తెలంగాణలో కొత్తగా 638 కరోనా కేసులు, ముగ్గురు మృతి

తెలంగాణ రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 638 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వైరస్‌ బారినపడిన వారిలో 715 మంది కోలుకున్నారు.…

Continue Reading →

తెలంగాణలో హరితహారం భేష్: మహారాష్ట్ర అటవీ సంరక్షణ ప్రధాన అధికారి సాయి ప్రకాష్

తెలంగాణ రాష్ట్రంలో హరితహారంతో పాటు అటవీ సంరక్షణలో తెలంగాణ అటవీ శాఖ సమర్థవంతగా పనిచేస్తోందని మహారాష్ట్ర అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్)సాయి ప్రకాష్ ప్రశంసించారు. రెండు…

Continue Reading →

పేద‌ల క‌డుపు నింపేందుకే కొత్త రేషన్‌ కార్డులు : మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

నిర్మల్‌ పట్టణంలోని దివ్య గార్డెన్‌లో లబ్ధిదారులకు రేషన్ కార్డులను పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. కొత్తగా మంజూరైన రేషన్ కార్డులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ…

Continue Reading →

తెలంగాణ దళితబంధు కార్యక్రమం కాదు.. ఉద్యమం : సీఎం కేసీఆర్‌

తెలంగాణ దళితబంధు కేవలం కార్యక్రమం కాదని.. ఉద్యమమని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. సోమవారం సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన తెలంగాణ దళితబంధు కార్యక్రమంపై హుజూరాబాద్‌ నియోజకవర్గానికి చెందిన దళితబంధువులతో…

Continue Reading →

ముక్కోటి వృక్షార్చనలో మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి

టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కేటీఆర్‌ జన్మదినం సంద‌ర్భంగా ఎంపీ సంతోష్ తలపెట్టిన ‘ముక్కోటి వృక్షార్చణ’ కార్యక్రమంలో భాగంగా…

Continue Reading →

అసెంబ్లీ ఆవ‌ర‌ణ‌లో మొక్క‌లు నాటిన స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి

టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు సంద‌ర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ నిర్వ‌హిస్తున్న ముక్కోటి వృక్షార్చ‌న‌లో తెలంగాణ శాస‌న‌స‌భ స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్…

Continue Reading →

కేటీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటిన మంత్రి గంగుల కమలాకర్

మున్సిపల్‌, ఐటీశాఖల మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా కరీంనగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి…

Continue Reading →

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 16 మంది ఐఏఎస్‌ల బదిలీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 16 మంది ఐఏఎస్‌ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ…

Continue Reading →

ఏసీబీ వలలో మిర్యాలగూడ ఏవో బొలిశెట్టి శ్రీనివాస్‌

రైతు బీమా డబ్బులు క్లైమ్ చేసుకునేందుకు గాను లంచం డిమాండ్‌ మిర్యాలగూడ వ్యవసాయ అధికారి బొలిశెట్టి శ్రీనివాస్‌ ఏసీబీకి పట్టుబడ్డాడు. మిర్యాలగూడ మండలం కొత్తగూడెం గ్రామానికి చెందిన…

Continue Reading →

తెలంగాణ ఎస్సీ కార్పొరేష‌న్ చైర్మ‌న్‌గా బండా శ్రీనివాస్

తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి సంస్థ (ఎస్సీ కార్పోరేషన్ ) చైర్మన్గా బండా శ్రీనివాస్‌ను సీఎం కేసీఆర్ నియమించారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ…

Continue Reading →