కూకట్పల్లి పటేల్కుంట పార్కు వద్ద గురువారం మధ్యాహ్నం కాల్పులు కలకలం సృష్టించాయి. స్థానికంగా ఉన్న హెచ్డీఎఫ్సీ ఏటీఎంలో డబ్బులు నింపుతుండగా ఇద్దరు గుర్తు తెలియని దుండగులు కాల్పులు…
తాజా వార్తలు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా ఉధృతి కొనసాగుతున్నది. నిన్న పదివేలకు పైగా నమోదైన కరోనా కేసులు.. నేడు 8 వేలకు పైగా నమోదు అయ్యాయి. మంగళవారం ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా…
ఏపీలో రోజురోజుకు కరోనా విజృంభిస్తోంది. రాష్ట్రంలో కొత్తగా 11,434 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఇవాళ 64 మంది మృతి చెందారు. అలాగే 74,435 శాంపుల్స్…
కాంగ్రెస్ సీనియర్ నేత ఎం.సత్యనారాయణరావు (87) కన్నుమూశారు. ఇటీవల ఆయనకు కరోనా సోకడంతో చికిత్స కోసం నిమ్స్లో చేరారు. చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున ఎమ్మెస్సార్ తుదిశ్వాస విడిచినట్లు…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి అర్హత పరీక్ష ఏపీ సెట్ 2020 సర్టిఫికెట్ల పరిశీలనను వాయిదా వేసినట్టు ఏపీ సెట్ మెంబర్ సెక్రటరీ ఆచార్య కె.శ్రీనివాసరావు ఓ ప్రకటనలో…
తెలంగాణ రాష్ట్రంలో కరోనా ఉధృతి కొనసాగుతున్నది. కొత్తగా 8 వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. శనివారం రాత్రి 8 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా మరో 8126 మంది…
ఏపీలో కొత్తగా ఈ రోజు 11,698 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్తో 37 మంది మరణించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10,20,926కి కరోనా కేసులు చేరగా,…
సుప్రీంకోర్టు 48వ ప్రధాన న్యాయమూర్తిగా శనివారం ప్రమాణస్వీకారం చేసిన జస్టిస్ నూతలపాటి వెంకట రమణకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. శనివారం ఆయన తన అధికారిక ట్విటర్…
భారత ప్రధాన న్యాయమూర్తిగా ప్రమీణ స్వీకారం చేసిన జస్టిస్ ఎన్వీ రమణకు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు శుభాకాంక్షలు తెలిపారు. జస్టిస్ రమణ సుదీర్ఘ అనుభవం, ఆయన…
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ నూతలపాటి వెంటక రమణ నేడు(శనివారం) బాధ్యతలు స్వీకరించారు. జస్టిస్ బాబ్డే పదవీ కాలం ముగియడంతో ఆయన స్థానంలో 48వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా…









