గనుల భద్రత విభాగాల్లో సాగర్ సిమెంట్స్ మొదటి బహుమతి అందుకుంది. గనుల భద్రత వారోత్సవాలను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ రాష్ట్రంలోని కడప జిల్లాలో నిర్వహించిన కార్యక్రమంలో అవార్డులను అందుకు…
తొలగించని క్రోమైట్ పరిశ్రమ పేరుకుపోయిన లక్ష టన్నుల వ్యర్థాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న ప్రజలు, పర్యావరణవేత్తలు దామరచర్ల మండల కేంద్రం శివారులో సుమారు పది ఎకరాల స్థలంలో 1998…
ఆటోనగర్ నుంచి పార్కులోకి చేరుతున్న వ్యర్థ జలాలు చర్యలు తీసుకోవాలంటూ మంత్రి కేటీఆర్కు నెటిజన్ల వినతి వనస్థలిపురంలోని జింకల పార్కుకు కాలుష్యం ఇబ్బంది పెడుతున్నది. ఆటోనగర్ నుంచి…
యాచారం మండల కేంద్రంలో మైనింగ్ జోన్ ఏర్పాటు చేయొద్దని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష నాయకులు ఆందోళనకు దిగారు. మాజీ ఎమ్మెల్యే కోదండరెడ్డి(కాంగ్రెస్), ఎంపీపీ కొప్పు సుకన్యబాషా (బీజేపీ),…
* ప్రజా అభిప్రాయ సేకరణలో రైతుల ఆవేదన * ప్రజా అభిప్రాయ సేకరణ ప్రజల మధ్యన కాకుండా ప్రైయివేట్ ప్రదేశంలో పెట్టడం ఏంటి * క్రషర్లను ఎత్తివేసి…
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గుత్తికోయల దాడిలో ఫారెస్టు రేంజ్ అధికారి(ఎఫ్ఆర్వో) శ్రీనివాసరావు మృతి చెందడం పట్ల ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తీవ్ర దిగ్భ్రాంతి, విచారం వ్యక్తం చేశారు.…
• దెబ్బతింటున్న ఇళ్లు.. పూడిపోతున్న బోరుబావులు • కొత్తవి వద్దంటూ ప్రజల అభ్యంతరం పచ్చని పొలాల నిండా రాళ్లు, దుమ్ము పెరుకుపోతున్నాయి. పేలుళ్ల ధాటికి ఇళ్లు దెబ్బతింటాయి.…
మాసాయిపేట మండలంలోని రామంతాపూర్ శివారులో గురువారం రాత్రి జరిగిన భారీ క్రషర్ పేలుళ్లపై తూప్రాన్ డీఎస్పీ యాదగిరిరెడ్డి ఆధ్వర్యంలో శనివారం ఉదయం విచారణ చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే..…
జంట జలాశయాలకు సమీపంలోనే పలు క్రషర్స్ ఇప్పటికే భారీగా పర్యావరణ విధ్వంసం.. ఇటీవల వరుస తనిఖీలు పలు క్రషర్స్ సంస్థలకు రూ.5.5 కోట్ల జరిమానా మహానగరం అయిన…
• మరోసారి బహిష్కరించిన ఊట్ల, రాళ్లకత్వ గ్రామస్థులు• 11 నిమిషాలు.. పాల్గొన్నది నలుగురు..• క్వారీల అనుమతులకు ప్రజాభిప్రాయ సేకరణ తీరిది. కేవలం 11 నిమిషాలు… నలుగురి అభిప్రాయంతో…









