తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణను ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. జర్నలిస్టుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న…
తాజా వార్తలు

తెలంగాణలో వంట నూనెల పరిశ్రమలకు అనువైన వాతావరణం ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలను…
• జిన్నారం మండలంలో కంకర క్వారీల ‘కాక’• ప్రజలు వ్యతిరేకించినా నెలకో గ్రామంలో భూముల స్వాధీనం• నేడు ఊట్లలో అభిప్రాయ సేకరణ. గతంలో రసాభాస జిన్నారం మండలంలో…
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే ఏడాది జనవరి 18 నుంచి కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని మళ్లీ నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. కంటి…
ఫలించిన కొండమడుగు గ్రామస్థుల పోరాటం చందక్ కంపెనీ మేనేజర్ కు మూసివేత ఆదేశాల కాపీ అందజేసిన అధికారులు రసాయన పరిశ్రమలు ఎత్తివేయాలని మండలంలోని కొండమడుగు గ్రామస్థులు గత…
సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ (80) ఇక లేరు. అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఆయన ఉదయం 4.10 గంటలకు కాంటినెంటల్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. కార్డియాక్ అరెస్టుతో…
ఏపీలోని పరిశ్రమల్లో వరుసగా విషాద ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. వరుస ఘటనలు పరిశ్రమల్లో పనిచేసే కార్మిక, ఉద్యోగ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. తాజాగా తూర్పుగోదావరి జిల్లా గౌరీపట్నంలోని…
పచ్చని పల్లెపై రసాయన పరిశ్రమల ముప్పేటదాడి గాలి, నీరు కలుషితం.. ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలు నిబంధనలు ఉల్లంఘిస్తున్న ఫార్మా కంపెనీలు బీబీ ‘నగరమంతా’ కాలుష్య పరిశ్రమలే కాలుష్యానికి…
జల, వాయు కాలుష్యానికి కారకమైన కెమికల్ కంపెనీల శాశ్వత మూసివేతకు కృషి చేస్తామని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. బీబీ నగర్ మండలంలోని కొండమడుగు మెట్టు వద్ద…
కొండమడుగు ఇండస్ట్రీ ఏరియాలో ఆస్ట్రర్ రసాయన పరిశ్రమను ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పరిశీలించారు. కాలుష్యానికి కారణమైన పరిశ్రమలను తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ…









