ట్రీ సిటీ ఆఫ్ ది వరల్డ్‌గా హైదరాబాద్ నగరం

హర్షం వ్యక్తం చేసిన మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌కు మరో అరుదైన గుర్తింపు దక్కింది. భాగ్యనగరాన్ని ‘ట్రీ సిటీ ఆఫ్ ది వరల్డ్-2020’గా ఐక్యరాజ్య సమితికి చెందిన ఫుడ్…

Continue Reading →

ఆ వార్త‌లు అవాస్త‌వం : ‌రామ‌గుండం సీపీ స‌త్య‌నారాయ‌ణ

న్యాయ‌వాదులైన గ‌ట్టు వామ‌న్‌రావు, పీవీ నాగ‌మ‌ణి దంప‌తుల‌ను న‌డిరోడ్డుపై ప‌ట్ట‌ప‌గలే అత్యంత దారుణంగా న‌రికి చంపిన విష‌యం విదిత‌మే. ఈ దంప‌తుల‌పై దాడి జ‌రిగిన క్రైమ్ ప్ర‌దేశాన్ని…

Continue Reading →

విశాఖ ఉక్కు కోసం అసెంబ్లీలో తీర్మానం : ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి

విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణపై కేంద్రం నిర్ణయంలో ఎలాంటి మార్పు లేకపోతే ఆ పరిశ్రమకు అనుకూలంగా అసెంబ్లీలో తీర్మానం చేస్తామని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు.…

Continue Reading →

నాలుగో విడతలో 2,744 పంచాయతీలకు ఎన్నికలు : ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్

ఆంధ్ర ప్రదేశ్‌లో నాలుగో విడత పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఎస్‌ఈసీ ఏర్పాట్లు పూర్తి చేసింది. 161 మండలాల్లోని 2,744 సర్పంచ్‌ స్థానాలకు, 22,422 వార్డులకు ఎన్నికల నిర్వహించనున్నట్లు…

Continue Reading →

న్యాయవాద దంపతుల హత్యను ఖండించిన హైకోర్టు న్యాయవాదులు

పెద్దపల్లి జిల్లాలో హైకోర్టు న్యాయవాది దంపతుల దారుణ హత్యను హైకోర్టు న్యాయవాదుల సంఘం తీవ్రంగా ఖండించింది. నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేసింది. హత్యలను ఖండిస్తూ…

Continue Reading →

హైకోర్టు న్యాయవాది వామన్‌రావు దంపతులను నరికి చంపిన దుండగులు

హైకోర్టు న్యాయవాది దంపతులను దుండగులు నరికి చంపారు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కలవచర్లలో చోటుచేసుకుంది. న్యాయవాది వామన్‌రావు, భార్య నాగమణి కారులో మంథని…

Continue Reading →

స్టీల్‌ప్లాంట్‌పై రాష్ట్ర ప్రభుత్వానికి హక్కులు లేవు : ఏపీ సీఎం జగన్‌

విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి హక్కులు లేవని ఏపీ సీఎం జగన్‌ స్పష్టం చేశారు. బుధవారం విశాఖ పర్యటనకు వచ్చిన ఆయన ఉక్కు పరిశ్రమ కార్మిక…

Continue Reading →

రుద్రాక్ష‌ మొక్క నాటిన సీఎం కేసిఆర్

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ జ‌న్మ‌దినం సంద‌ర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా చేపట్టిన “కోటి వృక్షార్చన” కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా విజ‌య‌వంత‌మైంది. ఈ కార్య‌క్ర‌మంలో భాగంగా రాజ్యసభ సభ్యులు…

Continue Reading →

కోటి వృక్షార్చనకు విశేష స్పందన‌: రాజ్యసభ సభ్యులు సంతోష్‌ కుమార్

సీఎం కేసీఆర్‌ జన్మదిన వేడుకలను నగరంలోని జలవిహార్‌లో ఘనంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి పుట్టినరోజు సందర్భంగా చేపట్టిన కోటి వృక్షార్చనలో భాగంగా ఎంపీ కే కేశవరావుతో కలిసి రాజ్యసభ…

Continue Reading →

కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి మొక్క‌లు నాటిన మంత్రి కేటీఆర్

ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు జ‌న్మ‌దినం పుర‌స్క‌రించుకొని కోటి వృక్షార్చ‌న కార్య‌క్ర‌మం విజ‌య‌వంతమైంది. ఈ కార్య‌క్ర‌మంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ శ్రేణుల‌తో పాటు హ‌రిత…

Continue Reading →