హరితహారంలో ప్రతి ఉద్యోగి పాల్గొని 5 మొక్కలు నాటాలని టీఎన్జీవోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ అన్నారు. బుధవారం టీఎన్జీవో భవన్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.…
తెలంగాణలో కరోనా కేసులు బాగా తగ్గాయి. నిన్నటి వరకు 1000కి పైగా నమోదైన పాజిటివ్ కేసులు.. ఇవాళ వెయ్యి లోపే నమోదు అయ్యాయి. రాష్ట్రంలో కొత్తగా 993…
వరంగల్ రూరల్ జిల్లాలోని నల్లబెల్లి మండలంలో ఓ వీఆర్వో సోమవారం అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డాడు. కల్యాణలక్ష్మి మంజూరు కోసం లంచం తీసుకుంటూ రెండ్హ్యాండెడ్గా చిక్కాడు.…
తెలంగాణ భూభాగంలో 33శాతం అడవులు ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వం పెద్ద ఎత్తున మొక్కలు నాటడానికి హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి…
టీపీసీసీ ఎన్నికల సమన్వయ కమిటీ చైర్మన్ పదవికి మాజీ మంత్రి మర్రి శశిధర్రెడ్డి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా పత్రాన్ని ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా,…
జగిత్యాల జిల్లాలోని కథలాపూర్ పోలీస్ స్టేషన్లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. రూ.10,000 లంచం తీసుకుంటూ రైటర్ రమేష్ ఏసీబీకి పట్టుబడ్డాడు. అయితే ఎస్సై చెప్తేనే డబ్బులు…
దేశ రాజధాని ఢిల్లీలో వాతావరణ కాలుష్యం ఎలా పెరిగిపోతుందో మనందరం చూస్తున్నాం. అలాంటి పరిస్థితి మన హైదరాబాద్ నగరానికి రాకూడదంటే మనందరం బాధ్యతగా ఎవరికి వారు మొక్కలు…
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్రెడ్డిని నియమితులయ్యారు. ఈ మేరకు ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఐదుగురిని వర్కింగ్ ప్రెసిడెంట్లుగా, పది మందిని ఉపాధ్యక్షులుగా ఏఐసీసీ నియమించింది.…
గ్రామాల్లో ప్రతి ఇంటికీ మొక్కలు పంపిణీ: సీఎం కేసీఆర్ పల్లె, పట్టణ ప్రగతి, హరితహారంపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రగతి భవన్లో జరిగిన ఈ…
తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల తీవ్రత తగ్గుముఖం పట్టింది. రాష్ట్రంలో కొత్తగా 1,028 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 9 మంది మరణించారు. గడిచిన…









