తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ నడుస్తున్న విషయం తెలిసిందే. అయితే శనివారం రోజున ఆ ఛానల్కు భారీ విరాళం అందింది.…
అభివృద్ధి పనుల్లో అలసత్వం వహిస్తున్న ప్రజాప్రతినిధులు, అధికారులపై వేటుపడుతున్నది. పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాల్లో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను పూర్తి చేయకపోవటం, పారిశుధ్యం నిర్వహణలో…
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సర్వే ల్యాండ్ రికార్డ్స్ విభాగంలో పని చేస్తున్న సర్వేయర్ రాములు నివాసం వరంగల్ అర్బన్ జిల్లా కోమటిపల్లిలో ఏసీబీ అధికారులు…
ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటూ ఏఎస్ఐ చంద్రారెడ్డి రెడ్హ్యాండెడ్గా ఏసీబీకి పట్టుబడ్డాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా గంగాధర పోలీసు స్టేషన్లో శుక్రవారం చోటుచేసుకుంది. ఏసీబీ…
రైతులను ఆర్థికంగా ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు పథకం అమలు చేస్తున్న విషయం తెలిసిందే. వానాకాలం సీజన్కు సంబంధించిన పెట్టుబడి సాయం సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు…
తెలంగాణ రాష్ట్రంలో గురువారం సాయంత్రం 5.30 గంటల వరకు కొత్తగా 1,088 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కొవిడ్-19తో తాజాగా 9 మంది చనిపోయారు. 1,511…
ఏడో విడుత హరితహారాన్ని ప్రణాళికా బద్ధంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ముషార్రఫ్ ఫారూఖీ అన్నారు. గురువారం కలెక్టరేట్లో జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్…
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం ఇటీవల ఆమోదం తెలిపిన కొత్త మెడికల్, నర్సింగ్ కాలేజీలకు పోస్టులు మంజూరయ్యాయి. ఒక్కో కాలేజీకి 1,001 పోస్టుల చొప్పున ఏడు మెడికల్ కాలేజీలకు…
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్ష ఎన్నికలు ఇపుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. ఈ సారి జరుగనున్న మా అధ్యక్ష ఎన్నికల్లో ప్రకాశ్రాజ్,…
తెలంగాణ రాష్ట్రంలో రైతుబంధు సాయం పంపిణీ కార్యక్రమం కొనసాగుతున్నది. పథకంలో భాగంగా గురువారం 30 ఎకరాల రైతుల ఖాతాల్లో నగదు జమకానుంది. 17,776 మంది రైతుల ఖాతాల్లో…









