చిన్నారి వైద్యానికి సినీనటుడు సోనూసూద్‌ భరోసా

సినీనటుడు సోనూసూద్‌ మరోసారి తన మానవత్వం చాటుకున్నారు. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న 4 నెలల పసిబిడ్డ వైద్యచికిత్సలకు అయ్యే ఖర్చు భరిస్తానని ట్విట్టర్‌ ద్వారా భరోసా…

Continue Reading →

ఈ నెల 14న తిరుమలలో దీపావళి ఆస్థానం

ఈ నెల 14న తిరుమల శ్రీవారి ఆలయం లో ‘దీపావళి ఆస్థానాన్ని’ నిర్వహించనున్నట్టు టీటీడీ తెలిపింది. ప్రతి ఏటా ఆశ్వయుజ బహుళ అమావాస్య (దీపావళి) రోజున స్వామివారికి…

Continue Reading →

రాజ‌కీయ పార్టీల నేత‌ల‌తో రేపు ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ భేటీ

తెలంగాణ రాష్ట్రంలో గుర్తింపు పొందిన 11 రాజ‌కీయ పార్టీల నేత‌ల‌తో రేపు రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ స‌మావేశం కానున్నారు. ఒక్కో పార్టీ నుంచి ఇద్ద‌రు ప్ర‌తినిధుల‌కు ఆహ్వానం…

Continue Reading →

క్రాకర్స్‌పై నిషేధాన్ని స‌వాల్ ‌చేస్తూ దాఖ‌లైన పిటిష‌న్‌ను తోసిపుచ్చిన‌ సుప్రీంకోర్టు

పండుగ‌ల కంటే ప్ర‌జ‌ల జీవితాలు ముఖ్యం: ‌సుప్రీంకోర్టు ప‌ండుగ‌వేళ ప‌టాకులు కాల్చ‌డంపై నిషేధం విధించ‌డాన్ని స‌వాల్ చేస్తూ దాఖ‌లైన పిటిష‌న్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. పండుగ‌లు జరుపుకోవ‌డం ముఖ్య‌మేన‌ని,…

Continue Reading →

గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటిన హీరోయిన్‌ నభానటేశ్‌

రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్‌ ప్రారంభించిన గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌లో భాగంగా హీరోయిన్‌ నభానటేశ్ మొక్కలు నాటారు. బెంగళూరులోని తన నివాసంలో మొక్కలు  నాటి, నీళ్లు పోశారు. అనంతరం…

Continue Reading →

టీఆర్‌ఎస్‌ ఎంపీ కేఆర్‌ సురేష్‌ రెడ్డికి కరోనా పాజిటివ్

టీఆర్‌ఎస్‌ ఎంపీ కేఆర్‌ సురేష్‌ రెడ్డి కరోనా బారిన పడ్డారు. నిన్న ఢిల్లీ నుంచి హైదరాబాద్‌ వచ్చిన ఆయన పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్‌గా వైద్యులు నిర్థారించారు.…

Continue Reading →

మొక్కలు నాటడం మనందరి బాధ్యత : టాలీవుడ్‌ హీరోయిన్ రకుల్ ప్రీతిసింగ్

రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్‌ ప్రారంభించిన ‘గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌’ కార్యక్రమం నిరంతరాయంగా ముందుకు సాగుతున్నది. సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు వ్యాపారవేత్తలు సైతం ఈ కార్యక్రమంలో పాల్గొంటూ…

Continue Reading →

ఫార్మారంగానికి ఉజ్వల భవిష్యత్‌ : నీతి అయోగ్‌ సభ్యుడు విజయ్‌కుమార్‌ సరస్వత్

ఫార్మారంగానికి ఉజ్వల భవిష్యత్‌ ఉందని పద్మ భూషణ్‌, నీతి అయోగ్‌ సభ్యుడు విజయ్‌కుమార్‌ సరస్వత్‌ అన్నారు. బాలానగర్‌ పారిశ్రామికవాడ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫార్మాస్యూటికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌…

Continue Reading →

చలిమంట వేస్తే జరిమానా : జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌

పర్యావరణ పరిరక్షణలో భాగంగా కాలుష్యానికి కారణాలవుతున్న చలిమంటలపై జీహెచ్‌ఎంసీ కొరడా ఝుళిపిస్తున్నది. ఇందులో భాగంగా వ్యర్థాలు, టైర్లు తదితరవాటిని కాల్చేవారిపై జరిమానాలు విధించాలని నిర్ణయించింది. అంతేకాదు, తమ…

Continue Reading →

అడ‌వుల్లో అగ్ని ప్రమాదాల నివారణకు అటవీ శాఖ హెల్ప్‌లైన్‌

తెలంగాణ రాష్ట్రంలోని అడ‌వుల్లో అగ్ని ప్రమాదాల నివారణకు అటవీ శాఖ హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేసింది. అట‌వీ‌ప్రాం‌తాల్లో అగ్ని‌ప్ర‌మా‌దాల నుంచి అప్ర‌మత్తం చేయ‌డా‌నికి, ఫిర్యా‌దుల స్వీక‌ర‌ణకు కొత్తగా హెల్ప్‌‌లైన్‌,…

Continue Reading →