గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న కామారెడ్డి ట్ర‌స్మా అధ్య‌క్షుడు

త‌న పుట్టిన‌రోజును పుర‌స్క‌రించుకుని కామారెడ్డి జిల్లా ట్ర‌స్మా(తెలంగాణ రికగ్నైస్డ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్) అధ్య‌క్షుడు తానోబ ఆనంద్‌రావు ఆదివారం గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. స్థానిక చైత‌న్య…

Continue Reading →

ఖమ్మం, వరంగల్‌ పోలీసు కమిషనర్లును బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు

ఖమ్మం, వరంగల్‌ పోలీసు కమిషనర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వరంగల్‌ పోలీసు కమిషనర్‌గా ఫుల్‌ అడిషనల్‌ ఛార్జీ తీసుకున్న పి. ప్రమోద్‌కుమార్‌ను ఆ…

Continue Reading →

తెలంగాణలో కొత్తగా 1,321 కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి రోజురోజుకు పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,321 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాని వైద్య, ఆరోగ్యశాఖ ఆదివారం హెల్త్‌ బులిటెన్‌లో తెలిపింది.…

Continue Reading →

ఈ నెల 10న జాతీయ లోక్‌ అదాలత్

ఈ నెల 10వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కోర్టుల్లో జాతీయ లోక్‌ అదాలత్‌ నిర్వహణ జరగనుంది. అన్ని సివిల్‌, కాంపౌండబుల్‌ క్రిమినల్‌ కేసుల పరిష్కారం నిమిత్తం జాతీయ…

Continue Reading →

తెలంగాణతోనే కళాకారులకు గుర్తింపు : మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్‌ నర్సింహారెడ్డి

తెలంగాణ ప్రభుత్వ హయాంలో కవులు, కళాకారులకు గుర్తింపు లభించిందని మేడ్చల్‌ జిల్లా అదనపు కలెక్టర్‌ ఏనుగు నర్సింహారెడ్డి అన్నారు. మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్‌ సమావేశపు హాల్‌లో శనివారం…

Continue Reading →

సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు కర్నాటి విజయభాస్కర్‌ రెడ్డి కన్నుమూత

సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు కర్నాటి విజయభాస్కర్ రెడ్డి కన్నుమూశారు. కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ శనివారం హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచారు. పెద్దవూర సర్పంచ్‌గా…

Continue Reading →

ఈ నెల 22న ఏపీ కేబినెట్‌ సమావేశం

సీఎం జగన్‌ అధ్యక్షతన 22వ తేదీ ఉదయం 11 గంటలకు సచివాలయం మొదటి భవనంలో కేబినెట్‌ సమావేశం జరగనుంది. కేబినెట్‌లోకి తీసుకువెళ్లాల్సిన అంశాలకు సంబంధించిన మెమోరాండమ్‌లను 19వ…

Continue Reading →

అంబర్‌పేటలో పేలిన యాసిడ్‌ రియాక్టర్

హైదరాబాద్‌లోని అంబర్‌పేటలో భారీ ప్రమాదం తప్పింది. అంబర్‌పేట పరిధిలోని గోల్నాక మారుతీనగర్‌లో ఉన్న ఓ యాసిడ్‌ కంపెనీలో శుక్రవారం తెల్లవారుజామున రియాక్టర్‌ పేలింది. ప్రమాద సమయంలో ఎవరూ…

Continue Reading →

తెలంగాణలో కొత్తగా 965 కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజు రోజుకు పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతుండడంతో ఆందోళన కలిగిస్తున్నది. గడిచిన 24 గంటల్లో తెలంగాణలో కొత్తగా 965 కొవిడ్…

Continue Reading →

టీఆర్‌ఎస్‌ ఎంపీ మాలోతు కవిత నివాసంలో సీబీఐ సోదాలు

టీఆర్‌ఎస్‌ ఎంపీ మాలోతు కవిత నివాసంలో సీబీఐ సోదాలు నిర్వహించింది. లంచం తీసుకుంటుండగా సీబీఐ అధికారులు.. ముగ్గురిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి నుంచి…

Continue Reading →