తిరుపతి ఉప ఎన్నికలో వైఎస్సార్‌సీపీ భారీ విజయం

తిరుపతి ఉప ఎన్నికలో వైఎస్సార్‌సీపీ భారీ విజయం సాధించింది. 2 లక్షల 71 వేల 592 ఓట్ల మెజార్టీతో గురుమూర్తి గెలుపు పొందారు. ఉప ఎన్నికలో వైఎస్సార్‌సీపీ తిరుగులేని…

Continue Reading →

ఈట‌ల క‌బ్జా చేసింది నిజ‌మే.. క‌లెక్ట‌ర్ నివేదిక‌

మెద‌క్ జిల్లా మాసాయిపేట మండ‌లంలోని అచ్చంపేట‌, హ‌కీంపేట‌ గ్రామాల ప‌రిధిలోని అసైన్డ్ భూముల‌ను ఈట‌ల రాజేంద‌ర్ క‌బ్జా చేసింది నిజ‌మేనని అధికారులు తేల్చారు. ఈ మేర‌కు మెద‌క్…

Continue Reading →

నా గెలుపు కోసం కృషి చేసిన ప్ర‌తిఒక్క‌రికి కృత‌జ్ఞ‌తలు : నోముల భ‌గ‌త్

నాగార్జున‌సాగ‌ర్ ఉపఎన్నిక‌లో అధికార టీఆర్ఎస్ పార్టీ మ‌ళ్లీ జ‌య‌కేతనం ఎగుర‌వేసింది. పార్టీ అభ్య‌ర్థి నోముల భ‌గ‌త్ ప్ర‌తీ రౌండ్‌లోనూ స్ప‌ష్ట‌మైన ఆధిక్యాన్ని ప్ర‌ద‌ర్శించి భారీ మెజార్టీతో గెలుపొందారు.…

Continue Reading →

నాగార్జున సాగ‌ర్‌లో టీఆర్ఎస్ ఘ‌న విజ‌యం

నాగార్జున సాగ‌ర్ గ‌డ్డ‌పై మ‌రోసారి గులాబీ జెండా రెప‌రెప‌లాడింది. సాగ‌ర్ ప్ర‌జ‌లు గులాబీ జెండాను గుండెల‌కు హ‌త్తుకున్నారు. తాజాగా జ‌రిగిన‌ ఉప ఎన్నిక‌లో టీఆర్ఎస్ పార్టీ ఘ‌న‌…

Continue Reading →

తెలంగాణలో కొత్తగా 7,430 కరోనా పాజిటివ్‌ కేసులు

తెలంగాణలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతున్నది. 24 గంటల్లో 7,430 పాజిటివ్‌ కేసులు రికార్డయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ఆదివారం హెల్త్‌ బులిటెన్‌లో పేర్కొంది. దీంతో తాజాగా…

Continue Reading →

త‌మిళ‌నాడులో డీఎంకే హ‌వా

త‌మిళ‌నాడులో ఎగ్జిట్‌పోల్స్ చెప్పిన‌ట్లే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే దూసుకెళ్తోంది. డీఎంకే 88, అన్నాడీఎంకే 52 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. డీఎంకే 160కిపైగా స్థానాల్లో గెలుస్తుంద‌ని ఎగ్జిట్‌పోల్స్ అంచ‌నా…

Continue Reading →

పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉన్నాం : ఏఆర్బిఎల్

చిత్తూరు జిల్లాలోని కరకంబాడి,నూనెగుండ్లపల్లి లో స్థాపించిన అమర రాజ బ్యాటరీస్ లిమిటెడ్(ఏఆర్బిఎల్) ను మూసి వేయవలసిందిగా ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణా మండలి నుంచి ఏప్రిల్ 30 వ…

Continue Reading →

ఏపీలో 19 వేలు దాటిన క‌రోనా కేసులు.. మొత్తం 8 వేలు దాటిన మ‌ర‌ణాలు

ఏపీలో క‌రోనా ఉధృతి రోజురోజుకూ పెరుగుతున్న‌ది. గ‌డిచిన 24 గంట‌ల వ్య‌వ‌ధిలో రికార్డు స్థాయిలో 19,412 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. వైర‌స్ బారిన‌ప‌డిన వారిలో 61 మంది…

Continue Reading →

క‌రోనాపై ముఖ్య‌మంత్రి కేసీఆర్ కీల‌క సూచ‌న‌లు

కరోనా విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని, రోజుకు మూడు సార్లు స‌మీక్ష జ‌రిపి స్వ‌యంగా ప‌ర్య‌వేక్షించాల‌ని సీఎస్ సోమేశ్ కుమార్‌కు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.…

Continue Reading →

ఈటల నుంచి వైద్య ఆరోగ్యశాఖ, కుటుంబ సంక్షేమ శాఖను సీఎం కేసీఆర్‌కు బదిలీ

వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ పై వచ్చిన భూకబ్జా ఆరోపణలు రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈటల తమ భూములు కబ్జా చేశాడని రైతులు…

Continue Reading →