మేడారం: ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసీ జాతర గా గుర్తింపు పొందిన శ్రీ సమ్మక్క–సారలమ్మ మేడారం మహాజాతర–2026ను చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం విస్తృత స్థాయిలో…
తాజా వార్తలు

హైదరాబాద్ : ప్రకృతి విపత్తులను సమర్ధవంతంగా ఎదుర్కొని వీలైనంతవరకూ ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా రాష్ట్రంలో ప్రకృతి విపత్తుల నిర్వహణా సంస్ధ ( డిజాస్టర్ మేనేజిమెంట్)…
హైదరాబాద్ : ప్రభుత్వ పాఠశాలలు, విద్యా సంస్థలలో బోధనలో నాణ్యత ప్రమాణాలు మరింతగా పెంచాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ…
సమక్క సారలమ్మ జాతర ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలని రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ మంత్రి వర్యులు దనసరి అనసూయ (సీతక్క) అన్నారు. మేడారం సమ్మక్క…
కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 8 కోట్ల రూపాయల వ్యయంతో నల్గొండ జిల్లా కేంద్రంలో నిర్మించిన బొట్టుగూడ ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలను రాష్ట్ర రోడ్లు, భవనాలు,…
ప్రజా స్వామ్య వ్యవస్థలో భాగంగా సర్వసత్తాక సౌర్వభౌమిక దేశం మన భారతదేశం అని తెలంగాణ మీడియా అకాడమి చైర్మన్ కే. శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారంనాడు నాంపల్లిలోని…
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ 2024 సంవత్సరంలో తొలిసారిగా ప్రారంభించిన “గవర్నర్ అవార్డ్స్ ఫర్ ఎక్సలెన్స్” కార్యక్రమంలో భాగంగా, 2025 సంవత్సరానికి గాను ఎంపికైన వ్యక్తులు మరియు సంస్థలకు…
ప్రపంచ ప్రఖ్యాత శ్రీ సమ్మక్క–సారలమ్మ మహాజాతర సందర్భంగా సోమవారం న్యూజిలాండ్కు చెందిన మావోరి తెగ (Maori Tribes) ప్రతినిధులు మేడారాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మేడారం గద్దల…
హైదరాబాద్ : మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర సందర్బంగా మేడారం తోపాటు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన పశువులు అనారోగ్య బారిన పడకుండా రాష్ట్ర పశు సంవర్ధక శాఖ…
అక్రెడిటేషన్ గుర్తింపు కలిగిన జర్నలిస్టులే తమ వాహనాలకు ప్రెస్ అనే స్టిక్కర్ను ఉపయోగించాలని తెలంగాణ సమాచార పౌరసంబంధాల శాఖ కమిషనర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం…









