కేంద్ర ప‌ర్యాట‌క శాఖ మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన కిష‌న్‌ రెడ్డి

 కొత్త‌గా ప్ర‌మాణ స్వీకారం చేసిన కేంద్ర మంత్రులు ఇవాళ బాధ్య‌త‌లు స్వీక‌రించారు. తెలంగాణ‌కు చెందిన జీ. కిష‌న్‌ రెడ్డి ఇవాళ సాంస్కృతిక, ప‌ర్యాట‌క శాఖ మంత్రిగా బాధ్య‌త‌లు…

Continue Reading →

నిజామాబాద్ జిల్లాలో ఆరుగురు గ్రామ కార్యదర్శుల సస్పెన్షన్

పల్లె ప్రగతి విధుల్లో నిర్లక్ష్యం వహించిన అధికారులు, ప్రజాప్రతినిధులపై వేటు పడింది. పల్లె, పట్టణ ప్రగతి విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉన్న ఆరుగురు గ్రామ కార్యదర్శులను నిజామాబాద్ జిల్లా…

Continue Reading →

మొక్కలు నాటడం సామాజిక బాధ్యత : ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్‌ గౌడ్‌

ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి. మొక్కలతోనే మానవ మనుగడ ఆధారపడి ఉంటుంది. భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రం దేశంలో హరిత తెలంగాణగా మారనుందని ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్…

Continue Reading →

టీపీసీసీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన రేవంత్‌రెడ్డి

తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. భారీ ర్యాలీతో గాంధీ భవన్‌కు చేరుకున్న ఆయన టీపీసీసీ చీఫ్‌గా పదవి చేపట్టారు. ఇక నేడు…

Continue Reading →

ఎన్‌డీఏ సర్కార్‌ తాజా కేబినెట్‌లో భారీ ప్రక్షాళన

బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ సర్కార్‌ తాజా కేబినెట్‌లో భారీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. దాదాపు 15 మంది మంత్రులకు కేబినెట్‌ నుంచి ఉద్వాసన పలికినట్లు సమాచారం.  ఈ…

Continue Reading →

కేటీఆర్ పుట్టిన‌రోజున తెలంగాణ‌లో ముక్కోటి వృక్షార్చ‌న‌

రాష్ట్ర ఐటీ, మున్సిప‌ల్‌శాఖ మంత్రి కేటీఆర్ పుట్టిన‌రోజు జులై 24. ఈ సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకుని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వినూత్న కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టింది. జులై 24న…

Continue Reading →

అన‌కాప‌ల్లిలో కుప్ప‌కూలిన ఫ్లైఓవ‌ర్‌.. ఇద్ద‌రు దుర్మ‌ర‌ణం, ప‌లువురికి గాయాలు

 అన‌కాప‌ల్లిలో ఓ ఫ్లైఓవ‌ర్ కుప్ప‌కూలింది. నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవ‌ర్ సైడ్‌ బీములు కింద‌ప‌డ‌టంతో ఒక కారు, ట్యాంక‌ర్ నుజ్జునుజ్జ‌యింది. ఈ ప్ర‌మాదంలో కారు సీట్ల కింద న‌లిగిపోయి…

Continue Reading →

ల‌క్ష మొక్క‌లు నాటే కార్య‌క్ర‌మానికి ఎంపీ సంతోష్ కుమార్ అంకురార్ప‌ణ‌

కీస‌ర రిజ‌ర్వు ఫారెస్టులోని నూర్ మ‌హ‌మ్మ‌ద్ కుంట‌లో ల‌క్ష మొక్క‌లు నాటే కార్య‌క్ర‌మానికి రాజ్యస‌భ స‌భ్యులు జోగిన‌ప‌ల్లి సంతోష్ కుమార్, మంత్రి మ‌ల్లారెడ్డితో క‌లిసి అంకురార్ప‌ణ చేశారు.…

Continue Reading →

నీటి పారుద‌ల శాఖ‌పై ముఖ్య‌మంత్రి కేసీఆర్ స‌మీక్ష‌

ముఖ్య‌మంత్రి కేసీఆర్ నీటి పారుద‌ల శాఖ‌పై స‌మీక్ష నిర్వ‌హించారు. ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో జ‌రుగుతున్న ఈ స‌మావేశానికి సీఎస్ సోమేశ్ కుమార్, నీటి పారుద‌ల శాఖ ఉన్న‌తాధికారులు, ఇంజినీర్లు…

Continue Reading →

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ మియాపూర్‌ ఎస్‌ఐ

హైదరాబాద్‌ నగరంలోని మియాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ లంచం తీసుకుంటూ అవినీతి నిరోధకశాఖ అధికారులకు రెడ్‌హ్యాడెండ్‌గా పట్టుబడ్డాడు. ఓ కేసులో ఎస్‌ఐ లంచం డిమాండ్‌ చేయడంతో…

Continue Reading →