హరితహారంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు : నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ శర్మన్

తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం అమలుపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ శర్మన్ అన్నారు. మంగళవారం వెల్దండ మండలం లో…

Continue Reading →

ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ స్వ‌చ్ఛంద ప‌ద‌వీ విర‌మ‌ణ ఆమోదం

 ఐపీఎస్ అధికారి, రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ స్వచ్ఛంద పదవీ విరమణను ప్ర‌భుత్వం ఆమోదించింది. ప్ర‌వీణ్‌కుమార్ స్వ‌చ్ఛంద ప‌ద‌వీ విర‌మ‌ణ‌కు…

Continue Reading →

ఏపీలో కొత్తగా 2,498 కరోనా కేసులు, 24 మంది మృతి

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. కొన్నిరోజులుగా నిత్యం 2 వేలకుపైగా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా ఇవాళ 2,498 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వైరస్‌ బారినపడిన…

Continue Reading →

ఏపీలో ప్రభుత్వ కార్యాలయాల పనివేళలు పునరుద్ధరణ

కరోనా కారణంగా మార్చిన ప్రభుత్వ కార్యాలయాల పనివేళలను పునరుద్ధరిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. రేపటి నుంచి ఉదయం 10 గంటల 30 నిమిషాల…

Continue Reading →

బాధ్య‌త‌లు స్వీక‌రించిన కరీంనగర్, ఖ‌మ్మం, మ‌హ‌బూబాబాద్ జిల్లాల క‌లెక్ట‌ర్లు

కరీంనగర్, ఖ‌మ్మం, మ‌హ‌బూబాబాద్ జిల్లాల‌కు నూత‌నంగా ప్ర‌భుత్వం నియ‌మించిన క‌లెక్ట‌ర్లు మంగ‌ళ‌వారం ఉద‌యం బాధ్య‌త‌లు స్వీక‌రించారు. క‌రీంన‌గ‌ర్ జిల్లా కలెక్టర్‌గా ఆర్‌వీ క‌ర్ణ‌న్, ఖమ్మం జిల్లా కలెక్టర్‌గా…

Continue Reading →

ప్లాస్టిక్ ఉత్పత్తులను నిషేధించేందుకు టీటీడీ కీలక నిర్ణయం

ప్లాస్టిక్ ఉత్పత్తులను నిషేధించేందుకు టీటీడీ కీలక నిర్ణయం తీసుకున్నది. తిరుమ‌ల అన్న‌మ‌య్య భ‌వ‌నంలో సోమ‌వారం వివిధ విభాగాల అధికారుల‌తో అద‌న‌పు ఈవో ఏ.వీ.ధ‌ర్మారెడ్డి స‌మావేశం నిర్వ‌హించారు.ఈసందర్భంగా ఆయన…

Continue Reading →

ఐపీఎస్‌ పదవికి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ రాజీనామా

ఐపీఎస్‌ అధికారి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అనూహ్యంగా ఐపీఎస్‌ పదవికి రాజీనామా చేశారు. స్వచ్ఛంద పదవీ విరమణ (వాలంటరీ రిటైర్మెంట్‌- వీఆర్‌ఎస్‌) కోరుతూ సోమవారం…

Continue Reading →

భారీగా పెరిగిన జూనియర్‌ పంచాయతీ కార్యదర్శుల వేతనాలు

జూనియర్‌ పంచాయతీ కార్యదర్శుల (జేపీఎస్‌) వేతనాన్ని ప్రభుత్వం పెంచింది. నెలకు వేతనం ప్రస్తుతం రూ.15వేలు ఉండగా.. దాన్ని రూ.28,719కి పెంచింది. అలాగే ప్రొబేషన్‌ పీరియడ్‌ మూడు నుంచి…

Continue Reading →

కృష్ణా జలాల్లో తెలంగాణ రాష్ట్ర వాటా తేల్చాలి : నీటి పారుదల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ కుమార్‌

కృష్ణా జలాల్లో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన న్యాయపరమైన వాటాను కేంద్రం తేల్చాలని నీటి పారుదల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ కుమార్‌ కోరారు. రాష్ట్ర వాటా తేల్చే…

Continue Reading →

తెలంగాణ సాంస్కృతిక సార‌థి చైర్మ‌న్‌గా బాధ్య‌త‌లు స్వీక‌రించిన ఎమ్మెల్యే ర‌స‌మ‌యి బాల‌కిష‌న్

తెలంగాణ సాంస్కృతిక సార‌థి చైర్మ‌న్‌గా టీఆర్ఎస్ ఎమ్మెల్యే ర‌స‌మ‌యి బాల‌కిష‌న్ బాధ్య‌తలు స్వీక‌రించారు. మాదాపూర్ స్టేట్ ఆర్ట్ గ్యాల‌రీలో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్,…

Continue Reading →