కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన కేంద్ర మంత్రులు ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణకు చెందిన జీ. కిషన్ రెడ్డి ఇవాళ సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు…
తాజా వార్తలు

పల్లె ప్రగతి విధుల్లో నిర్లక్ష్యం వహించిన అధికారులు, ప్రజాప్రతినిధులపై వేటు పడింది. పల్లె, పట్టణ ప్రగతి విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉన్న ఆరుగురు గ్రామ కార్యదర్శులను నిజామాబాద్ జిల్లా…
ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి. మొక్కలతోనే మానవ మనుగడ ఆధారపడి ఉంటుంది. భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రం దేశంలో హరిత తెలంగాణగా మారనుందని ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్…
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా రేవంత్రెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. భారీ ర్యాలీతో గాంధీ భవన్కు చేరుకున్న ఆయన టీపీసీసీ చీఫ్గా పదవి చేపట్టారు. ఇక నేడు…
బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ తాజా కేబినెట్లో భారీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. దాదాపు 15 మంది మంత్రులకు కేబినెట్ నుంచి ఉద్వాసన పలికినట్లు సమాచారం. ఈ…
రాష్ట్ర ఐటీ, మున్సిపల్శాఖ మంత్రి కేటీఆర్ పుట్టినరోజు జులై 24. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. జులై 24న…
అనకాపల్లిలో ఓ ఫ్లైఓవర్ కుప్పకూలింది. నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ సైడ్ బీములు కిందపడటంతో ఒక కారు, ట్యాంకర్ నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదంలో కారు సీట్ల కింద నలిగిపోయి…
కీసర రిజర్వు ఫారెస్టులోని నూర్ మహమ్మద్ కుంటలో లక్ష మొక్కలు నాటే కార్యక్రమానికి రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్, మంత్రి మల్లారెడ్డితో కలిసి అంకురార్పణ చేశారు.…
ముఖ్యమంత్రి కేసీఆర్ నీటి పారుదల శాఖపై సమీక్ష నిర్వహించారు. ప్రగతి భవన్లో జరుగుతున్న ఈ సమావేశానికి సీఎస్ సోమేశ్ కుమార్, నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులు, ఇంజినీర్లు…
హైదరాబాద్ నగరంలోని మియాపూర్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ లంచం తీసుకుంటూ అవినీతి నిరోధకశాఖ అధికారులకు రెడ్హ్యాడెండ్గా పట్టుబడ్డాడు. ఓ కేసులో ఎస్ఐ లంచం డిమాండ్ చేయడంతో…









