రేపటి నుంచి అంతరాష్ట్ర బస్సు సర్వీసుల పునరుద్దరణ

అంతరాష్ట్ర బస్సు సర్వీసులను టీఎస్‌ఆర్టీసీ రేపటి నుంచి పునరుద్దరించింది. రేపటి నుంచి ఏపీ, కర్ణాటకలోని గమ్యస్థానాలకు బస్సులు నడపనుంది. ఆయా రాష్ర్టాల్లోని లాక్‌డౌన్‌ నిబంధనలు అనుసరించి టీఎస్‌ఆర్టీసీ…

Continue Reading →

ఏపీలో కొత్తగా 5,646 కరోనా పాజిటివ్‌ కేసులు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 5,646 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కొవిడ్‌-19తో 50 మంది చనిపోయారు. కాగా 7,772 మంది వ్యాధి నుంచి…

Continue Reading →

తెలంగాణలో అన్‌లాక్‌ గైడ్‌లైన్స్‌ విడుదల

జూన్ 19 వరకు అమల్లోవున్న లాక్‌డౌన్‌ను రేపటినుంచి(జూన్ 20 నుంచి) సంపూర్ణంగా ఎత్తివేయాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య, పాజిటివిటీ శాతం గణనీయంగా…

Continue Reading →

తెలంగాణలో కొత్తగా 1,362 కరోనా పాజిటివ్‌ కేసులు

తెలంగాణలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య, పాజిటివిటీ రేటు తగ్గడంతో అన్ని రకాల నిబంధనలు పూర్తిగా ఎత్తివేశారు. గడచిన 24 గంటల్లో…

Continue Reading →

ఏపీలో కొత్తగా 5,674 కరోనా పాజిటివ్‌ కేసులు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 5,674 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కాగా కొవిడ్‌-19తో 45 మంది మరణించారు. 8,014 మంది వ్యాధి నుంచి…

Continue Reading →

రేపటి నుండి లాక్ డౌన్ పూర్తిగా ఎత్తివేత

లాక్ డౌన్ ను సంపూర్ణంగా ఎత్తివేయాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య, పాజిటివిటీ శాతం గణనీయంగా తగ్గిందని, కరోనా పూర్తి నియంత్రణలోకి వచ్చిందని,…

Continue Reading →

ఇవాళ మ‌ధ్యాహ్నం రాష్ట్ర మంత్రివ‌ర్గం అత్య‌వ‌స‌ర స‌మావేశం

ఇవాళ మ‌ధ్యాహ్నం రాష్ట్ర మంత్రివ‌ర్గం అత్య‌వ‌స‌రంగా స‌మావేశం కానుంది. రేప‌టితో లాక్‌డౌన్ ముగియ‌నుంది. ఈ నేప‌థ్యంలో లాక్‌డౌన్‌పై కేబినెట్ త‌దుప‌రి నిర్ణ‌యం తీసుకోనుంది. దీంతో పాటు సీజ‌న‌ల్…

Continue Reading →

తెలంగాణ‌లో కొత్త‌గా 1,417 క‌రోనా పాజిటివ్ కేసులు

తెలంగాణ‌లో కొత్త‌గా 1,417 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, 12 మంది మ‌ర‌ణించిన‌ట్లు వైద్యారోగ్య శాఖ అధికారులు వెల్ల‌డించారు. ఇవాళ 1,897 మంది క‌రోనా నుంచి…

Continue Reading →

శ్రీశైలం స్వామి అమ్మవార్లను దర్శించుకున్న ఎన్‌వీ రమణ దంపతులు

భాతర సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్ వీ రమణ దంపతులు గురువారం శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. హైదరాబాద్‌ నుంచి శ్రుకవారం ఉదయం బ‌య‌లుదేరి శ్రీశైలం…

Continue Reading →

ఏపీలో కొత్తగా 6,341 కరోనా పాజిటివ్‌ కేసులు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 6,341 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కాగా కొవిడ్‌-19తో 57 మంది చనిపోయారు. 8,486 మంది బాధితులు వ్యాధి…

Continue Reading →