గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్కు మహబూబ్ నగర్ జిల్లాలోని దేశంలోనే అతిపెద్ద కేసీఆర్ ఎకో అర్బన్ పార్క్ ( 2097 ఎకరాలు) వేదికైంది. జిల్లాకు చెందిన…
తాజా వార్తలు

తెలంగాణ కాంగ్రెస్కు మరో షాక్ తగిలింది. హుజూరాబాద్ కాంగ్రెస్ నేత కౌశిక్ రెడ్డి సోమవారం పార్టీకి రాజీనామా చేశారు. టీపీసీసీ క్రమశిక్షణ సంఘం షోకాజ్ నోటీసు అందుకున్న…
యాదాద్రి భువనగిరి జిల్లాలో రాష్ర్ట అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా జిల్లా కేంద్రంలో…
ఈ నెల 10వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రి భువనగిరి జిల్లాలోని వాసాలమర్రి గ్రామానికి వెళ్లనున్నారు. ఇటీవలే దత్తత గ్రామం వాసాలమర్రిలో పర్యటించిన సీఎం.. త్వరలోనే మళ్లీ…
చెట్లతోనే మానవ మనుగడ ఆ ధారపడి ఉందని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. కొండాపుర్ గ్రామ పంచాయతీ పరిధిలో మల్టీ లెవల్ అవెన్యూ…
హరితహారంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని శాసన మండలి ప్రొటెం చైర్మన్ భూపాల్ రెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లాలోని తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని తెల్లాపూర్, వెలిమెల గ్రామాల్లో నిర్వహించిన…
ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,982 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్య, ఆరోగ్యశాఖ గురువారం తెలిపింది. 91,070 నమూనాలను పరిశీలించగా.. ఈ కేసులు వెలుగు…
దూలపల్లిలోని తెలంగాణ రాష్ట్ర అటవీ అకాడమీలో హరితహారం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అటవీ సంరక్షణ ప్రధాన అధికారి ఆర్. శోభ, తెలంగాణ రాష్ట్ర అకాడమీ సంచాలకులు…
తెలంగాణకు మణిహారం హరితహారమని మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ అన్నారు. గురువారం కేసముద్రం మండలం దన్నసరి గ్రామ శివారులో హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ…
ఈ నెల 24 న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పుట్టినరోజును పురస్కరించుకొని ముక్కోటి వృక్షార్చనను విజయవంతం చేస్తామని చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, జడ్చర్ల…









