మాజీ హోంమంత్రి నాయినికి సీఎం కేసీఆర్ ప‌రామ‌ర్శ‌

మాజీ హోంమంత్రి నాయిని న‌ర్సింహారెడ్డిని ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప‌రామ‌ర్శించారు. జూబ్లీహిల్స్ అపోలో ఆస్ప‌త్రికి సీఎం కేసీఆర్ బుధ‌వారం సాయంత్రం వెళ్లారు. అక్క‌డ నాయినిని ప‌రామ‌ర్శించిన అనంత‌రం ఆయ‌న…

Continue Reading →

చెరువుల పరిశీలనకు 15 ఇంజినీర్ల బృందాలు : నీటి పారుదలశాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌ కుమార్‌

భారీ వర్షాలకు వరద పోటెత్తడంతో హైదరాబాద్‌, పరిసర ప్రాంతాల్లోని 185 చెరువులు పూర్తిగా నిండాయని నీటి పారుదలశాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌ కుమార్‌ తెలిపారు. రానున్న రెండురోజులు వర్షాలు…

Continue Reading →

హైదరాబాద్ పరిధిలోని చెరువుల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రిశీలించాలి : సీఎం కేసీఆర్

భారీ వర్షాలు, వరదల నేప‌థ్యంలో హైదరాబాద్ నగర పరిధిలోని చెరువులకు ప్రమాదం జరగకుండా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. కనీసం 15 ప్రత్యేక…

Continue Reading →

రేపు సాయంత్రం హైద‌రాబాద్‌కు రానున్న కేంద్ర బృందం

హైద‌రాబాద్‌లో వ‌ర‌ద న‌ష్టాన్ని అంచ‌నా వేసేందుకు రేపు సాయంత్రం హైదరాబాద్ న‌గ‌రానికి కేంద్రం బృందం రానుంది.  రెండు రోజుల పాటు హైద‌రాబాద్‌తో పాటు ఇత‌ర‌ వరద ప్రభావిత…

Continue Reading →

పోలీస్‌ అమరవీరులకు ఏపీ సీఎం జగన్‌ నివాళి

ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాలు నేటి నుంచి పది రోజుల పాటు జరగనున్నాయి. ఇందిరాగాంధీ స్టేడియంలో జరుగుతున్న సంస్మరణ దినోత్సవ సభలో…

Continue Reading →

హైదరాబాద్ లో పలు చోట్ల భారీ వర్షం

హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఎల్‌బీనగర్‌, నాగోల్‌, ఉప్పల్‌లో కుండపోత వాన పడుతోంది. జూబ్లీహిల్స్‌ , మలక్‌పేట, కోఠీ ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. గత…

Continue Reading →

హరితహారంతో పచ్చదనం : పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్‌ నేతకాని

హరితహారంతో రాష్ట్రంలో పచ్చదనం పెరుగుతున్నదని పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేశ్‌ నేతకాని పేర్కొన్నారు. ఎన్టీపీసీ టౌన్‌షిప్‌లోని మహాత్మాగాంధీ స్టేడియంలో మంగళవారం యాజమాన్యం చేపట్టిన ట్రీ ప్లాంటేషన్‌ కార్యక్రమానికి…

Continue Reading →

మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డికి మంత్రుల పరామర్శ

అపోలో దవాఖానలో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డిని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు మంగళవారం పరామర్శించారు. ఆయనతో పాటు వ్యవసాయశాఖమంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, హోంమంత్రి మహమూద్‌…

Continue Reading →

అన్నిశాఖల అధికారులు సెలువులు రద్దు : కలెక్టర్‌ అమోయ్‌ కుమార్

భారీ వర్షాల నేపథ్యంలో రంగారెడ్డి జిల్లాలో అన్నిశాఖల అధికారులు సెలువులు రద్దు చేస్తూ ఆ జిల్లా కలెక్టర్‌ అమోయ్‌ కుమార్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. అధికారులెవరూ…

Continue Reading →

వ‌ర‌ద బాధితుల‌కు మైహోమ్ రూ. 5 కోట్ల విరాళం

భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల‌కు ప్ర‌భావిత‌మైన హైద‌రాబాద్ ప్ర‌జ‌ల‌ను ఆదుకునేందుకు ప‌లువురు దాత‌లు ముందుకు వ‌స్తున్నారు. సీఎం కేసీఆర్ పిలుపు మేర‌కు మై హోమ్ సంస్థ రూ. 5…

Continue Reading →