రుజువు చేస్తే సీఎం ప‌ద‌వికి రాజీనామా చేస్తా : ‌కేసీఆర్

భార‌తీయ జ‌న‌తా పార్టీ నాయ‌కుల‌పై ముఖ్య‌మంత్రి కేసీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. పెన్ష‌న్ల విష‌యంలో బీజేపీ నాయ‌కులు చేస్తున్న అస‌త్య ప్ర‌చారాల‌ను సీఎం ఎండ‌గ‌ట్టారు. బీజేపీ నాయ‌కులు…

Continue Reading →

కొడ‌కండ్ల‌లో రైతు వేదిక‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్

జనగామ జిల్లా కొడకండ్లలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు శనివారం మధ్యాహ్నం ఒంటి గంట స‌మ‌యంలో రైతు వేదిక‌ను ప్రారంభించారు. దేశచరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా ఈ కార్యక్రమానికి…

Continue Reading →

ఇవాళ మ‌ధ్యాహ్నం రైతు వేదిక‌ల‌ను ప్రారంభించ‌నున్న సీఎం కేసీఆర్‌

తెలంగాణ రాష్ట్ర ప‌్ర‌భుత్వం ప్ర‌తిష్ఠాత్మ‌కంగా చేప‌ట్టిన రైతువేదిక‌ల‌ను సీఎం కేసీఆర్ ప్రారంభించ‌నున్నారు. జ‌న‌గామ జిల్లా కొడ‌కండ్ల‌లో ఇవాళ మ‌ధ్యాహ్నం 12.10 గంట‌ల‌కు రైతువేదిక‌ను ప్రారంభిస్తారు. అనంత‌రం కొడ‌కండ్ల‌…

Continue Reading →

నేటితో ముగియ‌నున్న ఎల్ఆర్ఎస్‌ ద‌ర‌ఖాస్తు గ‌డువు

ప‌్లాట్లు, అక్ర‌మ లేఅవుట్ల క్ర‌మ‌బ‌ద్ధీక‌ర‌ణ‌కు (ఎల్ఆర్ఎస్‌) ప్ర‌భుత్వం చేప‌ట్టిన ఎల్ఆర్ఎస్‌ ద‌ర‌ఖాస్తు గ‌డువు నేటితో ముగియ‌నుంది. ప‌ట్ట‌ణ‌, గ్రామీణ ప్రాంతాల్లోని అక్ర‌మ‌, అన‌ధికార లేఅవుట్లు, పాట్ల క్ర‌మ‌బ‌ద్ధీక‌ర‌ణ‌ను…

Continue Reading →

ఏపీలో కొత్తగా 2,886 కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉధృతి క్రమంగా తగ్గుతోంది. 10 రోజులుగా 4వేలలోపే పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. ఇవాళ ఆ రాష్ట్రంలో కొత్తగా 2,886 కొవిడ్‌-19 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.…

Continue Reading →

కేంద్ర అట‌వీ, పర్యావ‌ర‌ణ మంత్రిత్వ శాఖ‌లో క‌న్స‌ల్టెంట్లు

కేంద్ర అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, వాతావ‌ర‌ణ మార్పు మంత్రిత్వ శాఖ‌లో ఖాళీగా ఉన్న క‌న్స‌ల్టెంట్ పోస్ట‌లు భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల‌య్యింది. ఆస‌క్తి, అర్హ‌త క‌లిగిన అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని…

Continue Reading →

రేపు సీఎం కేసీఆర్‌ జనగామ పర్యటన

ముఖ్యమంత్రి కేసీఆర్‌ జనగాం పర్యటన ఖరారైంది. జనగామ జిల్లా  కొడకండ్ల మండలంలో శనివారం కేసీఆర్‌ పర్యటించనున్నారు. హెలీక్యాప్టర్‌ ద్వారా రేపు మధ్యాహ్నం 12.30 గంటలకు కేసీఆర్‌ కొడకండ్ల చేరుకుంటారు. నిర్మాణం…

Continue Reading →

తెలంగాణలో కొత్తగా 1,531 కరోనా పాజిటివ్‌ కేసులు

 తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 43,790 కరోనా వైరస్ నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 1,531 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు మొత్తం నమోదైన కేసుల సంఖ్య…

Continue Reading →

సింగరేణిలో కూలిన‌ బొగ్గుపొర‌లు.. కార్మికుడు మృతి

పెద్ద‌ప‌ల్లి జిల్లాలోని గోదావరిఖనిలో ఉన్న సింగ‌రేణి గ‌నిలో ప్ర‌మాదం సంభ‌వించింది. దీంతో ఓ కార్మికుడు మృతిచెందాడు. ఆర్జీ-2 పరిధిలోని వకీల్‌ప‌ల్లి గనిలో ప్ర‌మాద‌వ‌శాత్తు నిన్న బొగ్గు బండ…

Continue Reading →

దేశంలో కొత్త‌గా 48,648 వేల క‌రోనా పాజిటివ్ కేసులు

దేశంలో కొత్త‌గా 48,648 కోరానా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో క‌రోనా బాధితుల సంఖ్య 80,88,851కి చేరింది. ఇందులో 5,94,386 కేసులు యాక్టివ్‌గా ఉండ‌గా, మ‌రో 73,73,375…

Continue Reading →