ఈ నెల 4న పశ్చిమగోదావరిలో సీఎం జగన్ పర్యటన..

ఈ నెల 4న పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటించనున్నారు. నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయనున్నారు. ఏలూరు కార్పొరేషన్ మాజీ మేయర్…

Continue Reading →

తెలంగాణలో కొత్తగా 1,416 కరోనా పాజిటివ్‌ కేసులు

తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 41,675 కరోనా వైరస్ నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 1,416 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య…

Continue Reading →

ఢిల్లీని కమ్మేసిన వాయు కాలుష్యం

దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం ఏమాత్రం తగ్గడం లేదు. గాలి నాణ్యత ఆదివారం చాలా పేలవంగా ఉందని సెంటర్‌ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డ్‌ (సీపీసీబీ) డేటా…

Continue Reading →

జీహెచ్‌ఎంసీ ఓటర్ల తుది జాబితా షెడ్యూల్‌ విడుదల

బల్దియా ఎన్నికల్లో ప్రధాన ఘట్టమైన వార్డుల వారీ ఓటర్ల జాబితా రూపకల్పనకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ షెడ్యూల్‌ను విడుదల చేసింది. దీని ప్రకారం నవంబర్‌ 13న వార్డుల…

Continue Reading →

తెలంగాణ ఇంటలిజెన్స్‌ చీఫ్‌ నవీన్‌ చంద్‌ పదవీ విరమణ

తెలంగాణ ఇంటలిజెన్స్‌ చీఫ్‌ నవీన్‌ చంద్‌ శనివారం పదవీ విరమణ పొందారు. దీంతో నవీన్‌ చంద్‌ను రిలీవ్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చీఫ్‌…

Continue Reading →

ఏసీబీ వ‌ల‌లో బోధ‌న్‌ సీఐ ప‌ల్లె రాకెశ్, ఎస్ఐ మొగిల‌య్య

స్థలం విషయంలో జరిగిన వివాదానికి సంబంధించి కేసు పెట్టకుండా ఉండేందుకు రూ.లక్ష విలువైన సెల్‌ ఫోన్‌తోపాటు రూ.50 వేల నగదు డిమాండ్ ‌చేసిన నిజామాబాద్‌ జిల్లా బోధన్‌…

Continue Reading →

ఏపీలో కొత్త‌గా 2,783 క‌రోనా పాజిటివ్ కేసులు

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా మ‌హ‌మ్మారి విస్త‌ర‌ణ కొన‌సాగుతున్న‌ది. శ‌నివారం కొత్త‌గా 2,783 మందికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. దీంతో ఆ రాష్ట్రంలో న‌మోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య…

Continue Reading →

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ సీఐ

ఓ భూవివాదంలో లంచం తీసుకుంటూ బోధన్‌ పట్టణ సీఐ పల్లె రాకేష్, కానిస్టేబుల్‌ గజేంద్రలు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. సీఐ పల్లె రాకేష్, కానిస్టేబుల్ గజేంద్రలు ఓ…

Continue Reading →

రేపు రాష్ట్ర వ్యాప్తంగా అవతరణ దినోత్సవ వేడుకలు

నవంబర్‌ 1వ తేదీని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవ వేడుకలు ఆదివారం ఉదయం 9 గంటలకు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌…

Continue Reading →

విలీన గ్రామాల్లో సాదాబైనామాల క్రమబద్ధీకరణకు అవకాశం

మున్సిపాలిటీలు, కార్పోరేషన్లలో విలీనమైన గ్రామాల్లో సాదాబైనామాల ద్వారా జరిగిన వ్యవసాయ భూముల క్రయవిక్రయాలను ఉచితంగా క్రమబద్ధీకరించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. దరఖాస్తు చేసుకునేందుకు వారం రోజులపాటు గడువు…

Continue Reading →