గనుల భద్రతలో సాగర్‌ సిమెంట్స్‌కు మొదటి బహుమతి

గనుల భద్రత విభాగాల్లో సాగర్‌ సిమెంట్స్‌ మొదటి బహుమతి అందుకుంది. గనుల భద్రత వారోత్సవాలను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ రాష్ట్రంలోని కడప జిల్లాలో నిర్వహించిన కార్యక్రమంలో అవార్డులను అందుకు…

Continue Reading →

దామరచర్ల నెత్తిన విషవ్యర్థాల గుట్ట

తొలగించని క్రోమైట్‌ పరిశ్రమ పేరుకుపోయిన లక్ష టన్నుల వ్యర్థాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న ప్రజలు, పర్యావరణవేత్తలు దామరచర్ల మండల కేంద్రం శివారులో సుమారు పది ఎకరాల స్థలంలో 1998…

Continue Reading →

వనస్థలి హరిణి పార్కుకు కాలుష్య బెడద

ఆటోనగర్‌ నుంచి పార్కులోకి చేరుతున్న వ్యర్థ జలాలు చర్యలు తీసుకోవాలంటూ మంత్రి కేటీఆర్‌కు నెటిజన్ల వినతి వనస్థలిపురంలోని జింకల పార్కుకు కాలుష్యం ఇబ్బంది పెడుతున్నది. ఆటోనగర్‌ నుంచి…

Continue Reading →

మైనింగ్‌ జోన్‌ వద్దే వద్దు

యాచారం మండల కేంద్రంలో మైనింగ్‌ జోన్‌ ఏర్పాటు చేయొద్దని డిమాండ్‌ చేస్తూ అఖిలపక్ష నాయకులు ఆందోళనకు దిగారు. మాజీ ఎమ్మెల్యే కోదండరెడ్డి(కాంగ్రెస్‌), ఎంపీపీ కొప్పు సుకన్యబాషా (బీజేపీ),…

Continue Reading →

క్రషర్ల అనుమతులు పొడిగించి మా ప్రాణాలతో ఆటలాడొద్దు

* ప్రజా అభిప్రాయ సేకరణలో రైతుల ఆవేదన * ప్రజా అభిప్రాయ సేకరణ ప్రజల మధ్యన కాకుండా ప్రైయివేట్ ప్రదేశంలో పెట్టడం ఏంటి * క్రషర్లను ఎత్తివేసి…

Continue Reading →

ఉద్యోగులపై దాడులు సహించం: ముఖ్యమంత్రి కేసీఆర్‌

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గుత్తికోయల దాడిలో ఫారెస్టు రేంజ్‌ అధికారి(ఎఫ్‌ఆర్‌వో) శ్రీనివాసరావు మృతి చెందడం పట్ల ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తీవ్ర దిగ్భ్రాంతి, విచారం వ్యక్తం చేశారు.…

Continue Reading →

క్వారీల ముప్పు.. ఏదీ కనువిప్పు?

• దెబ్బతింటున్న ఇళ్లు.. పూడిపోతున్న బోరుబావులు • కొత్తవి వద్దంటూ ప్రజల అభ్యంతరం పచ్చని పొలాల నిండా రాళ్లు, దుమ్ము పెరుకుపోతున్నాయి. పేలుళ్ల ధాటికి ఇళ్లు దెబ్బతింటాయి.…

Continue Reading →

రామంతాపూర్‌ శివారులో క్రషర్‌ పేలుళ్లపై డీఎస్పీ ఆధ్వర్యంలో విచారణ

మాసాయిపేట మండలంలోని రామంతాపూర్‌ శివారులో గురువారం రాత్రి జరిగిన భారీ క్రషర్‌ పేలుళ్లపై తూప్రాన్‌ డీఎస్పీ యాదగిరిరెడ్డి ఆధ్వర్యంలో శనివారం ఉదయం విచారణ చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే..…

Continue Reading →

అనుమతి లేని క్రషర్స్ పై కాలుష్య నియంత్రణ మండలి కొరడా!

జంట జలాశయాలకు సమీపంలోనే పలు క్రషర్స్ ఇప్పటికే భారీగా పర్యావరణ విధ్వంసం.. ఇటీవల వరుస తనిఖీలు పలు క్రషర్స్ సంస్థలకు రూ.5.5 కోట్ల జరిమానా మహానగరం అయిన…

Continue Reading →

గ్రామస్థులు లేకుండానే ప్రజాభిప్రాయ సేకరణ

• మరోసారి బహిష్కరించిన ఊట్ల, రాళ్లకత్వ గ్రామస్థులు• 11 నిమిషాలు.. పాల్గొన్నది నలుగురు..• క్వారీల అనుమతులకు ప్రజాభిప్రాయ సేకరణ తీరిది. కేవలం 11 నిమిషాలు… నలుగురి అభిప్రాయంతో…

Continue Reading →