ఎన్నికల కమిటీ చైర్మన్‌ పదవికి మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి రాజీనామా

టీపీసీసీ ఎన్నికల సమన్వయ కమిటీ చైర్మన్‌ పదవికి మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా పత్రాన్ని ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా,…

Continue Reading →

జగిత్యాల జిల్లాలోని కథలాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఏసీబీ అధికారుల దాడులు

జగిత్యాల జిల్లాలోని కథలాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. రూ.10,000 లంచం తీసుకుంటూ రైటర్ రమేష్ ఏసీబీకి పట్టుబడ్డాడు. అయితే ఎస్సై చెప్తేనే డబ్బులు…

Continue Reading →

ఢిల్లీలాంటి ప‌రిస్థితి మ‌న‌కు రావొద్దంటే.. మ‌నంద‌రం బాధ్య‌త‌గా మొక్క‌లు నాటాలి : ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్‌

దేశ రాజ‌ధాని ఢిల్లీలో వాతావ‌ర‌ణ కాలుష్యం ఎలా పెరిగిపోతుందో మ‌నంద‌రం చూస్తున్నాం. అలాంటి ప‌రిస్థితి మన హైద‌రాబాద్ న‌గ‌రానికి రాకూడ‌దంటే మ‌నంద‌రం బాధ్య‌త‌గా ఎవ‌రికి వారు మొక్క‌లు…

Continue Reading →

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి

తెలంగాణ పీసీసీ అధ్య‌క్షుడిగా రేవంత్‌రెడ్డిని నియ‌మితుల‌య్యారు. ఈ మేర‌కు ఏఐసీసీ ఉత్త‌ర్వులు జారీ చేసింది. కాగా ఐదుగురిని వ‌ర్కింగ్ ప్రెసిడెంట్లుగా, ప‌ది మందిని ఉపాధ్య‌క్షులుగా ఏఐసీసీ నియ‌మించింది.…

Continue Reading →

గ్రామాల్లో ప్రతి ఇంటికీ మొక్కలు పంపిణీ: సీఎం కేసీఆర్‌

గ్రామాల్లో ప్రతి ఇంటికీ మొక్కలు పంపిణీ: సీఎం కేసీఆర్‌ పల్లె, పట్టణ ప్రగతి, హరితహారంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రగతి భవన్‌లో జరిగిన ఈ…

Continue Reading →

తెలంగాణ‌లో కొత్త‌గా 1,028 క‌రోనా కేసులు

తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా పాజిటివ్ కేసుల తీవ్ర‌త త‌గ్గుముఖం ప‌ట్టింది. రాష్ట్రంలో కొత్త‌గా 1,028 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, 9 మంది మ‌ర‌ణించారు. గ‌డిచిన…

Continue Reading →

ఎస్వీబీసీ ఛాన‌ల్‌కు రూ.2 కోట్ల విరాళం

తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం బోర్డు ఆధ్వ‌ర్యంలో శ్రీ వెంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ న‌డుస్తున్న విష‌యం తెలిసిందే. అయితే శ‌నివారం రోజున ఆ ఛాన‌ల్‌కు భారీ విరాళం అందింది.…

Continue Reading →

ఇద్దరు సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్

అభివృద్ధి పనుల్లో అలసత్వం వహిస్తున్న ప్రజాప్రతినిధులు, అధికారులపై వేటుపడుతున్నది. పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాల్లో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను పూర్తి చేయకపోవటం, పారిశుధ్యం నిర్వహణలో…

Continue Reading →

ఏసీబీకి చిక్కిన సర్వేయర్‌

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సర్వే ల్యాండ్ రికార్డ్స్ విభాగంలో పని చేస్తున్న సర్వేయర్‌ రాములు నివాసం వరంగల్‌ అర్బన్‌ జిల్లా కోమటిపల్లిలో ఏసీబీ అధికారులు…

Continue Reading →

లంచం తీసుకుంటూ ఏసీబీకి ప‌ట్టుబ‌డ్డ గంగాధ‌ర‌ ఏఎస్ఐ చంద్రారెడ్డి

ఓ వ్య‌క్తి నుంచి లంచం తీసుకుంటూ ఏఎస్ఐ చంద్రారెడ్డి రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీబీకి ప‌ట్టుబ‌డ్డాడు. ఈ ఘ‌ట‌న క‌రీంన‌గ‌ర్ జిల్లా గంగాధ‌ర పోలీసు స్టేష‌న్‌లో శుక్ర‌వారం చోటుచేసుకుంది. ఏసీబీ…

Continue Reading →