ఏపీలో కొత్తగా 4,458 కరోనా పాజిటివ్‌ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉధృతి క్రమంగా తగ్గుతున్నది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 4,458 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 6313 మంది చికిత్సకు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. వైరస్‌…

Continue Reading →

ఏపీలో కొవిడ్‌ పరిస్థితిపై సీఎం జగన్‌ సమీక్ష

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పరిస్థితులపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో ఇవాళ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కరోనా కట్టడి, నివారణకు…

Continue Reading →

నేటితో రైతుబంధు సాయం పంపిణీ పూర్తి

రైతులను ఆర్థికంగా ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు పథకం అమలు చేస్తున్న విషయం తెలిసిందే. వానాకాలం సీజన్‌కు సంబంధించిన పెట్టుబడి సాయం సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు…

Continue Reading →

ఏపీలో టెన్త్‌, ఇంటర్ పరీక్షలు రద్దు

ఆంధ్రప్రదేశ్‌లో టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలు రద్దు చేస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ప్రకటించారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఇంటర్‌ పరీక్షలపై సుప్రీంకోర్టులో విచారణ…

Continue Reading →

తెలంగాణ‌లో కొత్త‌గా 1088 క‌రోనా పాజిటివ్ కేసులు

తెలంగాణ రాష్ట్రంలో గురువారం సాయంత్రం 5.30 గంట‌ల వ‌ర‌కు కొత్త‌గా 1,088 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. కొవిడ్‌-19తో తాజాగా 9 మంది చ‌నిపోయారు. 1,511…

Continue Reading →

హరితహారాన్ని ప్రణాళికా బద్ధంగా నిర్వహించాలి

 ఏడో విడుత హరితహారాన్ని ప్రణాళికా బద్ధంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ ముషార్రఫ్ ఫారూఖీ అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌…

Continue Reading →

టీటీడీ స్పెసిఫైడ్‌ అథారిటీ చైర్మన్‌గా జవహర్‌రెడ్డి ప్రమాణ స్వీకారం

టీటీడీ స్పెసిఫైడ్‌ అథారిటీ చైర్మన్‌గా డాక్టర్‌ కేఎస్‌ జవహర్‌రెడ్డి గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన చేత టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి ప్రమాణస్వీకారం చేయించారు. టీటీడీ స్పెసిఫైడ్‌ అథారిటీ…

Continue Reading →

ఏపీలో 22 మంది డీఎస్పీల బదిలీ

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం భారీగా డీఎస్పీలను బదిలీ చేసింది. రాష్ట్రంలో 22 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు డీజీపీ…

Continue Reading →

ఏపీలో కొత్త‌గా 4,981 క‌రోనా పాజిటివ్‌ కేసులు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్త‌గా 4,981 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. కొవిడ్‌-19తో 38 మంది మ‌ర‌ణించారు. 6,464 మంది వ్యాధి నుంచి కోలుకుని…

Continue Reading →

కొత్త మెడిక‌ల్, న‌ర్సింగ్ కాలేజీల‌కు పోస్టులు మంజూరు

తెలంగాణ రాష్ట్ర మంత్రివ‌ర్గం ఇటీవ‌ల ఆమోదం తెలిపిన కొత్త మెడిక‌ల్, న‌ర్సింగ్ కాలేజీల‌కు పోస్టులు మంజూరయ్యాయి. ఒక్కో కాలేజీకి 1,001 పోస్టుల చొప్పున ఏడు మెడిక‌ల్ కాలేజీల‌కు…

Continue Reading →