తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్గా డాక్టర్ ఈడిగ ఆంజనేయ గౌడ్ నియామకం అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్గా…
తాజా వార్తలు

వనపర్తి మునిసిపల్ చైర్మన్ గట్టుయాదవ్ కలుషిత మవుతు న్న పర్యావరణాన్ని రక్షించలేని మానవజన్మ దేనికని వనపర్తి మునిసిపల్ చైర్మన్ గట్టుయాదవ్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని కన్యాకపరమేశ్వరీ…
ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ను డీజీపీ అంజనీ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. తనకు డీజీపీగా అవకాశం కల్పించినందుకు సీఎం కేసీఆర్కు డీజీపీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ…
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మాతృవియోగం కలిగింది. మోదీ మాతృమూర్తి హీరాబెన్ మోదీ శుక్రవారం తెల్లవారుజామున 3.39 గంటలకు కన్నుమూశారు. ఇటీవలే వందో పుట్టినరోజు పూర్తిచేసుకున్న ఆమె.. గత…
తెలంగాణ ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా సముద్రాల వేణుగోపాలాచారి నియామకం అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదవిలో వేణుగోపాలాచారి రెండేండ్ల వరకు…
తెలంగాణ ఇంఛార్జ్ డీజీపీగా అంజనీకుమార్ నియామకం అయ్యారు. ప్రస్తుత డీజీపీ మహేందర్ రెడ్డి ఈ నెల 31న పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఇంచార్జీగా డీజీపీగా…
రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ఫార్మాహబ్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తు ఫార్మాసిటీ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో నిర్వాసిత రైతులు…
రీజనల్ రింగ్ రోడ్డు కోసం యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలకేంద్రంలో బుధవారం నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ రసాభాసగా మారింది. డీఆర్డీవో ఉపేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పీసీబీ…
ప్రభుత్వం వెంటనే ఫార్మా సిటీని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఫార్మా సిటీ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో బాధిత రైతులు పాదయాత్రను నిర్వహిస్తున్నారు. ఈ నిరసన కార్యక్రమం ఫార్మా సిటీ…
* క్రోమైట్స్ వ్యర్ధలతో జీవనదులు కలుషితం ప్రమాదకరమైన క్రోమైట్స్ వ్యర్థాలతో దామరచర్లలో భూగర్భజలాలు, జీవనదులు కలుషితం కావడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విషపూరిత రసాయనాలను అక్కడి…









