ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపుపై ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు

ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపుపై ఏపీ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు విడుదల చేసింది. 2018 జులైలో పెంచిన 3.144 శాతం కరువు భత్యం మంజూరు చేస్తున్నట్లు పేర్కొంది.…

Continue Reading →

ఏసీబీకి పట్టుబడిన గురుకుల కళాశాల ప్రిన్సిపాల్‌ జీ విజయ్ మోహన్

బాలానగర్ గిరిజన సంక్షేమ గురుకుల కళాశాల ప్రిన్సిపాల్ జీ విజయ్ మోహన్ రూ. 5 వేల లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డాడు. పార్ట్‌…

Continue Reading →

వంద మంది నిపుణులతో ధరణి వెబ్‌సైట్‌ వార్‌ రూం

ధరణి వెబ్‌సైట్‌లో సాంకేతిక సమస్య తలెత్తిన క్షణాల్లోనే పరిష్కరించేందుకు ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతున్నది. బీఆర్కేభవన్‌లోని 10వ అంతస్తులో ధరణి వెబ్‌సైట్‌ వార్ ‌రూం సిద్ధమవుతున్నది. 100…

Continue Reading →

డ్రగ్‌ కంట్రోల్‌ డిప్యూటీ డైరెక్టర్ వెంకట శివ సత్యనారాయణ ఇంటిపై ఏసీబీ దాడి

డ్రగ్‌ కంట్రోల్‌ డిప్యూటీ డైరెక్టర్‌ వెంకట శివ సత్యనారాయణ ఇంటిపై ఏసీబీ అధికారులు బుధవారం దాడులు నిర్వహించారు.  ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు ఆయనపై ఆరోపణలు రావడంతో…

Continue Reading →

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కొత్త‌గా 2,477 కరోనా పాజిటివ్ కేసులు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో కొత్త‌గా 2,477 కరోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో 75,465 శాంపిల్స్‌ను ప‌రీక్షించ‌గా వీటిలో 2,477 పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయ్యాయి. కాగా…

Continue Reading →

ధ‌ర‌ణి రిజిస్ర్టేష‌న్ల ప్ర‌క్రియ‌ను ప‌రిశీలించిన ఆర్థిక మంత్రి హ‌రీష్ రావు

సంగారెడ్డి జిల్లా ప‌రిధిలోని కంది త‌హ‌సీల్దార్ ఆఫీస్‌ను రాష్ట్ర ఆర్థిక మంత్రి హ‌రీష్ రావు ఆకస్మికంగా త‌నిఖీ చేశారు. ధ‌ర‌ణి రిజిస్ర్టేష‌న్ల ప్ర‌క్రియ‌ను ఆయ‌న ప‌రిశీలించారు. ఈ…

Continue Reading →

గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటిన కామారెడ్డి జిల్లా ఎస్పీ శ్వేత

రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్‌ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే విసిరిన చాలెంజ్‌ను కామారెడ్డి జిల్లా…

Continue Reading →

సెక్స్‌ వర్కర్లకు ఉచిత రేషన్‌: ఏపీ​ ప్రభుత్వం

ఏపీలోని సెక్స్‌ వర్కర్లకు ప్రభుత్వం ఉచితంగా రేషన్‌ అందించనుంది. కోవిడ్‌ కారణంగా ఉపాధి కోల్పోయిన సెక్స్‌ వర్కర్లకు ఉచిత రేషన్‌ అందజేయాలని సుప్రీం కోర్టు గత నెలలో…

Continue Reading →

పారిశ్రామికాభివృద్ధికి పెద్దపీట : మంత్రి సబితారెడ్డి

తెలంగాణవ్యాప్తంగా పారిశ్రామిక అభివృద్ధి జరుగాలనే సీఎం కేసీఆర్‌ ఆకాంక్ష మేరకు వికారాబాద్‌ జిల్లాలో పారిశ్రామికవాడ ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి తెలిపారు. మంగళవారం…

Continue Reading →

ఏపీలో కొత్తగా 2,849 కరోనా పాజిటివ్‌ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,849 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వైరస్‌ బారినపడిన వారిలో 3700 మంది కోలుకున్నారు. 15 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు.…

Continue Reading →