నిజామాబాద్ స్థానిక సంస్థల శాసనమండలి సభ్యురాలిగా కల్వకుంట్ల కవిత గురువారం ప్రమా ణ స్వీకారం చేశారు. శాసనమండలి చాంబర్లో చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి ఆమె చేత ప్రమాణం…
తాజా వార్తలు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ధరణి పోర్టల్ భారతదేశానికి ట్రెండ్ సెట్టర్ అని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. ధరణి పోర్టల్ ప్రారంభించిన…
ప్రజా సంరక్షణకై తమ ప్రా ణాలను తృణప్రాయంగా అర్పించిన పోలీసు అ మరవీరుల త్యాగాలు మరువలేనివని వికారాబా ద్ జిల్లా ఎస్పీ నారాయణ అన్నారు. బుధవారం వికారాబాద్…
పల్లె ప్రకృతి వనాల్లో మొక్కల పెంపకా న్ని బాధ్యతగా చేపట్టి వాటి సంరక్షణకు చర్యలు తీసుకో వాలని కలెక్టర్ అమయ్కుమార్ పేర్కొన్నారు. బుధవా రం ఆయన అదనపు…
భూ లావాదేవీలకు ఆయువు పట్టుగా మారనున్న ‘ధరణి’ని రాష్ట్ర ప్రభుత్వం గురువారం అందుబాటులోకి తెస్తున్నది. ధరణి ప్రారంభంతోనే తాసిల్దార్ కార్యాలయాలలో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ సేవలను చేపట్టేందుకు…
నిజామాబా ద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత గురువారం ప్రమాణం చేయనున్నారు. శాసనసమండలి దర్బార్ హాల్ లో మధ్యాహ్నం 12.45 గంటలకు మండలి చైర్మ న్…
ఇటీవల ఏసీబీకి పట్టుబడిన మహబూబ్నగర్ మున్సిపల్ కమిషనర్ వడ్డె సురేందర్ భార్య బ్యాంకు లాకర్లో భారీగా ఉన్న బంగారు, నగదు సీజ్ చేసినట్లు మహబూబ్నగర్ ఏసీబీ రేంజ్…
తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన శ్రీ వెంకటేశ్వర భక్తి చానల్ (ఎస్వీబీసీ)కు ఏపీ సర్కారు నూతన ఛైర్మన్ను నియమించింది. నెల్లూరు జిల్లాకు చెందిన సాయికృష్ణ యచేంద్రను ఎస్వీబీసీ ఛైర్మన్గా…
ఏసీబీ అధికారులకు మరో అవినీతి తిమింగలం చిక్కింది. ఓ చీటింగ్ కేసుకి సంబంధించి నిందితుడి నుంచే 50 వేల రూపాయలు డిమాండ్ చేసి ఎస్సై అడ్డంగా దొరికిపోయారు.…
టీఎస్ ఎడ్సెట్ ఫలితాలు విడుదల అయ్యాయి. ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంగణంలో ఎడ్సెట్ ఫలితాలను ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి బుధవారం మధ్యాహ్నం విడుదల చేశారు. ఎడ్సెట్ ప్రవేశ…









