పక్కా ప్లాన్ ప్రకారమే నాపై కుట్ర: ఈటల రాజేందర్‌

రాజకీయాల్లో అణచివేతలు సహజమని.. అసత్యాలతో తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేశారని మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రెండో సారి అధికారంలోకి…

Continue Reading →

తెలంగాణలో మే 8 వరకు కర్ఫ్యూ పొడగింపు

తెలంగాణలో నేటితో నైట్‌ కర్ప్యూ ముగుస్తుండటంతో తదుపరి చర్యలపై హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నైట్‌ కర్ఫ్యూ పొడగిస్తూ నిర్ణయం తీసుకుంది. మే…

Continue Reading →

తెలంగాణలో కొత్తగా 7,646 కరోనా పాజిటివ్‌ కేసులు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్‌ ఉధృతి కొనసాగుతున్నది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 7,646 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని వైద్య, ఆరోగ్యశాఖ శుక్రవారం హెల్త్‌ బులిటెన్‌లో తెలిపింది.…

Continue Reading →

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ముదిగుబ్బ తహసీల్దార్

అనంతపురం జిల్లాలోని ముదిగుబ్బ తహసీల్దార్ అన్వర్ హుస్సేన్ లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు.  రాళ్ల అనంతపురం గ్రామానికి చెందిన గోపాల్ నాయక్ అనే రైతు నుంచి రూ.2…

Continue Reading →

బ‌జాజ్ ఆటో చైర్మ‌న్ ప‌ద‌వికి రాహుల్ బ‌జాజ్ రాజీనామా

ప్ర‌ముఖ పారిశ్రామిక‌వేత్త రాహుల్ బ‌జాజ్ బ‌జాజ్ ఆటో చైర్మ‌న్, నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్ గా వైదొలిగారు. మే 1 నుంచి రాహుల్ బ‌జాజ్ చైర్మ‌న్ ఎమిర‌ట‌స్ హోదాలో…

Continue Reading →

హరితహారం చెట్టు నరికివేత..రూ.4,000 జరిమానా

ఆకుపచ్చ తెలంగాణే లక్ష్యంగా పచ్చదనాన్ని పెంచేందుకు ప్రభుత్వం వందల కోట్లు ఖర్చుపెట్టి హరిత హారంలో భాగంగా మొక్కలు నాటిస్తోంది. అయితే కొన్నిచోట్ల కొందరు వ్యక్తులు ఆ చెట్లను…

Continue Reading →

స్టాఫ్ న‌ర్సు ఉద్యోగ‌ నియామ‌క ఫ‌లితాలు వెల్ల‌డి

స్టాఫ్ న‌ర్సు ఉద్యోగ‌ నియామ‌క ఫ‌లితాలను టీఎస్‌పీఎస్సీ గురువారం సాయంత్రం విడుద‌ల చేసింది. ఉద్యోగాల‌కు 2418 మందిని ఎంపిక చేసిన‌ట్లు తెలిపింది. అర్హులు లేక 893 పోస్టులు…

Continue Reading →

ఏపీలో ఒక్కరోజే 14, 792 కరోనా పాజిటివ్ కేసులు.. 57 మంది మృతి

ఏపీలో క‌రోనా విజృంభ‌ణ కొన‌సాగుతున్న‌ది. గ‌డిచిన 24 గంట‌ల వ్య‌వ‌ధిలో కొత్త‌గా14,792 పాజిటివ్ కేసులు న‌మోదయ్యాయి. వైర‌స్ బారిన‌పడిన వారిలో 8,188 మంది కోలుకున్నారు. 57 మంది…

Continue Reading →

తెలంగాణ‌లో లాక్‌డౌన్ పెట్టే ఆలోచ‌న లేదు : మంత్రి ఈట‌ల రాజేంద‌ర్

తెలంగాణ‌లో లాక్‌డౌన్ పెట్టే ఆలోచ‌న లేద‌ని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ స్ప‌ష్టం చేశారు. రేప‌ట్నుంచి 19 జిల్లా డ‌యాగ్నొస్టిక్ హ‌బ్‌లు ప్రారంభిస్తామ‌న్నారు. హోం…

Continue Reading →

గురుకుల జూనియ‌ర్ క‌ళాశాల‌ల ప్ర‌వేశ ద‌ర‌ఖాస్తు గ‌డువు పొడిగింపు

గురుకుల జూనియ‌ర్ కళాశాల‌ల ప్ర‌వేశ ద‌ర‌ఖాస్తు గ‌డువును ప్ర‌భుత్వం పొడిగించింది. ఇంట‌ర్ ఫ‌స్టియ‌ర్‌లో ప్ర‌వేశానికి విద్యార్థులు మే 17 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు అవ‌కాశం క‌ల్పించింది. విద్యార్థులు…

Continue Reading →