తెలంగాణలో కొత్తగా 4,826 కరోనా కేసులు.. 32 మంది మృతి

 తెలంగాణలో గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 4,826 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వైరస్‌ బారినపడిన వారిలో 7,754 మంది కోలుకున్నారు. 32 మంది మృత్యువాతపడ్డారు.…

Continue Reading →

కడప పేలుడు ఘటనపై విచారణ ముమ్మరం : ఎస్పీ అన్బురాజన్‌

ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా కలసపాడు మండలం మామిళ్లపల్లె గనిలో పేలుడు ఘటనపై విచారణను ముమ్మరం చేశామని కడప ఎస్పీ అన్బురాజన్‌ తెలిపారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన…

Continue Reading →

కడప క్వారీ పేలుడులో మృతులకు 10లక్షల పరిహారం

కడప జిల్లా మామిళ్లపల్లె క్వారీ పేలుడు ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించిన ప్రభుత్వం… మృతుల కుటుంబాలకు 10 లక్షలు, గాయపడిన వారికి 5 లక్షలు చొప్పున…

Continue Reading →

మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు కరోనా పాజిటివ్‌

సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ కరోనా బారినపడ్డారు. కొవిడ్‌ పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. స్వల్ప లక్షణాలు ఉండడంతో కరోనా పరీక్షలు చేయించుకోగా.. పాజిటివ్‌గా తేలినట్లు…

Continue Reading →

కడప పేలుడు ఘటన.. ఉన్నతస్థాయి కమిటీతో విచారణకు ప్రభుత్వం ఆదేశం

ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా కలసపాడు మండలం మామిళ్లపల్లె గనిలో పేలుడు ఘటనను ఏపీ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఘటనపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశిస్తూ 5 ప్రభుత్వశాఖలతో ఉన్నతస్థాయి…

Continue Reading →

కరోనాతో మునుగోడు తహసీల్దార్‌ సునంద మృతి

కరోనా బారిన పడిన నల్ల గొండ జిల్లా మునుగోడు తహసీల్దార్‌ సునంద (58) మృతి చెందారు. పక్షం రోజుల క్రితం వైరస్‌ బారినపడ్డారు. లంగ్స్‌ ఇన్‌ఫెక్షన్‌ తీవ్రంగా…

Continue Reading →

సున్నపురాయి గనుల్లో పేలుడు: తొమ్మిది మృతి

కడప జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ముగ్గురాళ్ల గనిలో పేలుడు సంభవించి తొమ్మిది మంది మరణించారు. కడప జిల్లా కలసపాడు మండలంలోని మామిళ్లపల్లె శివారులో శనివారం…

Continue Reading →

కొత్త మున్సిపల్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్లు వీరే..

ఇటీవల తెలంగాణలో జరిగిన రెండు కార్పొరేషన్‌, ఐదు మున్సిపాలిటీలకు జరిగిన ఎన్నికల్లో అధికార పార్టీ టీఆర్ఎస్ విజయకేతనం ఎగరవేసింది. అన్ని మున్సిపాలిటీలపై గులాబీ జెండా ఎగిరింది. ఇక కార్పొరేషన్‌లకు…

Continue Reading →

తెలంగాణలో రాత్రి కర్ఫ్యూ పొడిగింపు

తెలంగాణలో రాత్రి పూట కర్వ్యూను పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరో వారంరోజులు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మే 15 వరకు కొనసాగనున్న రాత్రి…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటిన ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి

మొక్కలు నాటడం ఎంతో సంతోషంగా ఉందని నారాయణఖేడ్‌ ఎమ్మెల్యే మహా రెడ్డి భూపాల్ రెడ్డి అన్నారు. రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు.. గ్రీన్…

Continue Reading →