పౌర సరఫరాల సంస్థ చైర్మన్‌గా రవీందర్‌సింగ్‌

తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ చైర్మన్‌గా టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత, సర్దార్‌ రవీందర్‌సింగ్‌ను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ గురువారం ఉత్తర్వులు జారీచేశారు.…

Continue Reading →

ఏసీబీకి చిక్కిన ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్‌ అనురాధ, లెక్చరర్‌ మల్లేష్

విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి వారిని సక్రమ మార్గంలో నడిపించే గురువులు అవినీతికి పాల్పడి రెడ్‌ హ్యండెడ్‌గా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. జనగామ జిల్లా నర్మెట్ట మండల కేంద్రంలోని…

Continue Reading →

కెమికల్ మాఫియా!

• నాలాల్లోకి వదులుతున్న రసాయన వ్యర్థాలు • అడ్డుకుంటున్న అధికారులపై దాడులు• ఇష్టారాజ్యంగా డంపింగ్• అనారోగ్యం పాలవుతున్న జనం • పట్టించుకోని ఉన్నతాధికారులు కెమికల్ గోదాంల నిర్వహణ…

Continue Reading →

కాసిపేట ప్రజాభిప్రాయ సేకరణలో ఉద్రిక్తత

మంచిర్యాల జిల్లా కాసిపేటలో జరుగుతున్న ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. సింగరేణి అధికారులు ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించడానికి ప్రయత్నించగా.. స్థానికులు, నాయకులు అడ్డుకునే ప్రయత్నం…

Continue Reading →

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన రెబ్బెన సర్వేయర్

కొమురంభీం జిల్లాలో లంచం తీసుకుంటున్న ఓ సర్వేయర్ ను  అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. రెబ్బెన మండలానికి చెందిన గుణవంతరావు…

Continue Reading →

కృష్ణా గోదావరి పవర్ యుటిలిటీస్ లిమిటెడ్ సంస్థ ఏర్పాటుపై జనవరి 5న ప్రజాభిప్రాయ సేకరణ

దామరచర్ల మండలం వాడపల్లి, ఇర్కిగూడెం గ్రామ పంచాయితీల సమీపంలో కృష్ణా గోదావరి పవర్ యుటిలిటీస్ లిమిటెడ్ సంస్థ రూ.720 కోట్ల వ్యయంతో నిర్మించ తలపెట్టిన పరిశ్రమలపై జనవరి…

Continue Reading →

రసాయన పరిశ్రమలు ఎత్తివేయాలి

తమ గ్రామంలో ఏర్పాటు చేసిన రసాయన పరిశ్రమలు ఎత్తివేయాలని కొండమడుగు గ్రామస్థులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు మండలంలోని కొండమడుగు గ్రామశివారులో అస్టల్‌, అజంతా రసాయన పరిశ్రమల…

Continue Reading →

గనుల భద్రతలో సాగర్‌ సిమెంట్స్‌కు మొదటి బహుమతి

గనుల భద్రత విభాగాల్లో సాగర్‌ సిమెంట్స్‌ మొదటి బహుమతి అందుకుంది. గనుల భద్రత వారోత్సవాలను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ రాష్ట్రంలోని కడప జిల్లాలో నిర్వహించిన కార్యక్రమంలో అవార్డులను అందుకు…

Continue Reading →

దామరచర్ల నెత్తిన విషవ్యర్థాల గుట్ట

తొలగించని క్రోమైట్‌ పరిశ్రమ పేరుకుపోయిన లక్ష టన్నుల వ్యర్థాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న ప్రజలు, పర్యావరణవేత్తలు దామరచర్ల మండల కేంద్రం శివారులో సుమారు పది ఎకరాల స్థలంలో 1998…

Continue Reading →

వనస్థలి హరిణి పార్కుకు కాలుష్య బెడద

ఆటోనగర్‌ నుంచి పార్కులోకి చేరుతున్న వ్యర్థ జలాలు చర్యలు తీసుకోవాలంటూ మంత్రి కేటీఆర్‌కు నెటిజన్ల వినతి వనస్థలిపురంలోని జింకల పార్కుకు కాలుష్యం ఇబ్బంది పెడుతున్నది. ఆటోనగర్‌ నుంచి…

Continue Reading →