అభివృద్ధి పనుల పేరుతో నల్గొండ పట్టణంలో రోడ్లను అడ్డంగా తవ్వి వదిలేయడంతో ప్రధాన రోడ్లతో పాటు, గల్లీలు సైతం అధ్వానంగా మారాయి. ఏడాది కిందటే పూర్తి చేయాల్సి…
తాజా వార్తలు

నూతనంగా నిర్మించిన తెలంగాణ సచివాలయ భవన ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఫిబ్రవరి 17న ఉదయం 11:30 నుంచి 12:30 గంటల మధ్య ముఖ్యమంత్రి కేసీఆర్.. డాక్టర్ బీఆర్…
పశుసంరక్షణలో మైహోం సిమెంట్ పరిశ్రమ అందిస్తున్న సహాయ సహకారాలు అభినందనీయమని జిల్లా పశు సంవర్ధకశాఖ అధికారి డాక్టర్ డి.శ్రీనివా్సరావు అన్నారు. శనివారం మండలంలోని చౌటపల్లి గ్రామంలో మైహోం…
మరో కమిటీ వేయాలని ప్రభుత్వ నిర్ణయం మలక్ పేట ఏరియా ఆస్పత్రిలో అసలేం జరిగింది..? మలక్ పేట ఏరియా ఆస్పత్రిలో ఇద్దరు బాలింతలు మృతి చెందిన ఘటనపై…
ప్రధాన కార్యాలయంలో ఉండగా రెచ్చిపోయిన ఈ సారు.. హైదరాబాద్ జోనల్ కార్యాలయానికి ట్రాన్స్ ఫర్ చేసిన కూడా మారని తీరు… తాను అడిగింది ఖరీదైన గిఫ్ట్ ల…
మలక్ పేట్ ఏరియా హాస్పిటల్ లో బాలింతల మృతిఘటనపై ఏర్పాటు చేసిన కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక అందజేసింది. స్టెఫలో కోకస్ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ తో…
స్మగ్లర్లకు అధికారుల అండదండలు సిరికొండ మండలంలోనే డంపింగ్ పాయింట్లు కార్యాలయాలకే పరిమితమవుతున్న జిల్లా ఉన్నతాధికారులు అటవీశాఖలో ఇంటి దొంగ ల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. దట్టమైన కవ్వాల్ అభయారణ్యా…
తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్కు హైకోర్టు షాక్ ఇచ్చింది. ఆయనను ఏపీ క్యాడర్కు వెళ్లాలని ఆదేశించింది. తెలంగాణకు సోమేశ్ కుమార్ కేటాయింపును రద్దు చేసిన ధర్మాసనం.. సర్టిఫైడ్…
మృతుల్లో ఇద్దరు కార్మికులు, అసిస్టెంట్ మేనేజర్ మృతులంతా ఇతర రాష్ట్రాలకు చెందినవారే ‘మైలాన్’ ఫార్మా పరిశ్రమలో కెమికల్ డ్రమ్ములు పేలి మంటలు అంటుకోవడంతో ముగ్గురు మృతి చెందారు.…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీఆర్ఎస్ అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్ను నియమిస్తూ సీఎం కేసీఆర్ ప్రకటన చేశారు. రావెల కిశోర్ జాతీయ స్థాయిలో పని చేయాల్సిన వ్యక్తి అని తెలిపారు.…









