయ్యి లోపే న‌మోదు అయ్యాయి. రాష్ట్రంలో కొత్త‌గా 993…

Continue Reading →

ఏసీబీ అధికారులకి చిక్కిన మేడపల్లి వీఆర్వో

వరంగల్‌ రూరల్‌ జిల్లాలోని నల్లబెల్లి మండలంలో ఓ వీఆర్వో సోమవారం అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డాడు. కల్యాణలక్ష్మి మంజూరు కోసం లంచం తీసుకుంటూ రెండ్‌హ్యాండెడ్‌గా చిక్కాడు.…

Continue Reading →

హరితహారాన్ని విజయవంతం చేద్దాం : దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి

తెలంగాణ భూభాగంలో 33శాతం అడవులు ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వం పెద్ద ఎత్తున మొక్కలు నాటడానికి హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి…

Continue Reading →

ఎన్నికల కమిటీ చైర్మన్‌ పదవికి మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి రాజీనామా

టీపీసీసీ ఎన్నికల సమన్వయ కమిటీ చైర్మన్‌ పదవికి మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా పత్రాన్ని ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా,…

Continue Reading →

జగిత్యాల జిల్లాలోని కథలాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఏసీబీ అధికారుల దాడులు

జగిత్యాల జిల్లాలోని కథలాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. రూ.10,000 లంచం తీసుకుంటూ రైటర్ రమేష్ ఏసీబీకి పట్టుబడ్డాడు. అయితే ఎస్సై చెప్తేనే డబ్బులు…

Continue Reading →

ఢిల్లీలాంటి ప‌రిస్థితి మ‌న‌కు రావొద్దంటే.. మ‌నంద‌రం బాధ్య‌త‌గా మొక్క‌లు నాటాలి : ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్‌

దేశ రాజ‌ధాని ఢిల్లీలో వాతావ‌ర‌ణ కాలుష్యం ఎలా పెరిగిపోతుందో మ‌నంద‌రం చూస్తున్నాం. అలాంటి ప‌రిస్థితి మన హైద‌రాబాద్ న‌గ‌రానికి రాకూడ‌దంటే మ‌నంద‌రం బాధ్య‌త‌గా ఎవ‌రికి వారు మొక్క‌లు…

Continue Reading →

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి

తెలంగాణ పీసీసీ అధ్య‌క్షుడిగా రేవంత్‌రెడ్డిని నియ‌మితుల‌య్యారు. ఈ మేర‌కు ఏఐసీసీ ఉత్త‌ర్వులు జారీ చేసింది. కాగా ఐదుగురిని వ‌ర్కింగ్ ప్రెసిడెంట్లుగా, ప‌ది మందిని ఉపాధ్య‌క్షులుగా ఏఐసీసీ నియ‌మించింది.…

Continue Reading →

గ్రామాల్లో ప్రతి ఇంటికీ మొక్కలు పంపిణీ: సీఎం కేసీఆర్‌

గ్రామాల్లో ప్రతి ఇంటికీ మొక్కలు పంపిణీ: సీఎం కేసీఆర్‌ పల్లె, పట్టణ ప్రగతి, హరితహారంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రగతి భవన్‌లో జరిగిన ఈ…

Continue Reading →

తెలంగాణ‌లో కొత్త‌గా 1,028 క‌రోనా కేసులు

తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా పాజిటివ్ కేసుల తీవ్ర‌త త‌గ్గుముఖం ప‌ట్టింది. రాష్ట్రంలో కొత్త‌గా 1,028 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, 9 మంది మ‌ర‌ణించారు. గ‌డిచిన…

Continue Reading →