దుబ్బాక ఉప ఎన్నికకు పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. నియోజకవర్గ పరిధిలో సాయంత్రం 5 గంటల వరకు 81.44 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. సాయంత్రం 6…
తాజా వార్తలు

టీశాట్ నెట్వర్క్ ఛానళ్లు ఇంజనీరింగ్ విద్యార్థుల కోసం ఈ నెల 5వ తేదీ నుంచి ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు ప్రసారం చేయనున్నట్లు సీఈవో ఆర్ శైలేష్ రెడ్డి…
ధరణి పోర్టల్లో నాన్ అగ్రికల్చర్ ప్రాపర్టీల వివరాలు నమోదుపై హైకోర్టు స్టే విధించింది. పోర్టల్లో భద్రతాపరమైన అంశాలపై, దాఖలైన మూడు పిటిషన్లను మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది.…
దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్ సరళిని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శశాంక్ గోయల్ పరిశీలించారు. లచ్చపేటలో పోలింగ్ కేంద్రాలను పరిశీలించి.. పోలింగ్ సరళిని అధికారులను అడిగి…
నిర్మల్ జిల్లాలోని బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ దేవీ అమ్మవారి దేవస్థానంలో హుండీల లెక్కింపు ప్రారంభమైంది. హుండీల లెక్కింపు కార్యక్రమం ఆలయ ఈవో వినోద్ రెడ్డి, ఆలయ…
దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున బరిలోకి దిగిన సోలిపేట సుజాత తన స్వగ్రామం చిట్టాపూర్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ఓటు…
చైనా బలగాలతో పోరాడి వీరమరణం పొందిన సూర్యాపేటకు చెందిన కర్నల్ బిక్కుమల్ల సంతోష్బాబు సతీమణి సంతోషి యాదాద్రి భువనగిరి జిల్లా ట్రైనీ డిప్యూటీ కలెక్టర్గా నియమితులయ్యారు. ఈ…
మొన్నటి వరకు కరోనా.. నిన్నటివరకు వరదలు జీడిమెట్ల పారిశ్రామిక వాడ పరిసరాల ప్రజలను అతలాకుతలం చేయగా నేడు పరిశ్రమల నుంచి వెలుడుతున్న వ్యర్థ రసాయన జలాలు దుర్గందంతో…
ప్రజారోగ్యం, పర్యావరణ ప్రయోజనాల దృష్ట్యా దీపావళి పండుగ సందర్భంగా టపాసుల వాడకాన్ని నిషేధించాలనే దానిపై జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) సోమవారం కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది.…
ఎమ్మెల్యే క్రాంతి కిరణ్పై బీజేపీ కార్యకర్తలు దాడి చేయడం దుర్మార్గమని మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు. దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి…









