హర్షం వ్యక్తం చేసిన మంత్రి కేటీఆర్ హైదరాబాద్కు మరో అరుదైన గుర్తింపు దక్కింది. భాగ్యనగరాన్ని ‘ట్రీ సిటీ ఆఫ్ ది వరల్డ్-2020’గా ఐక్యరాజ్య సమితికి చెందిన ఫుడ్…
తాజా వార్తలు

న్యాయవాదులైన గట్టు వామన్రావు, పీవీ నాగమణి దంపతులను నడిరోడ్డుపై పట్టపగలే అత్యంత దారుణంగా నరికి చంపిన విషయం విదితమే. ఈ దంపతులపై దాడి జరిగిన క్రైమ్ ప్రదేశాన్ని…
విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణపై కేంద్రం నిర్ణయంలో ఎలాంటి మార్పు లేకపోతే ఆ పరిశ్రమకు అనుకూలంగా అసెంబ్లీలో తీర్మానం చేస్తామని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారు.…
ఆంధ్ర ప్రదేశ్లో నాలుగో విడత పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఎస్ఈసీ ఏర్పాట్లు పూర్తి చేసింది. 161 మండలాల్లోని 2,744 సర్పంచ్ స్థానాలకు, 22,422 వార్డులకు ఎన్నికల నిర్వహించనున్నట్లు…
పెద్దపల్లి జిల్లాలో హైకోర్టు న్యాయవాది దంపతుల దారుణ హత్యను హైకోర్టు న్యాయవాదుల సంఘం తీవ్రంగా ఖండించింది. నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేసింది. హత్యలను ఖండిస్తూ…
హైకోర్టు న్యాయవాది దంపతులను దుండగులు నరికి చంపారు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కలవచర్లలో చోటుచేసుకుంది. న్యాయవాది వామన్రావు, భార్య నాగమణి కారులో మంథని…
విశాఖ స్టీల్ప్లాంట్పై రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి హక్కులు లేవని ఏపీ సీఎం జగన్ స్పష్టం చేశారు. బుధవారం విశాఖ పర్యటనకు వచ్చిన ఆయన ఉక్కు పరిశ్రమ కార్మిక…
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా చేపట్టిన “కోటి వృక్షార్చన” కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా విజయవంతమైంది. ఈ కార్యక్రమంలో భాగంగా రాజ్యసభ సభ్యులు…
సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను నగరంలోని జలవిహార్లో ఘనంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి పుట్టినరోజు సందర్భంగా చేపట్టిన కోటి వృక్షార్చనలో భాగంగా ఎంపీ కే కేశవరావుతో కలిసి రాజ్యసభ…
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదినం పురస్కరించుకొని కోటి వృక్షార్చన కార్యక్రమం విజయవంతమైంది. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో పాటు హరిత…









