ఏపీలో ఇంటర్‌ సెకండియర్‌ ఫలితాలు విడుదల

ఆంధ్రప్రదేలో ఇంటర్‌ సెకండియర్‌ ఫలితాలు విడుదలయ్యాయి. ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ఈ సాయంత్రం ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్‌ విద్యార్థులందరినీ ప్రమోట్‌ చేస్తున్నట్లు…

Continue Reading →

ముక్కోటి వృక్షార్చ‌న‌కు ఏర్పాట్లు పూర్తి

టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క‌శాఖ మంత్రి కేటీఆర్ జన్మదిన సందర్భంగా శనివారం (24న) తలపెట్టిన ముక్కోటి వృక్షార్చనకు ఏర్పాట్లు పూర్తి అయినట్లు గ్రీన్ ఇండియా…

Continue Reading →

మొక్కలు నాటిన తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్‌ బోయినపల్లి వినోద్ కుమార్

తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్‌ బోయినపల్లి వినోద్ కుమార్ తన జన్మదిన సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి మొక్కలు నాటారు. భద్రాచలం రామాలయంలో వినోద్‌…

Continue Reading →

ఏసీబీ వలలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం తహసీల్దార్ సునీత

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాటారం తహశీల్దార్ సునీతను రూ.2 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. కొత్తపల్లికి చెందిన ఐత హరికృష్ణ కొత్తపల్లి శివారులోని సర్వే…

Continue Reading →

డాక్ట‌ర్ ఎల్లూరి శివారెడ్డికి దాశ‌ర‌థి అవార్డు ప్ర‌దానం

తెలుగు వర్సిటీ మాజీ వీసీ, సాహితీవేత్త డాక్టర్‌ ఎల్లూరి శివారెడ్డికి సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్ర‌దానం చేశారు. ర‌వీంద్ర భార‌తిలో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో…

Continue Reading →

ముక్కోటి వృక్షార్చన విజయవంతం చేయాలి : మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు

మంత్రి కేటీఆర్‌ జన్మదినం సందర్భంగా ఈ నెల 24న ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో చేపట్టిన ముక్కోటి వృక్షార్చనను న విజయవంతం…

Continue Reading →

ముక్కోటి వృక్షార్చన పోస్టర్‌ ఆవిష్కరణ

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి అంతరాయాలు లేకుండా ఈ నెల 24న నిర్వహించే ముక్కోటి వృక్షార్చనను విజయవంతం చేయాలని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్…

Continue Reading →

డాక్ట‌ర్ ఎల్లూరి శివారెడ్డికి దాశ‌ర‌థి కృష్ణ‌మాచార్య అవార్డు

తెలుగు యూనివ‌ర్సిటీ మాజీ ఉప‌కుల‌ప‌తి డాక్ట‌ర్ ఎల్లూరి శివారెడ్డికి దాశ‌ర‌థి కృష్ణ‌మాచార్య అవార్డు వ‌రించింది. 2021 సంవత్సరానికిగాను ఈ అవార్డుకు ఎల్లూరి శివారెడ్డి ఎంపిక‌య్యారు. దాశ‌ర‌థి జ‌యంతి…

Continue Reading →

ఎస్‌ఐతో సహా ఇద్దరు కానిస్టేబుళ్లు సర్వీస్‌ నుంచి తొలగింపు

యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరులో సంచలనం సృష్టించిన దళిత మహిళ మరియమ్మ లాకప్‌ డెత్ కేసులో బాధ్యులపై పోలీస్‌శాఖ చర్యలు తీసుకుంది. ఈ కేసులో ఎస్ఐ మహేష్,…

Continue Reading →

తెలంగాణ రాష్ట్రంలో భూముల విలువ పెంచుతూ ఉత్తర్వులు జారీ

తెలంగాణ రాష్ట్రంలో భూముల విలువ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. నూతన ధరలు ఈ నెల 22 నుంచి అమలులోకి రానున్నాయి. ఈ నేప‌థ్యంలో పాత ధ‌ర‌ల్లో…

Continue Reading →