మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డిని ముఖ్యమంత్రి కేసీఆర్ పరామర్శించారు. జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రికి సీఎం కేసీఆర్ బుధవారం సాయంత్రం వెళ్లారు. అక్కడ నాయినిని పరామర్శించిన అనంతరం ఆయన…
తాజా వార్తలు

భారీ వర్షాలకు వరద పోటెత్తడంతో హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లోని 185 చెరువులు పూర్తిగా నిండాయని నీటి పారుదలశాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్ తెలిపారు. రానున్న రెండురోజులు వర్షాలు…
భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో హైదరాబాద్ నగర పరిధిలోని చెరువులకు ప్రమాదం జరగకుండా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. కనీసం 15 ప్రత్యేక…
హైదరాబాద్లో వరద నష్టాన్ని అంచనా వేసేందుకు రేపు సాయంత్రం హైదరాబాద్ నగరానికి కేంద్రం బృందం రానుంది. రెండు రోజుల పాటు హైదరాబాద్తో పాటు ఇతర వరద ప్రభావిత…
ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాలు నేటి నుంచి పది రోజుల పాటు జరగనున్నాయి. ఇందిరాగాంధీ స్టేడియంలో జరుగుతున్న సంస్మరణ దినోత్సవ సభలో…
హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఎల్బీనగర్, నాగోల్, ఉప్పల్లో కుండపోత వాన పడుతోంది. జూబ్లీహిల్స్ , మలక్పేట, కోఠీ ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. గత…
హరితహారంతో రాష్ట్రంలో పచ్చదనం పెరుగుతున్నదని పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేశ్ నేతకాని పేర్కొన్నారు. ఎన్టీపీసీ టౌన్షిప్లోని మహాత్మాగాంధీ స్టేడియంలో మంగళవారం యాజమాన్యం చేపట్టిన ట్రీ ప్లాంటేషన్ కార్యక్రమానికి…
అపోలో దవాఖానలో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డిని ఆర్థిక మంత్రి హరీశ్రావు మంగళవారం పరామర్శించారు. ఆయనతో పాటు వ్యవసాయశాఖమంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, హోంమంత్రి మహమూద్…
భారీ వర్షాల నేపథ్యంలో రంగారెడ్డి జిల్లాలో అన్నిశాఖల అధికారులు సెలువులు రద్దు చేస్తూ ఆ జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. అధికారులెవరూ…
భారీ వర్షాలు, వరదలకు ప్రభావితమైన హైదరాబాద్ ప్రజలను ఆదుకునేందుకు పలువురు దాతలు ముందుకు వస్తున్నారు. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు మై హోమ్ సంస్థ రూ. 5…









