తెలంగాణ రాష్ట్రంలో పెరిగిన అటవీ శాతం – అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి

తెలంగాణ రాష్ట్రంలో అడవుల శాతం క్రమంగా పెరుగుతున్నదని, సీఎం కేసీఆర్‌ అటవీ శాఖను బలోపేతం చేస్తున్నారని రాష్ట్ర అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. పోలీసు,…

Continue Reading →

నేడు గవర్నర్‌తో ముఖ్యమంత్రి జగన్‌ భేటీ

ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ను రాష్ట్ర సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం కలుసుకోనున్నారు. ఉదయం 11 గంటలకు విజయవాడలోని రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలుసుకుని అరగంటకు పైగా…

Continue Reading →

నేడు తెలంగాణ క్యాబినెట్‌ భేటీ

తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు జరుగనున్నది. ప్రగతిభవన్‌లో జరిగే ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించి…

Continue Reading →

రేపు దివంగత ఇంజినీర్‌ ఆర్‌. విద్యాసాగర్‌రావు విగ్రహా విష్కరణ

వాటర్‌ మ్యాన్‌ ఆఫ్‌ తెలంగాణగా పేరొందిన దివంగత ఇంజినీర్‌ ఆర్‌ విద్యాసాగర్‌రావు విగ్రహాన్ని ఇంజినీర్స్‌భవన్‌లో శనివారం ఆవిష్కరించనున్నారు. తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల సంఘం, హైదరాబాద్‌ ఇంజినీర్ల సంఘం,…

Continue Reading →

రేపు తెలంగాణ కేబినెట్‌ భేటీ

ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు అధ్యక్షతన తెలంగాణ మంత్రిమండలి సమావేశం కానుంది. రేపు ఉదయం ప్రగతి భవన్‌లో కేబినెట్ భేటీ జరుగనుంది. త్వరలో జరుగనున్న గ్రేటర్‌ హైదరాబాద్‌ నగరపాలక…

Continue Reading →

ఓయూ ‘లా కోర్సుల’ ఫ‌లితాలు విడుద‌ల‌

సెప్టెంబర్, అక్టోబర్‌-2020లో జ‌రిగిన ప‌లు లా కోర్సుల తుది సెమిస్ట‌ర్ ప‌రీక్ష ఫ‌లితాల‌ను ఉస్మానియా విశ్వవిద్యాలయం గురువారం వెల్ల‌డించింది. ఎల్‌ఎల్‌బీ(మూడేళ్లు) 6 వ సెమిస్టర్ (రెగ్యులర్/ బ్యాక్‌లాగ్),…

Continue Reading →

‘డీఎఫ్‌వో’ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, మల్లారెడ్డి

అటవీ శాఖను మరింత బలోపేతం చేయడానికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. మేడ్చల్ – మల్కాజ్…

Continue Reading →

తెలంగాణలో బాణాసంచా అమ్మకాలు, కాల్చడంపై హైకోర్టు నిషేధం

తెలంగాణలో బాణాసంచా అమ్మకాలు, కాల్చడంపై హైకోర్టు గురువారం నిషేధం విధించింది. కరోనా నేపథ్యంలో దీపావళి సందర్భంగా బాణాసంచా కాల్చడాన్ని బ్యాన్‌ చేసింది. దీపావళి సందర్భంగా బాణాసంచాను నిషేధించాలని…

Continue Reading →

ఇందిరా పార్కులో ‘గంధం చెట్ల’ దొంగలు

హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్న ఇందిరా పార్కులో గుర్తు తెలియని వ్యక్తులు గంధపుచెట్లను నరికేశారు. వాటన్నింటిని పార్కు నుంచి తరలించారు. చెట్లను నరికి విక్రయించుకున్న వ్యక్తులు ఇంటి…

Continue Reading →

భవన నిర్మాణ వ్యర్థాలను తరలించే కంప్యాక్ట‌ర్ వాహ‌నాల‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

 భవన నిర్మాణ వ్యర్థాలను తరలించే ఆధునిక కంప్యాక్టర్‌ వాహనాలను రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ జెండా ఊపి గురువారం ఉద‌యం ప్రారంభించారు. నెక్లెస్‌ రోడ్డు వద్ద…

Continue Reading →