పాలమూరు -రంగారెడ్డి ప్రాజెక్ట్ కేసులో తెలంగాణ ప్రభుత్వానికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ 900 కోట్ల రూపాయల భారీ జరిమానా వేసింది. పర్యావరణ అనుమతులు లేకుండా పాలమూరు-రంగారెడ్డి.. దిండి…
తాజా వార్తలు

ప్రభుత్వ ఉద్యోగులను శిక్షించడానికి ప్రత్యక్ష సాక్ష్యమే అక్కర్లేదు : సుప్రీం కోర్టు అవినీతిమయ, లంచగొండి ప్రభుత్వ అధికారులను చట్టం ముందు బోనులో నిలబెట్టేందుకు మరింత కృషి జరగాలని…
• నిబంధనలకు విరుద్ధంగా ఒకే రోజు 17 సంస్థలకు ప్రజాభిప్రాయ సేకరణ..• అనుమతులు మంజూరు చేయవద్దని హైకోర్టులో కేస్..!• ప్రజలు వ్యతిరేకం, ప్రజా ప్రతినిధులు అనుకూలం..• ప్రజాభిప్రాయ…
ఉమ్మడి ఖమ్మం జిల్లా కొత్తగూడెం ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీనివాసరావు హత్య కేసులో.. తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. శ్రీనివాసరావు హత్య కేసులో తీసుకున్న చర్యలపై నివేదిక ఇవ్వాలని..…
మైనింగ్ ఏర్పాటు ద్వారా ప్రజా జీవనానికి, రైతులకు, పర్యావరణానికి హాని కలగకుండా చూడాలని మండల పరిధిలోని సాలార్పూర్, రేకులకుంట తండా, చల్లంపల్లి తదితర గ్రామాల ప్రజలు కోరారు.…
కాటన్ జిన్నింగ్ మిల్లులో మంగళవారం తూనికలు, కొలతల శాఖ అధికారులు దాడులు చేసి మిల్లును సీజ్ చేశారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దేముల్ మండలం మారెపల్లి…
వీటి నుంచి విచ్చలవిడిగా నల్లని పొగ, దుమ్ము పట్టించుకోని పొల్యూషన్కంట్రోల్ బోర్డు మంచిర్యాల జిల్లా మందమర్రి మండలంలో ఫ్యాక్టరీల నుంచి వచ్చే దుమ్ము, ధూళి, పొగతో పత్తిపంటపై తీవ్ర…
రసాయన వ్యర్థాల తరలింపులో మాఫియా పరిశ్రమల రసాయన వ్యర్ధాల తరలింపు, పారబోత ప్రక్రియ మాఫియా తరహాలో ఒక ప్రత్యేక వ్యవస్థ కనుసన్నల్లో సాగుతోంది. జీడిమెట్ల, ఐడీఏ బొల్లారం,…
జర్నలిస్టులకు టోల్ గేట్ ఫీజు నుంచి మినహాయింపు ఇవ్వాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మామిడి సోమయ్య, బసవ పున్నయ్య కోరారు.…
‘‘అభివృద్ధి, శాంతి, భద్రత కోసం అవినీతికి వ్యతిరేకంగా ప్రపంచాన్ని ఏకం చేయాలి’’అనే నినాదంతో ఈ ఏడాది డిసెంబర్ 9న అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినం జరుపుకుంటున్నాం.2003 అక్టోబర్…









