టీఎస్ ఎడ్‌సెట్ ఫ‌లితాలు విడుద‌ల‌

టీఎస్ ఎడ్‌సెట్ ఫ‌లితాలు విడుద‌ల అయ్యాయి. ఉస్మానియా యూనివ‌ర్సిటీ ప్రాంగణంలో ఎడ్‌సెట్ ఫ‌లితాల‌ను ఉన్న‌త విద్యామండ‌లి చైర్మ‌న్ పాపిరెడ్డి బుధ‌వారం మ‌ధ్యాహ్నం విడుద‌ల చేశారు. ఎడ్‌సెట్ ప్ర‌వేశ…

Continue Reading →

టీడీపీ ఎమ్మెల్సీ పదవికి పోతుల సునీత రాజీనామా

టీడీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత  తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ శాసన మండలి ఛైర్మన్‌కు తన రాజీనామా పత్రాన్ని పంపారు. రాష్ట్రంలో టీడీపీ చేస్తున్న…

Continue Reading →

హరితహారంలో భాగస్వాములు కావాలి: డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్‌

హరితహారంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎల్బీనగర్‌ డీసీపీ సన్‌ప్రీత్‌ సింగ్‌ పిలుపునిచ్చారు. రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్‌ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌లో భాగంగా…

Continue Reading →

ఫార్మాలో 700 కోట్ల పెట్టుబడులు

ఫార్మా, లైఫ్‌ సైన్సెస్‌ రంగంలో పేరొందిన రెండు ప్రముఖ కంపెనీలు హైదరాబాద్‌లో రూ. 700 కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్లు మంగళవారం ప్రకటించాయి. ప్రపంచంలోనే అతిపెద్ద కమర్షియల్‌ ఫార్మాస్యూటి…

Continue Reading →

నేడు టీఎస్‌ ఎడ్‌సెట్‌ ఫలితాలు

బీఈడీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన తెలంగాణ స్టేట్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీఎస్‌ ఎడ్‌సెట్‌) -2020 ఫలితాలు బుధవారం విడుదల కానున్నాయి. ఓయూ ప్రాంగణంలోని…

Continue Reading →

జీఎస్టీ ఎగవేతల సంస్థలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి

 వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) ఎగవేత కోసమే ఏర్పడిన నకిలీ సంస్థలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ తరహా కంపెనీలతో ఓ ‘రిస్కీ’ జాబితాను సిద్ధం…

Continue Reading →

సమాచార పౌరసంబంధాలశాఖలో 12 మందికి పదోన్నతులు

సమాచార  పౌరసంబంధాలశాఖలో 12 మందికి పదోన్నతులు కల్పిస్తూ కమిషనర్ అర‌వింద్ కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం అడిషనల్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్లుగా పనిచేస్తున్న పది…

Continue Reading →

తెలుగు వ‌ర్సిటీ దూర‌విద్య కోర్సుల‌కు ద‌ర‌ఖాస్తుల‌ ఆహ్వానం

పొట్టి శ్రీరాములు తెలుగు యూనివ‌ర్సిటీ దూర‌విద్య కోర్సుల‌కు ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తోంది. న‌వంబ‌ర్ 30వ తేదీ వ‌ర‌కు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తులు స‌మ‌ర్పించాల‌ని యూనివ‌ర్సిటీ డైరెక్ట‌ర్ పేర్కొన్నారు. డిసెంబ‌ర్ 31…

Continue Reading →

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి కరోనా పాజిటివ్‌

కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌ కరోనా బారినపడ్డారు. కొన్ని రోజులుగా గ్రామాల్లో పర్యటనలు, తర్వాత శ్రీవారి దర్శనానికి తిరుపతి వెళ్లి వచ్చిన ఆయన స్వల్ప…

Continue Reading →

సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయం వద్ద పేలుడు

సికింద్రాబాద్ ముత్యాలమ్మ దేవాలయం వద్ద ఒక్కసారిగా పేలుడు సంభవించింది. దీంతో స్థానికులు భయాందోళనలకు లోనయ్యారు. ముత్యాలమ్మ దేవాలయం వద్ద ఉన్న చెత్త కుప్పలో పెయింట్ డబ్బాను చెత్త…

Continue Reading →