సిద్దిపేట జిల్లా దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గం ఉపఎన్నిక పోలింగ్కు సర్వం సిద్ధమైంది. మంగళవారం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఓటింగ్ జరుగనున్నది.…
తాజా వార్తలు

ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ మహమ్మారి ఉధృతి క్రమంగా తగ్గుతోంది. గత పదిరోజులుగా 3వేల లోపే పాజిటివ్ కేసులు నమోదువుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఆ రాష్ట్రంలో కొత్తగా…
తెలంగాణ రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీఎస్ ఐసెట్-2020 ఫలితాలు విడుదల అయ్యాయి. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు కాకతీయ వర్సిటీలో తెలంగాణ…
తెలంగాణ రెవెన్యూశాఖలో నూతన అధ్యాయం ప్రారంభమైంది. ప్రజలకు పారదర్శకంగా, సులభంగా సేవలు అందించాలనే లక్ష్యంతో తీసుకొచ్చిన ధరణి వెబ్పోర్టల్లో రిజిస్ట్రేషన్ల సేవలను శంషాబాద్ తాసిల్దార్ కార్యాలయంలో ప్రభుత్వ…
టీఆర్ఎస్ పార్టీలో మరో బీజేపీ సీనియర్ నాయకుడు చేరారు. తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో బీజేపీ నాయకుడు రావుల శ్రీధర్ రెడ్డి…
హైదరాబాద్ నగరంలో వరదలతో నష్టపోయి ఇప్పటి వరకు నగదు సహాయం అందని బాధిత కుటుంబాలకు వారి ఇంటివద్దే నగదు పంపిణీని చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్…
జాతీయ హ్యాండ్బాల్ సంఘం (హెచ్ఎఫ్ఐ) ఎన్నికల్లో అరిశెనపల్లి జగన్మోహన్రావు విజయ దుందుభి మోగించారు. అధ్యక్ష పదవికి జగన్ ఒక్కరే నామినేషన్ వేయడంతో ఎన్నిక ఏకగ్రీవమైంది. ఆదివారం లక్నోలోని…
ఆంధ్రప్రదేశ్లో కరోనా ఉధృతి క్రమంగా తగ్గుతోంది. గత వారంరోజులుగా 3 వేలలోపే పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇవాళ ఆ రాష్ట్రంలో కొత్తగా 2,618 కొవిడ్-19 పాజిటివ్ కేసులు…
హైదరాబాద్ నగరంలో భారీగా హవాలా నగదును నార్త్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దాదాపు కోటి రూపాయలకు పైగా హవాలా నగదును సీజ్ చేశారు.ఇందుకు సంబంధించి ఓ వ్యక్తిని…
దుబ్బాక ఉప ఎన్నికలకు ముందు బీజేపీ పార్టీకి మరో భారీ షాక్ తగిలింది. ఇప్పటికే ఒక్కొక్కరు ఆ పార్టీని వీడుతుండగా తాజాగా.. బీజేపీ అధికార ప్రతినిధి రావుల…








