రంగారెడ్డి ఫ్లైవుడ్‌ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం

రంగారెడ్డి జిల్లాలోని నందిగామ ఫ్లైవుడ్‌ పరిశ్రమలో మంగళవారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఫ్యాక్టరీలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. ఫ్లైవుడ్‌ కావడంతో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. సమాచారం…

Continue Reading →

హరితహారం మొక్కలు ధ్వంసం.. రూ. 5వేల జరిమానా

తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా హరితహారం కార్యక్రమాన్ని చేపట్టింది.ఆకుపచ్చ తెలంగాణే లక్ష్యంగా పచ్చదనాన్ని పెంచేందుకు వందల కోట్లు ఖర్చుపెట్టి మొక్కలు నాటిస్తోంది. వాటి సంరక్షణ బాధ్యతలను కూడా…

Continue Reading →

యాదగిరిగుట్ట సబ్ రిజిస్ట్రార్ దేవానంద్ ఇంట్లో ముగిసిన సోదాలు

హైదరాబాద్ మేడిపల్లిలోని యాదగిరిగుట్ట సబ్ రిజిస్ట్రార్ దేవానంద్ ఇంట్లో ముగిసిన ఏసీబీ సోదాలు.రూ.76,09,500 నగదు, 27.03 గ్రాముల బంగారు ఆభరణాలు, 7.09 ఎకరాల ల్యాండ్, 200 గజాల…

Continue Reading →

మొక్కలు నాటిన టి-సాట్ సీఈవో శైలేష్ రెడ్డి

టి-సాట్ సీఈవో (టి.సాట్-సాఫ్ట్ నెట్) టి-సాట్ నెట్వర్క్ ఛానళ్ల సీఈవో ఆర్. శైలేష్ రెడ్డి శుక్రవారం తన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని తన కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు.…

Continue Reading →

డాక్యుమెంట్ రైటర్ ద్వారా లంచం తీసుకుంటూ దొరికిపోయిన యాద‌గిరిగుట్ట సబ్ రిజిస్ట్రార్ దేవానంద్

యాదగిరిగుట్ట సబ్ రిజిస్ట్రార్ దేవానంద్ నేరుగా కాకుండా డాక్యుమెంట్ రైటర్ ద్వారా లంచం తీసుకుంటుంటే ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం…

Continue Reading →

కరీంనగర్‌ పోలీస్‌ కమిషనర్‌ కమలహాసన్‌ రెడ్డి బదిలీ

కరీంనగర్‌ పోలీస్‌ కమిషనర్‌ కమలహాసన్‌ రెడ్డి బదిలీ అయ్యారు. ఈ మేరకు ఆయనను బదిలీ చేస్తూ ఇవాళ పోలీసుశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్‌…

Continue Reading →

భూవివాదాల్లో జోక్యం చేసుకుంటున్న ఇద్దరు ఎస్‌ఐలు వీఆర్‌కు అటాచ్‌

నల్లగొండ జిల్లాలో భూవివాదాల్లో జోక్యం చేసుకుంటున్న ఇద్దరు ఎస్‌ఐలను వీఆర్‌కు అటాచ్‌ చేస్తూ ఆ జిల్లా ఎస్పీ రంగనాథ్‌ ఇవాళ ఉత్తర్వులు జారీ చేశారు. దేవరకొండ నియోజకవర్గంలోని…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో అమితాబ్ బ‌చ్చ‌న్

ఎంపీ సంతోష్ కుమార్ శ్రీకారం చుట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్య‌క్ర‌మం విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. ప్ర‌ముఖ‌ బాలీవుడ్ న‌టుడు, ప‌ద్మ‌విభూష‌ణ్ అమితాబ్ బ‌చ్చ‌న్ ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొని…

Continue Reading →

పరిశ్రమల్లో పీసీబీ తనిఖీలను అడ్డుకోవద్దు

పరిశ్రమల్లో తనిఖీలు చేసే అధికారం కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ)కి ఉందని హైకోర్టు కుండబద్దలు కొట్టింది. పీసీబీ తనిఖీలను అడ్డుకోవడం, ఆటంకాలు సృష్టించడం చేయొద్దని టీడీపీ ఎంపీ…

Continue Reading →

ఆంధ్రప్రదేశ్ లో పలువురు ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీ

ఆంధ్రప్రదేశ్ లో పలువురు ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లను బదిలీలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులిచ్చింది. ప్రస్తుతం ఏపీ రోడ్‌ సేఫ్టీ అథారిటీ చైర్మన్‌గా ఉన్న కేఆర్‌ఎం కిషోర్‌ను లీగల్‌…

Continue Reading →