ఆపదలో ఉన్న వారికి ప్రభుత్వం అండగా నిలుస్తుంది : మంత్రి మల్లారెడ్డి

ఆపదలో ఉన్న వారికి ప్రభుత్వం నేనున్నానంటూ అండగా నిలుస్తుందని మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. సోమవారం కూకట్‌పల్లి నియోజకవర్గంలోని అల్లాపూర్‌ డివిజన్‌లో మొన్న కురిసిన భారీ వర్షాలతో ఫిట్స్‌…

Continue Reading →

టీఎ‌స్ఎంసెట్‌ వెబ్‌ ఆప్షన్లకు 22 వరకు గడువు

టీఎ‌స్‌‌ ఎం‌సె‌ట్‌కు సంబం‌ధించి వెబ్‌‌ఆ‌ప్షన్ల ప్రక్రియ ఈనెల 22 వరకు కొన‌సా‌గ‌ను‌న్నట్టు కన్వీ‌నర్‌ నవీన్‌ మిట్టల్‌ తెలి‌పారు. ఇప్పటి వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు 48,446 మంది విద్యా‌ర్థులు…

Continue Reading →

జాతీయ విపత్తుగా ప్రకటించాలి: తెలంగాణ వికాస సమితి

తెలంగాణలో ఇటీవల కురిసిన అకాల వర్షాలతో చాలా ప్రాంతాలు నష్టపోయాయని, దీనిని జాతీయ విపత్తుగా ప్రకటించాలని తెలంగాణ వికాస సమితి (టీవీఎస్‌) స్టీరింగ్‌ కమిటీ తీర్మానించింది. వరదల…

Continue Reading →

ఏపీలో కొత్తగా మరో 3,986 కరోనా పాజిటివ్‌ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో రికార్డు స్థాయిలో కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 74,945 నమూనాలు పరీక్షించగా 3,986 కరోనా పాజిటివ్‌  కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం…

Continue Reading →

ఏపీ ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్‌గా పెండ్ర వీరన్న

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎంబీసీ కార్పొరేషన్‌ చైర్మన్‌గా పెండ్ర వీరన్న ఎంపికైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పెండ్ర వీరన్న ఆదివారం మీడియాతో మాట్లాడుతూ తన సంతోషాన్ని వ్యక్తం…

Continue Reading →

ఏపీలో బీసీ కార్పొరేషన్‌ పాలక మండళ్ల ప్రకటన

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసిన 56 బీసీ కార్పొరేషన్ల పాలక మండళ్ల ప్రకటన వెలువడింది. బీసీ కార్పొరేషన్‌ల చైర్మన్లు , డైరెక్టర్ల పేర్లను ఆదివారం తాడేపల్లిలో మంత్రులు  ప్రకటించారు.…

Continue Reading →

అక్రమ మైనింగ్‌ను వ్యతిరేకించిన పూజారి అనుమానాస్పద మృతి

ఉత్తరప్రదేశ్‌లో అక్రమ మైనింగ్‌పై న్యాయపోరాటం చేస్తున్న ఓ పూజారి అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. అక్రమ తవ్వకాలకు వ్యతిరేకంగా తన గళాన్ని చురుకుగా వినిపిస్తున్న పూజారి అనుమానాస్పద స్థితిలో…

Continue Reading →

దిల్‌సుఖ్‌నగర్‌ పలు కాలనీల్లో నిలిచిన విద్యుత్‌ సరఫరా

హైదరాబాద్‌ నగరంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్‌ అంతరాయం ఏర్పడింది. దిల్‌సుఖ్‌నగర్‌ పరిధిలోని పలు కాలనీల్లో రాత్రి నుంచి విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. కృష్ణానగర్‌, శ్రీనగర్‌కాలనీ, పీఎన్‌టీ కాలనీ,…

Continue Reading →

తెలంగాణలో కొత్తగా 1,436 కరోనా పాజిటవ్‌ కేసులు

తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,436 కోవిడ్‌-19 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే కరోనాతో ఆరుగురు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 2,22,111 కరోనా…

Continue Reading →

27 మూగజీవాల దత్తత : గ్లాండ్‌ ఫార్మా ప్రకటన

ప్రకృతి వైపరీత్యాలు, మానవ తప్పిదాలు, సంరక్షణ పట్టించుకోక ఎన్నోరకాల జంతుజీవజాతులు అంతరించిపోతున్నాయి. నేటితరం చూడని మూగజీవాలెన్నో ఉన్నాయి. ఈ తరుణంలో జంతు సంరక్షణకు ముందుకొచ్చింది హైదరాబాద్‌ దూలపల్లిలోని…

Continue Reading →