నకిరేకల్‌ మున్సిపాలిటీ నూతన చైర్మన్‌గా ఎన్నికైన రాచకొండ శ్రీను

నూతన పాలక వర్గం ప్రజల నమ్మకాన్ని నిలబెడుతూ మెరుగైన పాలన అందించాలని మంత్రి జగదీష్‌ రెడ్డి అన్నారు. నకిరేకల్ మున్సిపాలిటీ నూతన చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన రాచకొండ…

Continue Reading →

తెలంగాణ‌ రాష్ట్రంలో లాక్‌డౌన్ విధించం : సీఎం కేసీఆర్‌

తెలంగాణ రాష్ట్రంలో లాక్‌డౌన్ విధించబోమని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. లాక్‌డౌన్ విధించడం వలన ప్రజాజీవనం స్థంభించడంతో పాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయే…

Continue Reading →

ఏపీలో 21 వేలకుపైగా కరోనా పాజిటివ్‌ కేసులు.. 72 మృతి

ఏపీలో కరోనా ఉధృతి కొనసాగుతున్నది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 21,954 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. చికిత్సకు 10, 141 మంది కోలుకున్నారు. 72 మంది…

Continue Reading →

రాష్ట్రీయ లోక్‌ద‌ళ్‌ అధ్య‌క్షుడు చౌద‌రి అజిత్ సింగ్ క‌న్నుమూత‌

పెరుగుతున్న కరోనా వ్యాప్తి మ‌రింత వినాశనానికి దారితీస్తోంది. తాజాగా రాష్ట్రీయ‌ లోక్‌దళ్(ఆర్ఎల్‌డీ) అధ్యక్షుడు చౌదరి అజిత్ సింగ్ క‌రోనాతో కన్నుమూశారు. కరోనా బారిన ప‌డిన ఆయ‌న గురుగ్రామ్‌లోని…

Continue Reading →

ఈ నెల 7న మేయర్, చైర్మన్ల ఎన్నికలు

వరంగల్, ఖమ్మం మున్సిపల్‌ కార్పొరేషన్ల మేయర్, డిప్యూటీ మేయర్‌ ఎన్నికలతో పాటు అచ్చంపేట, సిద్దిపేట, నకిరేకల్, జడ్చర్ల, కొత్తూరు మున్సిపాలిటీలకు చైర్‌పర్సన్, వైస్‌ చైర్‌పర్సన్‌ ఎన్నికలు ఈ…

Continue Reading →

అసెంబ్లీ కార్యదర్శిగా బాలకృష్ణమాచార్యుల పునర్నియామకం

ఆంధ్ర ప్రదేశ్‌ అసెంబ్లీ కార్యదర్శిగా బాలకృష్ణమాచార్యులను పునర్నియమిస్తూ ఏపీ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. మరో రెండేళ్ల పాటు ఏపీ అసెంబ్లీ కార్యదర్శిగా బాలకృష్ణమాచార్యులు కొనసాగనున్నారు.…

Continue Reading →

మేయ‌ర్లు, చైర్మ‌న్ల ఎన్నిక‌కు టీఆర్ఎస్ ప‌రిశీల‌కుల నియామ‌కం

గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌, ఖ‌మ్మం కార్పొరేష‌న్ల‌కు మేయ‌ర్లు, డిప్యూటీ మేయ‌ర్లు, సిద్దిపేట‌, అచ్చంపేట‌, జ‌డ్చ‌ర్ల‌, కొత్తూరు, న‌కిరేక‌ల్ మున్సిపాలిటీల‌కు చైర్మ‌న్లు, వైస్ చైర్మ‌న్ల ఎన్నిక ప్ర‌క్రియ‌కు…

Continue Reading →

బెంగాల్ ముఖ్య‌మంత్రిగా మ‌మ‌తా బెన‌ర్జీ ప్ర‌మాణ స్వీకారం

ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రిగా మ‌మ‌తా బెన‌ర్జీ బుధ‌వారం ప్ర‌మాణ స్వీకారం చేశారు. ఆమె సీఎం ప‌ద‌వి చేప‌ట్ట‌డం ఇది వ‌రుస‌గా మూడోసారి. కొవిడ్ కార‌ణంగా గ‌వ‌ర్న‌ర్ అధికార…

Continue Reading →

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సమాచార హక్కు కమిషనర్లుగా ఉల్చాల, కాకర్ల

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సమాచార హక్కు కమిషనర్లుగా సీనియర్ జర్నలిస్ట్ ఉల్చాల హరిప్రసాద్ రెడ్డి, న్యాయవాది కాకర్ల చెన్నారెడ్డిని ఎంపిక చేశారు. సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్…

Continue Reading →

ఏపీ కేబినెట్‌ భేటీ.. కీలక నిర్ణయాలు

కరోనా కట్టడి కోసం బుధవారం మధ్యాహ్నం నుంచి రాష్ట్రంలో పగటి పూట కర్ఫ్యూ అమలకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్…

Continue Reading →