రేపు కేంద్ర కేబినెట్ స‌మావేశం

‌రేపు కేంద్ర కేబినెట్ స‌మావేశం కానుంది. ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ అధ్య‌క్ష‌త‌న జ‌రిగే ఈ స‌మావేశంలో ప‌లు అంశాల‌పై చ‌ర్చించ‌నున్నారు. ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, హోంమంత్రి అమిత్‌షా, కేంద్ర…

Continue Reading →

హైద‌రాబాద్ వ్యాప్తంగా భారీ వ‌ర్షం

హైద‌రాబాద్ న‌గ‌రాన్ని మ‌రోసారి భారీ వ‌ర్షం ముంచెత్తింది. న‌గ‌ర వ్యాప్తంగా భారీ వ‌ర్షం కురిసింది. అన్ని ప్రాంతాల్లో రోడ్లు జ‌ల‌మ‌యం అయ్యాయి. ప‌లు కాల‌నీల్లోకి వ‌ర‌ద నీరు…

Continue Reading →

కాళేశ్వరంపై జాతీయ హరిత ట్రిబ్యునల్‌ తీర్పు

కాళేశ్వరం ప్రాజెక్టుపై జాతీయ హరిత ట్రిబ్యునల్‌ తీర్పును వెల్లడించింది. ప్రాజెక్టు పర్యావరణ అనుమతుల్లో అతిక్రమణలు జరిగినట్లు ఎన్జీటీ మంగళవారం పేర్కొంది. ఈ సందర్భంగా ఎన్జీటీ పలు కీలక వ్యాఖ‍్యలు చేసింది.…

Continue Reading →

సీఎంఆర్ఎఫ్‌కు జీహెచ్ఎంసీ ప్ర‌జాప్ర‌తినిధుల విరాళం

భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల‌తో న‌ష్ట‌పోయిన హైద‌రాబాద్ ప్ర‌జ‌ల‌ను ఆదుకునేందుకు జీహెచ్ఎంసీ ప‌రిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ముందుకు వ‌చ్చారు. త‌మ 2 నెల‌ల జీతాన్ని ముఖ్య‌మంత్రి స‌హాయ‌నిధికి…

Continue Reading →

తెలంగాణ‌కు ఢిల్లీ ప్ర‌భుత్వం రూ. 15 కోట్ల విరాళం

హైద‌రాబాద్ న‌గరాన్ని భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌లు ముంచెత్తిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ప‌లు కాల‌నీలు జ‌ల‌దిగ్బంధంలో చిక్కుకున్నాయి. న‌గ‌ర ప్ర‌జ‌లు అత‌లాకుత‌ల‌మ‌య్యారు. ఈ నేప‌థ్యంలో హైద‌రాబాద్…

Continue Reading →

త‌మిళ‌నాడు సీఎం ప‌ళ‌నిస్వామికి ముఖ్య‌మంత్రి కేసీఆర్ కృత‌జ్ఞ‌త‌లు

త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి ప‌ళ‌నిస్వామికి తెలంగాణ సీఎం కేసీఆర్ మంగ‌ళ‌వారం ఉద‌యం ఫోన్ చేశారు. భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల నేప‌థ్యంలో రాష్ట్రానికి ఆర్థిక సాయం అందించ‌డంపై సీఎం ప‌ళ‌నిస్వామికి…

Continue Reading →

నాలుగు లక్షల కుటుంబాలకు ఆర్థిక సాయం : మంత్రి కేటీఆర్‌

భారీ వర్షాల కారణంగా నష్టపోయిన బాధిత కుటుంబాలకు మంగళవారం నుంచి ఆర్థిక సాయం పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కల్వకుంట్ల తారకారామారావు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌…

Continue Reading →

అంబులెన్స్‌లు ప్రారంభించిన ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో సోమవారం ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి రెండు కొత్త అంబులెన్స్‌లను ప్రారంభించారు. ‘గిఫ్ట్‌ ఏ స్మైల్‌’ కార్యక్రమంలో భాగంగా నాగర్‌కర్నూల్‌ నియోజకవర్గానికి ఎమ్మెల్యే…

Continue Reading →

ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కింజారపు అచ్చెన్నాయుడు

ఆంధ్రప్రదేశ్‌ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కింజారపు అచ్చెన్నాయుడు నియమితులయ్యారు. ఈ మేరకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సోమవారం కమిటీలను ప్రకటించారు. టీడీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా కళా…

Continue Reading →

పేకాట స్థావ‌రంపై టాస్క్‌ఫోర్స్ పోలీసుల దాడి

వరంగల్ జిల్లా ల‌క్సేట్టిపేట పోలీసు స్టేష‌న్ ప‌రిధిలోని ఎల్లారం గ్రామ శివారులో ర‌హ‌స్యంగా నిర్వ‌హిస్తున్న పేకాట స్థావ‌రంపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆదివారం రాత్రి దాడి చేశారు. పేకాట…

Continue Reading →