హైదరాబాద్లోని వరద బాధితులకు హెటిరో డ్రగ్స్ అండగా నిలిచింది. వరద సహాయక చర్యల కోసం భారీ విరాళం ప్రకటించింది హెటిరో డ్రగ్స్. తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.…
జహీరాబాద్ టీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ మేరకు ఆయన అధికారికంగా ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగానే…
మహబూబాబాద్ కృష్ణా కాలనీకి చెందిన దీక్షిత్ రెడ్డి(9) హత్య కేసులో నిందితుడు మందసాగర్ను పోలీసులు అరెస్టు చేశారు. అయితే దీక్షిత్ రెడ్డిని ఎక్కడైతే హత్య చేశారో అదే…
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నాలుగు రోజుల క్రితం కిడ్నాప్కు గురైన బాలుడు దీక్షిత్ రెడ్డి(9)ని హత్య చేశారు. కేసముద్రం మండలం అన్నారం దానమయ్య గుట్టపై బాలుడిపై పెట్రోల్…
మాజీ హోంమంత్రి నాయిని నర్సింహ రెడ్డి (80) కన్నుమూసారు. జూబ్లీహిల్స్ అపోలో హాస్పిటల్లో గత కొద్ది రోజులుగా చికిత్స తీసుకుంటూ నాయిని మృతి చెందారు. గత నెలలో నాయిని…
దేశవ్యాప్తంగా డెయిరీలు, గోశాలల్లో ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణపై కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రత్యేక దృష్టి పెట్టింది. సరైన యాజమాన్య పద్ధతులు పాటించకపోవడంతో తలెత్తే గాలి,…
మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డిని ముఖ్యమంత్రి కేసీఆర్ పరామర్శించారు. జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రికి సీఎం కేసీఆర్ బుధవారం సాయంత్రం వెళ్లారు. అక్కడ నాయినిని పరామర్శించిన అనంతరం ఆయన…
భారీ వర్షాలకు వరద పోటెత్తడంతో హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లోని 185 చెరువులు పూర్తిగా నిండాయని నీటి పారుదలశాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్ తెలిపారు. రానున్న రెండురోజులు వర్షాలు…
భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో హైదరాబాద్ నగర పరిధిలోని చెరువులకు ప్రమాదం జరగకుండా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. కనీసం 15 ప్రత్యేక…
హైదరాబాద్లో వరద నష్టాన్ని అంచనా వేసేందుకు రేపు సాయంత్రం హైదరాబాద్ నగరానికి కేంద్రం బృందం రానుంది. రెండు రోజుల పాటు హైదరాబాద్తో పాటు ఇతర వరద ప్రభావిత…









