‘గిన్నిస్’ రికార్డు గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కు అంకితం : మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌

గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌కు మహబూబ్ నగర్ జిల్లాలోని దేశంలోనే అతిపెద్ద కేసీఆర్‌ ఎకో అర్బన్ పార్క్ ( 2097 ఎకరాలు) వేదికైంది. జిల్లాకు చెందిన…

Continue Reading →

కాంగ్రెస్‌ పార్టీకి కౌశిక్‌ రెడ్డి రాజీనామా

తెలంగాణ కాంగ్రెస్‌కు మరో షాక్‌ తగిలింది. హుజూరాబాద్‌ కాంగ్రెస్‌ నేత కౌశిక్‌ రెడ్డి  సోమవారం పార్టీకి రాజీనామా చేశారు. టీపీసీసీ క్రమశిక్షణ సంఘం షోకాజ్‌ నోటీసు అందుకున్న…

Continue Reading →

ఫారెస్ట్ రేంజ్ ఆఫీస‌ర్ భ‌వ‌నాన్ని ప్రారంభించిన మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

యాదాద్రి భువ‌న‌గిరి జిల్లాలో రాష్ర్ట అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి ప‌ర్య‌టిస్తున్నారు. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా జిల్లా కేంద్రంలో…

Continue Reading →

రేపు వాసాల‌మ‌ర్రి వెళ్ల‌నున్న ముఖ్య‌మంత్రి కేసీఆర్

ఈ నెల 10వ తేదీన ముఖ్య‌మంత్రి కేసీఆర్ యాదాద్రి భువ‌న‌గిరి జిల్లాలోని వాసాల‌మ‌ర్రి గ్రామానికి వెళ్ల‌నున్నారు. ఇటీవ‌లే ద‌త్త‌త గ్రామం వాసాల‌మ‌ర్రిలో ప‌ర్య‌టించిన సీఎం.. త్వ‌ర‌లోనే మ‌ళ్లీ…

Continue Reading →

చెట్లతోనే మానవ మనుగడ : అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

చెట్లతోనే మానవ మనుగడ ఆ ధారపడి ఉందని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. కొండాపుర్ గ్రామ పంచాయతీ పరిధిలో మల్టీ లెవల్ అవెన్యూ…

Continue Reading →

హరితహారంలో అందరూ భాగస్వాములు కావాలి – శాసన మండలి ప్రొటెం చైర్మన్ భూపాల్ రెడ్డి

హరితహారంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని శాసన మండలి ప్రొటెం చైర్మన్ భూపాల్ రెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లాలోని తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని తెల్లాపూర్, వెలిమెల గ్రామాల్లో నిర్వహించిన…

Continue Reading →

ఏపీలో కొత్తగా 2,982 కరోనా పాజిటివ్‌ కేసులు

ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,982 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని వైద్య, ఆరోగ్యశాఖ గురువారం తెలిపింది. 91,070 నమూనాలను పరిశీలించగా.. ఈ కేసులు వెలుగు…

Continue Reading →

తెలంగాణ రాష్ట్ర అట‌వీ అకాడ‌మీలో హ‌రిత‌హారం

దూల‌ప‌ల్లిలోని తెలంగాణ రాష్ట్ర అట‌వీ అకాడ‌మీలో హ‌రిత‌హారం కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి అట‌వీ సంర‌క్ష‌ణ ప్ర‌ధాన అధికారి ఆర్. శోభ‌, తెలంగాణ రాష్ట్ర అకాడ‌మీ సంచాల‌కులు…

Continue Reading →

తెలంగాణకు మణిహారం హరితహారం : మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌

తెలంగాణకు మణిహారం హరితహారమని మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌ అన్నారు. గురువారం కేసముద్రం మండలం దన్నసరి గ్రామ శివారులో హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ…

Continue Reading →

ముక్కోటి వృక్షార్చనను విజయవంతం చేస్తాం: చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి

ఈ నెల 24 న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పుట్టినరోజును పురస్కరించుకొని ముక్కోటి వృక్షార్చనను విజయవంతం చేస్తామని చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, జడ్చర్ల…

Continue Reading →