ఏపీలో మరోసారి 20 వేలు దాటిని కరోనా పాజిటివ్‌ కేసులు.. 82 మంది మృతి

ఏపీలో కరోనా ఉధృతి రోజురోజుకూ పెరుగుతున్నది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 20,034 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 82 మంది ప్రాణాలు కోల్పోయారు. ఏపీలో మొత్తం…

Continue Reading →

కేంద్రానికి ఢిల్లీ హైకోర్టు షోకాజ్ నోటీసు

కోర్టు ధిక్కారం కింద చర్యలు ఎందుకు తీసుకోకూడదో తెలుపాలంటూ ఢిల్లీ హైకోర్టు కేంద్ర ప్రభుత్వానికి షోకాజ్ నోటీసు జారీ చేసింది. మంగళవారం నాటి విచారణ సందర్భంగా కోర్టు…

Continue Reading →

తెలంగాణలో కొత్తగా 6,876 కరోనా కేసులు

కరోనా ఉధృతి కొనసాగుతున్నది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 6,876 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయని ఆరోగ్యశాఖ మంగళవారం హెల్త్‌ బులిటెన్‌లో తెలిపింది. కొత్తగా మరో 7,432 మంది…

Continue Reading →

జ‌డ్చ‌ర్ల‌, కొత్తూరు, న‌కిరేక‌ల్, అచ్చంపేట‌ మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్ ప్ర‌భంజ‌నం

జ‌డ్చ‌ర్ల‌, కొత్తూరు, న‌కిరేక‌ల్, అచ్చంపేట‌ మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్ పార్టీ ప్ర‌భంజ‌నం సృష్టించింది. ఈ నాలుగు మున్సిపాలిటీల్లో గులాబీ పార్టీ భారీ ఆధిక్యాన్ని ప్ర‌ద‌ర్శించింది. పూర్తి స్థాయి మెజార్టీని…

Continue Reading →

ఎమ్మెల్యే పదవికి రాజీనామాకు సిద్ధం: మాజీ మంత్రి ఈటల రాజేందర్‌

పథకం ప్రకారం తనపై కుట్ర పన్నారని మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. మంత్రి వర్గం నుంచి బర్తరఫ్‌ తర్వాత తొలిసారి ఆయన మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ…

Continue Reading →

న‌కిరేక‌ల్ మున్సిపాలిటీ టీఆర్ఎస్ కైవ‌సం

నకిరేకల్ మున్సిపల్ పీఠంపై గులాబీ జెండా ఎగిరింది. న‌కిరేక‌ల్ మున్సిపాలిటీకి జ‌రిగిన ఎన్నికల ఫలితాలు వెల్ల‌డ‌య్యాయి. మొత్తం 20 వార్డుల‌కు గాను 12 వార్డుల‌ను టీఆర్ఎస్ కైవ‌సం…

Continue Reading →

ఈ నెల 7న త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రిగా ఎంకే స్టాలిన్ ప్ర‌మాణం

త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రిగా డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ ఈ నెల 7న ప్ర‌మాణం చేయ‌నున్నారు. ప్ర‌స్తుతం ఉన్న కొవిడ్ సంక్షోభం నేప‌థ్యంలో నిరాడంబ‌రంగా ప్ర‌మాణ స్వీకార కార్య‌క్ర‌మం…

Continue Reading →

ఎస్వీబీసీ ట్రస్టుకు కోటి రూపాయ‌లు విరాళం

చెన్నైకి చెందిన జీస్క్వేర్ రియాల్ట్స్ సం‌స్థ ప్ర‌తినిధులు ఆదివారం ఎస్వీబీసీ ట్ర‌స్టుకు కోటి రూపాయ‌ల మొత్తాన్ని విరాళంగా అందించారు. నాద‌నీరాజ‌నం వేదిక‌పై దాతలు విరాళానికి సంబంధించిన డీడీని…

Continue Reading →

మంత్రివర్గం నుంచి ఈటల రాజేందర్‌ బర్తరఫ్‌

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు సూచన మేరకు రాష్ట్ర మంత్రివర్గం నుండి ఈటల రాజేందర్‌ను బర్తరఫ్‌ చేస్తూ గవర్నర్‌ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని…

Continue Reading →

నందిగ్రామ్‌లో మ‌మ‌త‌పై సువేందు అధికారి విజ‌యం

ప‌శ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో తీవ్ర ఉత్కంఠ రేపిన నందిగ్రామ్‌లో బీజేపీ అభ్య‌ర్థి సువేందు అధికారి గెలుపొందారు. మ‌మ‌తా బెన‌ర్జీపై 1,736 ఓట్ల తేడాతో సువేందు విజ‌యం…

Continue Reading →