రేపు కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించనున్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్, హోంమంత్రి అమిత్షా, కేంద్ర…
తాజా వార్తలు

హైదరాబాద్ నగరాన్ని మరోసారి భారీ వర్షం ముంచెత్తింది. నగర వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. అన్ని ప్రాంతాల్లో రోడ్లు జలమయం అయ్యాయి. పలు కాలనీల్లోకి వరద నీరు…
కాళేశ్వరం ప్రాజెక్టుపై జాతీయ హరిత ట్రిబ్యునల్ తీర్పును వెల్లడించింది. ప్రాజెక్టు పర్యావరణ అనుమతుల్లో అతిక్రమణలు జరిగినట్లు ఎన్జీటీ మంగళవారం పేర్కొంది. ఈ సందర్భంగా ఎన్జీటీ పలు కీలక వ్యాఖ్యలు చేసింది.…
భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన హైదరాబాద్ ప్రజలను ఆదుకునేందుకు జీహెచ్ఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ముందుకు వచ్చారు. తమ 2 నెలల జీతాన్ని ముఖ్యమంత్రి సహాయనిధికి…
హైదరాబాద్ నగరాన్ని భారీ వర్షాలు, వరదలు ముంచెత్తిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. నగర ప్రజలు అతలాకుతలమయ్యారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్…
తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామికి తెలంగాణ సీఎం కేసీఆర్ మంగళవారం ఉదయం ఫోన్ చేశారు. భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో రాష్ట్రానికి ఆర్థిక సాయం అందించడంపై సీఎం పళనిస్వామికి…
భారీ వర్షాల కారణంగా నష్టపోయిన బాధిత కుటుంబాలకు మంగళవారం నుంచి ఆర్థిక సాయం పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కల్వకుంట్ల తారకారామారావు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్…
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో సోమవారం ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి రెండు కొత్త అంబులెన్స్లను ప్రారంభించారు. ‘గిఫ్ట్ ఏ స్మైల్’ కార్యక్రమంలో భాగంగా నాగర్కర్నూల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే…
ఆంధ్రప్రదేశ్ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కింజారపు అచ్చెన్నాయుడు నియమితులయ్యారు. ఈ మేరకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సోమవారం కమిటీలను ప్రకటించారు. టీడీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా కళా…
వరంగల్ జిల్లా లక్సేట్టిపేట పోలీసు స్టేషన్ పరిధిలోని ఎల్లారం గ్రామ శివారులో రహస్యంగా నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై టాస్క్ఫోర్స్ పోలీసులు ఆదివారం రాత్రి దాడి చేశారు. పేకాట…








