భారతీయ జనతా పార్టీ నాయకులపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పెన్షన్ల విషయంలో బీజేపీ నాయకులు చేస్తున్న అసత్య ప్రచారాలను సీఎం ఎండగట్టారు. బీజేపీ నాయకులు…
తాజా వార్తలు

జనగామ జిల్లా కొడకండ్లలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు శనివారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో రైతు వేదికను ప్రారంభించారు. దేశచరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా ఈ కార్యక్రమానికి…
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రైతువేదికలను సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. జనగామ జిల్లా కొడకండ్లలో ఇవాళ మధ్యాహ్నం 12.10 గంటలకు రైతువేదికను ప్రారంభిస్తారు. అనంతరం కొడకండ్ల…
ప్లాట్లు, అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణకు (ఎల్ఆర్ఎస్) ప్రభుత్వం చేపట్టిన ఎల్ఆర్ఎస్ దరఖాస్తు గడువు నేటితో ముగియనుంది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని అక్రమ, అనధికార లేఅవుట్లు, పాట్ల క్రమబద్ధీకరణను…
ఆంధ్రప్రదేశ్లో కరోనా ఉధృతి క్రమంగా తగ్గుతోంది. 10 రోజులుగా 4వేలలోపే పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇవాళ ఆ రాష్ట్రంలో కొత్తగా 2,886 కొవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.…
కేంద్ర అటవీ, పర్యావరణ, వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖలో ఖాళీగా ఉన్న కన్సల్టెంట్ పోస్టలు భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని…
ముఖ్యమంత్రి కేసీఆర్ జనగాం పర్యటన ఖరారైంది. జనగామ జిల్లా కొడకండ్ల మండలంలో శనివారం కేసీఆర్ పర్యటించనున్నారు. హెలీక్యాప్టర్ ద్వారా రేపు మధ్యాహ్నం 12.30 గంటలకు కేసీఆర్ కొడకండ్ల చేరుకుంటారు. నిర్మాణం…
తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 43,790 కరోనా వైరస్ నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 1,531 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు మొత్తం నమోదైన కేసుల సంఖ్య…
పెద్దపల్లి జిల్లాలోని గోదావరిఖనిలో ఉన్న సింగరేణి గనిలో ప్రమాదం సంభవించింది. దీంతో ఓ కార్మికుడు మృతిచెందాడు. ఆర్జీ-2 పరిధిలోని వకీల్పల్లి గనిలో ప్రమాదవశాత్తు నిన్న బొగ్గు బండ…
దేశంలో కొత్తగా 48,648 కోరానా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా బాధితుల సంఖ్య 80,88,851కి చేరింది. ఇందులో 5,94,386 కేసులు యాక్టివ్గా ఉండగా, మరో 73,73,375…









