‘మా’ ఎన్నిక‌లు..ప్ర‌కాశ్‌రాజ్ ప్యానెల్ స‌భ్యులు వీళ్లే

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ (మా) అధ్య‌క్ష ఎన్నిక‌లు ఇపుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. ఈ సారి జ‌రుగ‌నున్న మా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో ప్ర‌కాశ్‌రాజ్‌,…

Continue Reading →

తెలంగాణలో కొనసాగుతున్న రైతుబంధు సాయం పంపిణీ

తెలంగాణ రాష్ట్రంలో రైతుబంధు సాయం పంపిణీ కార్యక్రమం కొనసాగుతున్నది. పథకంలో భాగంగా గురువారం 30 ఎకరాల రైతుల ఖాతాల్లో నగదు జమకానుంది. 17,776 మంది రైతుల ఖాతాల్లో…

Continue Reading →

తెలంగాణలో ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

తెలంగాణలో ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ విడుదలైంది. ఆగస్టు 5 నుంచి 9 వరకు ఎంసెట్‌.. ఆగస్టు 3న ఈసెట్‌, ఆగస్టు 11-14 వరకు పీఈ సెట్‌ ప్రవేశ పరీక్షలు జరగనున్నాయి.…

Continue Reading →

తెలంగాణలో కొత్తగా 1,197 కరోనా పాజిటివ్‌ కేసులు

తెలంగాణలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గడచిన 24 గంటల్లో కొత్తగా 1,197 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా వల్ల 9 మంది మృతి చెందారు. జీహెచ్‌ఎంసీ…

Continue Reading →

ఏపీలో కొత్తగా 2,620 కరోనా పాజిటివ్‌ కేసులు, 44 మరణాలు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టింది. రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 55,002 శాంపిల్స్‌ పరీక్షించగా కొత్తగా 2,620 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కరోనా వల్ల…

Continue Reading →

జులై 1 నుంచి ప‌ల్లె, ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తి : సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్రంలో గ్రామాలు, ప‌ట్ట‌ణాలను బాగు చేస్తున్నాం అని ముఖ్య‌మంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. గ్రామాలు, ప‌ట్ట‌ణాల‌ను మ‌రింత బాగు చేసుకునేందుకు జులై 1వ తేదీ నుంచి 10వ…

Continue Reading →

వ‌రంగ‌ల్ అర్బ‌న్ జిల్లా పేరు మార్పు: సీఎం కేసీఆర్

వ‌రంగ‌ల్ అర్బ‌న్ జిల్లా పేరును మార్చుతున్న‌ట్లు ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌క‌టించారు. మంత్రులు ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు, స‌త్య‌వ‌తి రాథోడ్‌, ఎమ్మెల్యేలు, ఎంపీలు, స్థానికుల విజ్ఞ‌ప్తుల మేర‌కు వ‌రంగ‌ల్…

Continue Reading →

కామారెడ్డి, ఎల్లారెడ్డికి కాళేశ్వరం నీరందిస్తాం: సీఎం కేసీఆర్‌

కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాలకు సాగునీటి ఇబ్బందులు ఉన్నాయని.. 100 శాతం కాళేశ్వరం జలాలు తీసుకొచ్చి సస్యశ్యామలం చేస్తామని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు (కేసీఆర్‌) తెలిపారు. జిల్లాల పర్యటనల్లో భాగంగా ఆదివారం…

Continue Reading →

రేపటి నుంచి అంతరాష్ట్ర బస్సు సర్వీసుల పునరుద్దరణ

అంతరాష్ట్ర బస్సు సర్వీసులను టీఎస్‌ఆర్టీసీ రేపటి నుంచి పునరుద్దరించింది. రేపటి నుంచి ఏపీ, కర్ణాటకలోని గమ్యస్థానాలకు బస్సులు నడపనుంది. ఆయా రాష్ర్టాల్లోని లాక్‌డౌన్‌ నిబంధనలు అనుసరించి టీఎస్‌ఆర్టీసీ…

Continue Reading →

ఏపీలో కొత్తగా 5,646 కరోనా పాజిటివ్‌ కేసులు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 5,646 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కొవిడ్‌-19తో 50 మంది చనిపోయారు. కాగా 7,772 మంది వ్యాధి నుంచి…

Continue Reading →