ఈ నెల 4న పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటించనున్నారు. నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయనున్నారు. ఏలూరు కార్పొరేషన్ మాజీ మేయర్…
తాజా వార్తలు

తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 41,675 కరోనా వైరస్ నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 1,416 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య…
దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం ఏమాత్రం తగ్గడం లేదు. గాలి నాణ్యత ఆదివారం చాలా పేలవంగా ఉందని సెంటర్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (సీపీసీబీ) డేటా…
బల్దియా ఎన్నికల్లో ప్రధాన ఘట్టమైన వార్డుల వారీ ఓటర్ల జాబితా రూపకల్పనకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ను విడుదల చేసింది. దీని ప్రకారం నవంబర్ 13న వార్డుల…
తెలంగాణ ఇంటలిజెన్స్ చీఫ్ నవీన్ చంద్ శనివారం పదవీ విరమణ పొందారు. దీంతో నవీన్ చంద్ను రిలీవ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చీఫ్…
స్థలం విషయంలో జరిగిన వివాదానికి సంబంధించి కేసు పెట్టకుండా ఉండేందుకు రూ.లక్ష విలువైన సెల్ ఫోన్తోపాటు రూ.50 వేల నగదు డిమాండ్ చేసిన నిజామాబాద్ జిల్లా బోధన్…
ఆంధ్రప్రదేశ్లో కరోనా మహమ్మారి విస్తరణ కొనసాగుతున్నది. శనివారం కొత్తగా 2,783 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ఆ రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య…
ఓ భూవివాదంలో లంచం తీసుకుంటూ బోధన్ పట్టణ సీఐ పల్లె రాకేష్, కానిస్టేబుల్ గజేంద్రలు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. సీఐ పల్లె రాకేష్, కానిస్టేబుల్ గజేంద్రలు ఓ…
నవంబర్ 1వ తేదీని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ వేడుకలు ఆదివారం ఉదయం 9 గంటలకు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్…
మున్సిపాలిటీలు, కార్పోరేషన్లలో విలీనమైన గ్రామాల్లో సాదాబైనామాల ద్వారా జరిగిన వ్యవసాయ భూముల క్రయవిక్రయాలను ఉచితంగా క్రమబద్ధీకరించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. దరఖాస్తు చేసుకునేందుకు వారం రోజులపాటు గడువు…









