మైనింగ్‌ జోన్‌ వద్దే వద్దు

యాచారం మండల కేంద్రంలో మైనింగ్‌ జోన్‌ ఏర్పాటు చేయొద్దని డిమాండ్‌ చేస్తూ అఖిలపక్ష నాయకులు ఆందోళనకు దిగారు. మాజీ ఎమ్మెల్యే కోదండరెడ్డి(కాంగ్రెస్‌), ఎంపీపీ కొప్పు సుకన్యబాషా (బీజేపీ),…

Continue Reading →

క్రషర్ల అనుమతులు పొడిగించి మా ప్రాణాలతో ఆటలాడొద్దు

* ప్రజా అభిప్రాయ సేకరణలో రైతుల ఆవేదన * ప్రజా అభిప్రాయ సేకరణ ప్రజల మధ్యన కాకుండా ప్రైయివేట్ ప్రదేశంలో పెట్టడం ఏంటి * క్రషర్లను ఎత్తివేసి…

Continue Reading →

ఉద్యోగులపై దాడులు సహించం: ముఖ్యమంత్రి కేసీఆర్‌

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గుత్తికోయల దాడిలో ఫారెస్టు రేంజ్‌ అధికారి(ఎఫ్‌ఆర్‌వో) శ్రీనివాసరావు మృతి చెందడం పట్ల ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తీవ్ర దిగ్భ్రాంతి, విచారం వ్యక్తం చేశారు.…

Continue Reading →

క్వారీల ముప్పు.. ఏదీ కనువిప్పు?

• దెబ్బతింటున్న ఇళ్లు.. పూడిపోతున్న బోరుబావులు • కొత్తవి వద్దంటూ ప్రజల అభ్యంతరం పచ్చని పొలాల నిండా రాళ్లు, దుమ్ము పెరుకుపోతున్నాయి. పేలుళ్ల ధాటికి ఇళ్లు దెబ్బతింటాయి.…

Continue Reading →

రామంతాపూర్‌ శివారులో క్రషర్‌ పేలుళ్లపై డీఎస్పీ ఆధ్వర్యంలో విచారణ

మాసాయిపేట మండలంలోని రామంతాపూర్‌ శివారులో గురువారం రాత్రి జరిగిన భారీ క్రషర్‌ పేలుళ్లపై తూప్రాన్‌ డీఎస్పీ యాదగిరిరెడ్డి ఆధ్వర్యంలో శనివారం ఉదయం విచారణ చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే..…

Continue Reading →

అనుమతి లేని క్రషర్స్ పై కాలుష్య నియంత్రణ మండలి కొరడా!

జంట జలాశయాలకు సమీపంలోనే పలు క్రషర్స్ ఇప్పటికే భారీగా పర్యావరణ విధ్వంసం.. ఇటీవల వరుస తనిఖీలు పలు క్రషర్స్ సంస్థలకు రూ.5.5 కోట్ల జరిమానా మహానగరం అయిన…

Continue Reading →

గ్రామస్థులు లేకుండానే ప్రజాభిప్రాయ సేకరణ

• మరోసారి బహిష్కరించిన ఊట్ల, రాళ్లకత్వ గ్రామస్థులు• 11 నిమిషాలు.. పాల్గొన్నది నలుగురు..• క్వారీల అనుమతులకు ప్రజాభిప్రాయ సేకరణ తీరిది. కేవలం 11 నిమిషాలు… నలుగురి అభిప్రాయంతో…

Continue Reading →

అరవింద్‌.. నువ్వు ఎక్కడి నుంచి పోటీ చేసినా ఓడిస్తాం : ఎమ్మెల్సీ కవిత

నిజామాబాద్‌ ఎంపీ అరవింద్‌పై ఎమ్మెల్సీ కవిత తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నిజామాబాద్‌కే అవమానకరంగా ఎంపీ ప్రవర్తన ఉందన్నారు. కాంగ్రెస్‌ మద్దతుతో యాక్సిడెంటల్‌గా గెలిచారని అన్నారు. అసెంబ్లీలోని శాసనసభాపక్ష…

Continue Reading →

లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ ఇద్దరు ఆడిట్‌ అధికారులు

రిటైర్డ్‌ కానిస్టేబుల్‌ నుంచి లంచం తీసుకుంటున్న ఇద్దరు ఆడిట్‌ అధికారులను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. మహబూబాబాద్‌ ఆడిట్‌ కార్యాలయంలో సీనియర్‌ అసిస్టెంట్‌ ఆడిటర్‌గా పనిచేస్తున్న జాటోత్‌ కిశోర్‌కుమార్‌…

Continue Reading →

సాంకేతిక పరిజ్ఞానం సాయంతో అడవుల సంరక్షణ : మంత్రి అల్లోల‌ ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రంలో సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని ఉపయోగించి అట‌వీ ప్రాంత అభివృద్ధికి, అటవిపై ఆధార‌ప‌డ్డ అట్టడుగు వ‌ర్గాల‌కు ఆర్థిక చేయూత‌ను అందించే విధంగా అట‌వీ శాఖ చ‌ర్యలు తీసుకుంటుంద‌ని అట‌వీ,…

Continue Reading →