పీసీబీ అప్పీలేట్‌ అథారిటీని నియమించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు

పర్యావరణ కాలుష్యంపై వివాదాల పరిష్కారానికి పీసీబీ అప్పీలేట్‌ అథారిటీని రెండు వారాల్లో నియమించి గెజిట్‌ నోటిఫికేషన్‌ను కోర్టు ముందుంచాలని హైకోర్టు ఆదేశించింది. లేనిపక్షంలో అటవీ, పర్యావరణ శాఖ…

Continue Reading →

తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయాలు

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన బుధవారం ప్రగతి భవన్ లో రెండో రోజు మంత్రి మండలి సమావేశం జరిగింది. దాదాపు ఏడు గంటల పాటు సాగిన కేబినెట్…

Continue Reading →

తెలంగాణలో కొత్తగా 749 కరోనా పాజిటివ్‌ కేసులు

తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 749 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ బుధవారం తెలిపింది. తాజాగా నమోదైన కేసులతో రాష్ట్రంలో మొత్తం…

Continue Reading →

ఏసీబీ వ‌ల‌లో బెల్లంప‌ల్లి టూ టౌన్ ఎస్ఐ భాస్క‌ర్ రావు

అవినీతికి పాల్ప‌డుతూ మంచిర్యాల జిల్లా బెల్లంప‌ల్లి టూ టౌన్ పోలీస్ స్టేష‌న్ స‌బ్ ఇన్‌స్పెక్ట‌ర్ ఏసీబీ అధికారుల‌కు రెడ్‌హ్యాండెడ్‌గా ప‌ట్టుబ‌డ్డాడు. ఈ ఘ‌ట‌న బుధ‌వారం చోటుచేసుకుంది. ఇసుక…

Continue Reading →

ఆర్థిక‌సాయానికి బాధిత జ‌ర్న‌లిస్టు కుటుంబాలు ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి

క‌రోనాతో మ‌ర‌ణించిన జ‌ర్న‌లిస్టు కుటుంబ స‌భ్యుల‌కు రూ.2 ల‌క్ష‌ల ఆర్థిక‌సాయం అందించ‌నున్న‌ట్లు తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ బుధ‌వారం ఒక ప్రకటనలో తెలిపారు.…

Continue Reading →

తెలంగాణ సాంస్కృతిక సారథిగా రసమయి బాలకిషన్‌

తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్‌గా మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ను నియమిస్తూ మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చైర్మన్ పదవిలో మరో మూడేళ్ల పాటు కొనసాగనున్నారు. తనను…

Continue Reading →

ఏసీబీకి చిక్కిన వికారాబాద్‌ జిల్లా పెద్దేముల్‌ ఎస్‌ఐ చంద్రశేఖర్‌

వికారాబాద్‌ జిల్లాలోని పెద్దేముల్‌ ఎస్‌ఐ చంద్రశేఖర్‌ లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు మంగళవారం చిక్కాడు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మాంబాపూర్‌ గ్రామానికి చెందిన…

Continue Reading →

తెలంగాణలో కొత్తగా 767 కరోనా పాజిటివ్‌ కేసులు

తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 767 కొత్త కరోనా పాజిటివ్‌ కేసులు రికార్డయ్యాయని వైద్య, ఆరోగ్యశాఖ మంగళవారం తెలిపింది. మహమ్మారి నుంచి తాజాగా 848 మంది…

Continue Reading →

రూ.10 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టబడ్డ నెక్కొండ మండల వ్యవసాయ అధికారి సంపత్ రెడ్డి

ఓ ఫర్టిలైజర్ వ్యాపారి నుంచి రూ. 10 వేల లంచం తీసుకుంటు నెక్కొండ మండల వ్యవసాయ అధికారి సంపత్ రెడ్డి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. నెక్కొండ…

Continue Reading →

బాలాన‌గ‌ర్‌ పారిశ్రామిక వాడ ప‌రిధిలో భారీ అగ్నిప్ర‌మాదం

బాలాన‌గ‌ర్ పారిశ్రామిక వాడ ప‌రిధిలోని రంగారెడ్డి న‌గ‌ర్‌లో మంగ‌ళ‌వారం ఉద‌యం భారీ అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. స్థానికంగా ఉన్న ఓ ప్లైవుడ్ ప‌రిశ్ర‌మ‌లో ఆక‌స్మాత్తుగా మంట‌లు చెల‌రేగాయి. దీంతో…

Continue Reading →