తెలంగాణ రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 638 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 715 మంది కోలుకున్నారు.…
తాజా వార్తలు

తెలంగాణ రాష్ట్రంలో హరితహారంతో పాటు అటవీ సంరక్షణలో తెలంగాణ అటవీ శాఖ సమర్థవంతగా పనిచేస్తోందని మహారాష్ట్ర అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్)సాయి ప్రకాష్ ప్రశంసించారు. రెండు…
నిర్మల్ పట్టణంలోని దివ్య గార్డెన్లో లబ్ధిదారులకు రేషన్ కార్డులను పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. కొత్తగా మంజూరైన రేషన్ కార్డులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ…
తెలంగాణ దళితబంధు కేవలం కార్యక్రమం కాదని.. ఉద్యమమని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. సోమవారం సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ దళితబంధు కార్యక్రమంపై హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన దళితబంధువులతో…
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కేటీఆర్ జన్మదినం సందర్భంగా ఎంపీ సంతోష్ తలపెట్టిన ‘ముక్కోటి వృక్షార్చణ’ కార్యక్రమంలో భాగంగా…
టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ నిర్వహిస్తున్న ముక్కోటి వృక్షార్చనలో తెలంగాణ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్…
మున్సిపల్, ఐటీశాఖల మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా కరీంనగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 16 మంది ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ…
రైతు బీమా డబ్బులు క్లైమ్ చేసుకునేందుకు గాను లంచం డిమాండ్ మిర్యాలగూడ వ్యవసాయ అధికారి బొలిశెట్టి శ్రీనివాస్ ఏసీబీకి పట్టుబడ్డాడు. మిర్యాలగూడ మండలం కొత్తగూడెం గ్రామానికి చెందిన…
తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి సంస్థ (ఎస్సీ కార్పోరేషన్ ) చైర్మన్గా బండా శ్రీనివాస్ను సీఎం కేసీఆర్ నియమించారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ…









